TimeLine Layout

November, 2017

  • 8 November

    పోలీస్‌ శిక్షణలో స్నేహం, వివాహం..

    చిన్నప్పటి నుంచే పోలీస్‌ కావాలనే బలమైన కాంక్ష ఉండేది. మా కుటుంబంలో ఎవరూ పోలీసు అధికారులు లేరు. తల్లిదండ్రుల సూచనతో బీటెక్‌ పూర్తి చేశా. 2012 లో గ్రూప్‌–1కు ఎంపికై పోలీస్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించా. కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేస్తూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేస్తున్నానని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాన్న కోరిక మేరకు.. మాది హైదరాబాద్‌. తల్లిదండ్రులు వరలక్ష్మి–సోమశేఖర్‌. మేము …

    Read More »
  • 8 November

    ఆ స్టార్ డైరెక్టర్ అడిగాడు .నచ్చలేదు అందుకే నో చెప్పా ..

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు తన నటనతో అటు తన అందంతో సినిమా ప్రేక్షకులతో పాటుగా యువత మదిని పొలోమంటూ దోచేసిన కథానాయికలలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ .ప్రేమమ్ .. అ ఆ .. శతమానం భవతి సినిమాలు ఆమె నటనకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. లక్కీ హీరోయిన్ గా ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. అలాంటి అనుపమ పరమేశ్వరన్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ తోను ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా లో …

    Read More »
  • 8 November

    జనసేన అధినేత పై దాసోజ్ శ్రావణ్ ప్రశంసలు -అందుకేనా ..?

    ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ అన్నారు .ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ‘తెలుగు పాపులర్ డాట్ కామ్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నాడు ప్రజారాజ్యం పార్టీ లాంచింగ్ కార్యక్రమం తిరుపతిలో జరిగింది. అప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని కళారూపాల ప్రదర్శన ఎలా …

    Read More »
  • 8 November

    కోదండ‌రాంకు తెలంగాణ ద్రోహులు ముద్ద‌య్యారు..మంత్రి హ‌రీశ్ రావు

      తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ఎజెండాగా టీఆర్‌ఎస్ పని చేస్తోంద‌ని మంత్రి హరీశ్ తెలిపారు. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇవాళ టిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. …

    Read More »
  • 8 November

    ప్రాజక్టులన్నీ కాంగ్రెస్‌ పాలనలో నిర్మించినవే.. ఉత్త‌మ్

    ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిప‌డ్డారు. విద్యుత్‌ ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్య‌మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నారని, అవన్నీకాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మించినవేనని అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిగులు విద్యుత్‌ ఉందని, టీఆర్ఎస్‌ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో మాత్రం క‌నీసం ఒక్క యూనిట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి కాలేదని చెప్పారు. రైతుల‌పై …

    Read More »
  • 8 November

    రేవంత్ ఉత్తర ప్రగల్భాలు..

    ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే, నీవు తెలంగాణ బిడ్డవే అయితే కొడంగల్‌కు వచ్చి మీటింగ్ పెట్టు మా కార్యకర్తల దమ్మేంటో తెలుస్తుందని.. కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. కోస్గిలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్‌ చెంచా గుర్నాథ్ రెడ్డి గడీ మీద రెండు సార్లు జెండా ఎగరవేశామని అన్నారు. …

    Read More »
  • 8 November

    హైద‌రాబాద్ కోసం ద‌క్షిణాదిలోనే విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ మంత్రి కేటీఆర్

    నగరంలో దశాబ్దాల క్రితం వేసిన మురికి నీళ్ల పైపులైన్లను మరమత్తు చేసేందుకు ఎలాంటి తవ్వకాలు అవసరంలేని ట్రెంచ్ లెస్ టెక్నాలజీ(సిఐపిపి)ని వినియోగిస్తున్నట్లు పురపాల‌న మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి  కే. తార‌క రామారావు తెలిపారు. దక్షిణ భార‌తంలోనే మొద‌టిసారిగా సీఐపీపీ అనే ట్రెంచ్‌లెస్ టెక్నాల‌జీని వినియోగించి సెవ‌రెజీ పైపుల పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్న‌ట్లు మంత్రి తెలిపారు. బుధ‌వారం రోజున ఎన్టీఆర్ గార్డెన్ వద్ద‌ ఈ టెక్నాల‌జీ ద్వారా చేపడుతున్న పనులను …

    Read More »
  • 8 November

    తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . 1261 పారామెడికల్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. స్టాఫ్ నర్సు -1115 పోస్టులు, వైద్య విధాన పరిషత్‌లో స్టాఫ్ నర్స్ -81, ఫిజియోథెరపిస్టు -6, రేడియో గ్రాఫర్ – 35, పారా మెడికల్ ఆఫీసర్స్ -2, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ఆఫీసర్ – 1, ఉమెన్స్ డిగ్రీ కాలేజీల్లో హెల్త్ సూపర్ వైజర్లు -21 పోస్టుల భర్తీకి …

    Read More »
  • 8 November

    ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. మ‌రోవైపు స్పీకర్‌తో వైసీపీ ఎమ్మెల్యేలు భేటీ..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అట్ట‌హాసంగా ప్రారంబించారు. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి మూడురోజులుగా జ‌నంలో వస్తున్న స్పంద‌న చూసి టీడీపీ వ‌ర్గీయుల‌కు మింగుగు ప‌డ‌డంలేదు. ఇక మ‌రోవైపు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిశారు. ఇటీవల పార్టీ మారిన రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పై చర్య తీసుకోవాలని …

    Read More »
  • 8 November

    ఏపీ స్పీకర్ కోడెల సంచలన వ్యాఖ్యలు…వైఎస్ జగన్ నిర్ణయం చరిత్రలో నిలుస్తుంది..!

    ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించింది ఏపీ ప్రతిపక్షపార్టీ వైసీపీ. వచ్చే నెల 8నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి జగన్‌ మోహన్‌ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించినట్లు వెల్లడించారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఏ నిర్ణయం తీసుకోలేదని, అందుకే ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలో ఇదే తొలిసారి అని, ఆయన అనాలోచిత …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat