TimeLine Layout

November, 2017

  • 8 November

    ఇద్ద‌రికీ ఏమైంది.. వైర‌ల్ మ్యాట‌ర్‌..!

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా చిత్రం ఆడియో ఆప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఇప్ప‌టికీ ఆ సాంగ్స్‌ను మ‌నం హ‌మ్ చేస్తూనే ఉంటాం. ఇక ఆ చిత్రానికి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అయితే దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌కుడు. జ‌ల్సా నుండి వీరి కాంబినేష‌న్ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి వ‌ర‌కు కొన‌సాగింది. అయితే ఇప్పుడు వీరి మ‌ధ్య రిలేష‌న్ చెడింద‌ని సినీ వ‌ర్గీయుల్లో ఓ హాట్ టాపిక్ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఒక‌ప్పుడు ఎంతో స‌న్నిహితంగా …

    Read More »
  • 8 November

    గ‌రుడ‌వేగ డైరెక్ట‌ర్ 2018లో బయోపిక్‌

    టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద గ‌రుడ‌వేగ సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో.. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇప్పుడు సినీ వ‌ర్గీయుల్లో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతను డైరెక్ట్ చేయబోయే గోపీచంద్ బయోపిక్ మీద జనాల్లో ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా మొదలు కావడాని కంటే ముందే దీని తర్వాత ప్రవీణ్ చేయబోయే సినిమా కన్ఫామ్‌ అయిపోవడం విశేషం. ఇప్పటిదాకా స్టార్ ఇమేజ్.. మార్కెట్ రెండూ ఉన్న హీరోలెవ్వరితోనూ పని చేయని ప్రవీణ్ …

    Read More »
  • 8 November

    ఆ సన్నివేశాలు లేపేయలేదట..!

    సౌత్ గ్లామర్ సెన్సేషన్ లక్ష్మీ రాయ్ జూలీ 2 సినిమా ద్వారా బాలీవుడ్లో అడుగు పెడుతోంది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటి వరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించబోతోంది. దీపక్ శివదాసి బాలీవుడ్ లో తెరకెక్కిన జూలీ-2 చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క ట్రైలర్ తోనే బి టౌన్ జనాలను కట్టిపడేసిన …

    Read More »
  • 8 November

    ఆదివారం వరకు అన్ని పాఠశాలలకు సెలవు

    రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలను ఆదివారం వరకు మూసివేయాల్సిందిగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్‌ సిసోడియా ఆదేశించారు. బుధవారం ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు. పంజాబ్‌, హరియాణా ప్రాంతాల్లో పంట తగులబెట్టడం, నిర్మాణాల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు నేపథ్యంలో బుధవారం …

    Read More »
  • 8 November

    మెట్రో రైల్ ప్రారంభానికి రంగం సిద్దం..కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు త్వరలో ప్రారంభంకానుంది. ఈ నెల 15వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభానికి రంగం సిద్ధవుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 28న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించాలని ప్రధాని మోదీని కోరామని ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశామని మంత్రి తెలిపారు. ఈ నెల 28న జరిగే ప్రపంచ భాగస్వామ్య సదస్సులో …

    Read More »
  • 8 November

    సంచలనంగా మారిన ఏపి బీచ్‌ ఫెస్టివల్..

    ఏపీ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కళింగపట్నం వద్ద రెండు రోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు ఏర్పాట్లు ము మ్మరం చేశారు. ఈ నెల 18,19తేదీల్లో ఈ ఫెస్టివల్‌ను భారీ ఎత్తున నిర్వహణకు కసరత్తు జరుగుతోంది. ఏటా రాష్ట్ర ప్రభుత్వం కార్తీకమాసంలో బీచ్‌ ఫెస్టివల్‌ ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది పోర్టు కళింగపట్నం విశాల సముద్రతీరం వద్ద పెద్ద ఎత్తున పలు ఆధ్యాత్మిక, సాంస్కృ తిక …

    Read More »
  • 8 November

    చిరు ఇంట్లో డ‌బ్బు కొట్టేసింది ఇత‌నే..!

    మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో రెండు రోజుల కిత్రం దొంగతనం జరగడం సర్వత్రా చర్చ కు దారితీసిన సంగతి తెలిసిందే. ఎవరో బయటి వారు ఈ చోటికి పాల్పడలేదు.. చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న చెన్నయ్య అనే వ్యక్తి దొంగతనం చేయడం తో ఎవర్ని నమ్మాలో కూడా తెలియని పరిస్థితి లో మెగా ఫ్యామిలీ ఉంది. ఇక దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు …

    Read More »
  • 8 November

    సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు

    మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తుండగా.. ఈ మృతదేహాలు తేలుతూ కన్పించాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. వీరి వయసు 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండొచ్చని చెప్పారు. నైజర్‌, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు అయి ఉంటారని భావిస్తున్నారు.మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా …

    Read More »
  • 8 November

    జ‌గ‌న్ పై దుర్వార్త‌లు.. మ‌రీ ఇంత దిగ‌జారాలా..?

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రలో రెండో రోజు జగన్ ఇచ్చిన హామీకి ఓ వృద్ధురాలు షాక్‌కు గురికాగా, అక్కడున్న ప్రజలు అయోమయానికి లోనయ్యారంటూ చంద్ర‌బాబు అనుకూల ఎల్లో మీడియా వారు.. పుల్కా వార్త‌లు వాడ్చి వ‌డ్డిస్తున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో నిర్వ‌హించిన ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో ఒక అవ్వ‌.. నాకు భర్త లేడు, పిల్లలు లేరు.. ఎవ్వరు లేరు,ఒంటరిదానిని …

    Read More »
  • 8 November

    వచ్చే ఎన్నికల్లో పోటిపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి క్లారీటీ

    తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు జనగామ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి .ఈ వార్తలపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. ఈ రోజు బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ‘పాలకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తా.. జనగామకు నేనెందుకు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat