TimeLine Layout

November, 2017

  • 8 November

    పోలీస్‌ చరిత్రలోనే తొలిసారి… హైదరాబాద్‌లో భిక్షాటన నిషేధం

    ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు, పలు అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో హైదరాబాద్‌ రహదారులపై భిక్షాటనను నగర పోలీసులు రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఇది పోలీస్‌ చరిత్రలోనే తొలిసారి. నవంబరు 8 (బుధవారం) ఉదయం 6గంటల నుంచి జనవరి 7 వరకు అమలులో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలో యాచకులు కనిపించరాదని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, పిల్లలను ఎత్తుకుని మహిళలు …

    Read More »
  • 8 November

    కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై మంత్రి హరీష్‌రావు ఫైర్

    తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఫైర్ అయ్యారు . ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు సుమారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతారెడ్డి, జీవన్‌రెడ్డి కలిసి 15 నిమిషాలు ప్రశ్నలు వేస్తే.. మినిస్టర్ సమాధానం చెప్పేందుకు 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. మళ్లీ బయటకు వెళ్లి అధికార …

    Read More »
  • 8 November

    శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల..మంత్రి హరీష్

    అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల పరిపాలన అనుమతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ఈ పునరుజ్జీవ పథకం పూర్తికి 18 నెలలు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. …

    Read More »
  • 8 November

    యువరాజ్ ఏడుస్తుంటే ..భుజంపై చేయివేసి ఓదారుస్తున్న విద్యాబాలన్

    ప్రాణాంతకమైన క్యాన్సర్‌ను జయించి తిరిగి తనకిష్టమైన క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన యువరాజ్ సింగ్ పోరాట పటిమ అందరికీ తెలిసిందే. తాను క్యాన్సర్‌ను జయించిన తీరు, తన తల్లిదండ్రులు పడిన వేదన, తాను కోలుకోవాలని అభిమానులు కోరుకోవడాన్ని యువరాజ్ ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు. అప్పుడప్పుడు భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి కూడా పెడుతుంటాడు. తాజాగా మరోసారి ఆ బాధాకర సంఘటనను తలుచుకొని యువరాజ్ కంటతడి పెట్టుకున్నాడు. దీనికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ …

    Read More »
  • 8 November

    జ‌గ‌న్ నోట సంచ‌ల‌నం మాట‌..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌య‌త్ర‌లో జనంపై హామీల వర్షం కురిపించారు. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ కాలనీలకు ఉచితంగా విద్యుత్‌, అర్హులైన పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఖాళీగా ఉన్న లక్షా 42వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు చేయని అక్రమాలు, అరాచకాలు లేవని జగన్‌ ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్‌ రెండో …

    Read More »
  • 8 November

    జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రచ్చబండ సూప‌ర్ హిట్‌..!

    వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అడుగుడగునా ప్రజలు జగన్ కు నీరాజనం పడుతున్నారు. జగన్ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజాసమస్యలను వారిని అడిగి మరీ తెలుసుకుంటున్నారు. జగన్ పాదయాత్రలో రచ్చబండ కార్యక్రమం హైలెట్ గా చెప్పుకోవచ్చు. ప్రజలందరితో సమావేశమై వారి కి మైక్ అందించి వారి నుంచి ప్రశ్నలు జవాబులు రాబడుతూ తమ ప్రభుత్వం వచ్చాక ఏమి చేస్తానో ఎలా చేస్తానో వివరిస్తూ జగన్ ఆకట్టుకుంటున్నారు. …

    Read More »
  • 8 November

    ప్రయాణికుడిని కిందపడేసి కొట్టిన ఇండిగో సిబ్బంది..

    వీధి రౌడీల కంటే దారుణంగా వ్యవహరించారు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది. ఫ్లయిట్ ఎక్కే ప్రయాణికులు అంటే పెద్ద పెద్ద వ్యక్తులు ఉంటారు.. ప్రొఫెషనల్స్ ఉంటారు. అలాంటి వారితో మర్యాదగా ఉండాలి. ఇక ఎయిర్ లైన్స్ సిబ్బంది అంటే ఎంతో సహనంతో ఉంటారని అనుకుంటారు. కానీ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది మాత్రం అందుకు భిన్నం. ఓ ప్రయాణికుడిని రన్ వే పైనే కింద పడేసి కొట్టారు. పెద్ద మనిషి …

    Read More »
  • 8 November

    ”జ‌నం నోట‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం”

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు మ‌ద్ద‌తుగా జ‌నం జ‌గ‌న్ అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్ర న‌లుమూల‌ల నుంచి కూడా అభిమానులు త‌ర‌లి వ‌చ్చి పాద‌యాత్ర‌లో పాల్గొంటున్నారు. పాద‌యాత్ర చేస్తున్న జ‌గ‌న్‌ను వృద్ధులు, మ‌హిళ‌లు, యువ‌త క‌లిసి త‌మ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వృద్ధులైతే పింఛ‌న్లు రావ‌డం లేద‌ని, యువ‌త అయితే …

    Read More »
  • 8 November

    భర్తతో భార్య సినిమాకు… ఇంటర్వెల్ సమయంలో లేడీస్ టాయ్‌లెట్‌లో

    విజయనగరం జిల్లా బెలగాం పట్టణంలోని సౌందర్య థియేటర్‌లో ఓ మహిళపై అక్కడ పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ప్రశ్నించిన ఆమె భర్తపై తోటి సిబ్బంది దాడి చేసి గాయపరిచారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలివి.. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన తోట చైతన్య తన భార్య, కుటుంబ సభ్యులతో ఉన్నది ఒక్కటే జిందగీ ఉదయం ఆటకు తీసుకెళ్లారు. సినిమా మధ్యలో ఆమె టాయిలెట్‌కు వెళ్లారు. …

    Read More »
  • 8 November

    విశాఖలో మరో దారుణం..నగ్నఫొటోలతో బెదిరించి.. బాలికలపై

    జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరకులోయ మండలం వెన్నెల పంచాయితీకి చెందిన ముగ్గురు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికల నగ్న ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారం జరిపారు. ఈ విషయం బాలికలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అరకులోయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై కేసు నమోదు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat