ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా చెప్పే మాట వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో గెలుస్తాము ..మనమే అధికారంలోకి వస్తాము అని ఆయన ఇటు పార్టీ సమావేశాల్లో అటు మీడియా సమావేశాల్లో పలు సార్లు చెప్పిన సంగతి తెల్సిందే .మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం …
Read More »TimeLine Layout
November, 2017
-
11 November
సొంత బావతోనే అక్రమ సంబంధం …అది చూసిన అన్నలు
దేశం మొత్తం అత్యంతా దారుణంగా అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఈ అక్రమ సంబందం చేసె వారిని, చేస్తున్నా వారిని అత్యంతా దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా సొంత బావతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని పరువు కోసం ఓ యువతిని ఆమె కుటుంబసభ్యులే కత్తితో పొడిచి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామ్లీ జిల్లాలో వెలుగుచూసింది. షామ్లీ జిల్లా ముందేట్ కాలా గ్రామానికి చెందిన సత్యవతి అనే 24 ఏళ్ల …
Read More » -
11 November
చిరంజీవిపై సెక్స్ వర్కర్ ..30 వేల నగదు ఎత్తుకెళ్లిన
నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్.చిరంజీవి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అక్టోబర్ 29వ …
Read More » -
11 November
జగన్ క్యారెక్టర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు. ఇక తాజగా ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రధాన …
Read More » -
11 November
కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …
Read More » -
11 November
జగన్ భద్రతా సిబ్బందికి..వైసీపీ కార్యకర్తలకు మద్య గొడవ ..తీవ్ర ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఐదవ రోజు సాగుతోంది. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ నుంచి జగన్ శనివారం ఉదయం పాదయాత్రను పున:ప్రారంభించారు.జగన్ పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాదయాత్రలో జన సందోహం పెద్ద ఎత్తున వచ్చారు.అయితే యర్రగుంట్ల మండలం పోట్లదూర్తి దగ్గర వైసీపీ అభిమానులను జగన్ దగ్గరికి పంపలేదని భద్రతా …
Read More » -
11 November
హైదరాబాద్ లో కాల్పులు కలకలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. మైలార్దేవ్పల్లిలోని ఓ ఫామ్హౌస్లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు రంగంలోకి దిగారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More » -
11 November
వెలుగులోకి వచ్చిన టీడీపీ నేతల అరాచకం!
ప్రస్తుతం అధికారం మాదే.. మేము ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా విర్రవీగుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆగడాలు అంతటితో ఆగడం లేదు. ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు టీడీపీ నేతల బాధితులే. టీడీపీ నేతల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా అక్కడ కూడా టీడీపీ నేతల పెత్తనమే చెలామణి అవుతుంది. దీంతో సామాన్య ప్రజలు అటు మింగలేక.. ఇటు కక్కలేక చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు …
Read More » -
11 November
వైఎస్ ‘పావురాళ్ళగుట్ట’ ప్రమాదం పై పాస్టర్ సంచలన వ్యాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జగన్ పాదయత్రకి జనం నుండి విశేష స్పందన వస్తోంది. ఒక వైపు జగన్ పాదయాత్ర చేస్తూనే మరోవైపు తన పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇక ఇప్పటి వరకు జగన్ను టీడీపీ నేతలే టార్గెట్ చేయగా తాజాగా ఓ పాస్టర్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విషయం ఏంటంటే.. జగన్ పాదయత్నని ప్రారంబించడానికి ముందు తిరుమల వెంకటేశ్వర …
Read More » -
11 November
హైదరాబాద్ మెట్రో రైలు గురించి మీకు తెలియని విషయాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.ఇప్పటికే చాలా చోట్ల మెట్రో లైన్లు, స్టేషన్లు నిర్మితమయ్యాయి. ఏక స్తంభాలపై స్టేషన్లను నిర్మించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎల్ అండ్ టీ సంస్థ. ఇదిలా ఉంటే దేశంలో ఏ మెట్రో రైల్ వ్యవస్థకూ లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ …
Read More »