రాష్ర్టాన్ని యాభై ఏళ్ల పరిపాలించిన వారు మౌళిక సదుపాయాలు బాగాలేవని తమకు చెప్పడం నీతులు చెప్పడం చిత్రంగా ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రశాసన్ నగర్ – తట్టీఖాన వరకు 900ఎంఎం డయా నీటి పైపులైన్, కళింగ ఫంక్షన్ హాల్ – రోడ్ నెంబర్ 12 కమాన్ వరకు 450 …
Read More »TimeLine Layout
November, 2017
-
14 November
వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …
Read More » -
14 November
నువ్వు రావాలి జగన్ అన్నా.. బాబు పాలనలో మా’అయ్య’ తాగి తందనాలాడుతున్నాడు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర తొలి మైలురాయిని అధిగమించింది. ఇక జగన్ ప్రారంబించిన పాదయాత్ర ఎనిమిదవ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీటర్లు దాటింది. కడప నుండి మొదలైన జగన్ పాదయత్ర కర్నూలుకి చేరింది. కర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజక వర్గమైన ఆళ్ళగడ్డలో ఎంట్రీ ఇచ్చిన జగన్ జంక్షన్లో జరిగిన సభలో దుమ్మురేపారు. ఆళ్ళగడ్డలో జనం అడుగడుగునా జగన్కు హారతి …
Read More » -
14 November
దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు …
Read More » -
14 November
సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ హర్షం ..
బంగారు తెలంగాణ సాధించే దిశలో తెలంగాణ రాష్ట్రం జాతి,మత విద్వేషాలకతీతమైన ఒక ప్రేమైక సమాజంగా వెలుగొందాలనే కలలుగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఉర్దూ భాషను తెలంగాణ రాష్ట్ర అధికారిక ద్వితీయ భాషగా ప్రకటించడం అందరు హర్షించదగిన గొప్ప ముందడుగు అని తెరాస ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కొనియాడారు . తెరాస ఆస్ట్రేలియా మైనారిటీ శాఖా అధ్యక్షుడు జమాల్ మొహమ్మద్ అధ్యక్షతన …
Read More » -
14 November
రెండు దశాబ్దాలుగా జైల్లో భర్త ..కానీ పండింటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య..?
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం .భర్త ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు .భార్య మాత్రం పండింటి బిడ్డకు జన్మనిచ్చింది అది ఎలా ..?.భర్త జైలులో ఉంటె భార్య ఎలా ప్రగ్నేంట్ అయింది అని తెగ ఆశ్చర్యపోతున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ఇజ్రాయిల్ దేశంలో ఒక జైల్లో దాదాపు రెండు దశాబ్దాలు పాటు శిక్ష అనుభవిస్తున్నాడు . ఇలా ఏళ్ళకు ఏళ్ళు గడిచిపోయాయి .కానీ భార్య …
Read More » -
14 November
నాలో ఊపిరి ఉన్నంత వరకు.. జగన్ వెంటే..!
జగన్ పాదయాత్రకి కనీ విని ఎరుగని రీతిలో జనం వస్తుండంతో టీడీపీ నేతలకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జగన్ పాదయాత్ర ప్రారంభించిన రోజు నుండే జగన్ని టార్గెట్ చేస్తూ జగన్కి వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారు. ఆ పచ్చ పత్రికల పిచ్చి రాతలు ఎంతలా దిగజారాయంటే.. జగన్ ఒకవైపు పాదయాత్ర చేస్తుంటే.. మరోవైపు వైసీపీ నేతలంతా సెకిల్ ఎక్కుతున్నారని కొంత మంది పేర్లతో సహా ప్రకటించి ఎల్లో పత్రిక. ఇప్పటికే …
Read More » -
14 November
తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …
Read More » -
14 November
అఖిల ప్రియ అడ్డాలో.. జగన్ అడిగిన ప్రశ్నకి.. రైతులు ఇచ్చిన జవాబు ఏంటో తెలిస్తే షాకే..!
జగన్ పాదయాత్ర కడప నుండి కర్నూలుకు చేరుకుంది. కర్నూలులో మొట్టమొదటగా.. వైసీపీ నుండి ఫిరాయించి టీడీపీలోకి చేరి మంత్రి అయిన అఖిల ప్రియ నియోజక వర్గం ఆళ్లగడ్డ నుండే జగన్ పాదయాత్ర మొదలైంది. దీంతో రాజకీయ వర్గాల్లో సైతం ఆశక్తి నెలకొంది. జగన్ కూడా ఆళ్లగడ్డలో అడుగుపెట్టగానే అఖిల ప్రయ, చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. ఇక ఆళ్లగడ్డలో జనం అడుగడుగునా జగన్ కు హారతి పట్టారు. చాగలమర్రిలో ఏర్పాటు …
Read More » -
14 November
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఖైదీగా..
తెలుగు సినీ ఇండస్ట్రీని మకుటం లేని మహారాజులా ఏలిన మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల విరామం తర్వాత నటించిన సినిమా ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ కు కమ్ బ్యాక్ మూవీగా, ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా 2017 సూపర్ హిట్స్ లో ఒకటిగా నిలిచి, మెగాస్టార్ స్టామినాను మరోసారి అందరికీ గుర్తుచేసింది. 2008లో రాజకీయ రంగప్రవేశం చేసిన మెగాస్టార్, ఆ తర్వాత మేకప్ వేసుకోలేదు. ఫ్యాన్స్ …
Read More »