ఒకే రోజు వ్యవధిలో రెండు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరిగాయి. ఈ స్నాచింగ్ సంఘటనతో మహిళా లోకం ఉలిక్కి పడింది. క్రిస్టియన్ కాలనీ,ఫరూక్ నగర్ ప్రాంతంలో ఈ చైన్ స్నాచింగ్ జరిగాయి. ఇక్కడ చైన్ స్నాచింగ్ కేసులు నమోదైన సంఘటనలు చాలా అరుదు.గతంలొ ఇలా జరిగితే అప్పట్లో పోలీసులు నిందితులను చాకచక్యంతో పట్టుకున్నాక మళ్ళీ ఈ పీడ ఇప్పుడు మొదలయ్యింది. స్నాచింగ్ లను అరికట్టేందుకు, చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు …
Read More »TimeLine Layout
November, 2017
-
6 November
కార్పొరేట్ కళాశాలల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..కడియం
ప్రయివేటు కార్పొరేట్ కళాశాలల పేర్లు చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సూచించారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కడియం మాట్లాడారు. కార్పొరేట్ కళాశాలల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయా కాలేజీలకు గుర్తింపు ఉందా? లేదా? అన్న విషయం తెలుసుకొని అడ్మిషన్స్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే 150 కార్పొరేట్ కాలేజీ హాస్టళ్లలో ప్రభుత్వం తనిఖీలు జరిపిందన్నారు. ఆ కళాశాలల్లో నెలకొన్న పరిస్థితులపై ఆ …
Read More » -
6 November
జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందు.. విజయమ్మ, షర్మిల ఏంచేశారో తెలుసా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిదే. అయితే ప్రజా సంకల్ప యాత్ర స్టార్ట్ అవడానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకి చేరుకునే ముందు ఒక ఆశక్తికర ఘటన చోటు చేసుకుంది. అసలు విషయం ఏంటంటే పాదయాత్ర ప్రారంభానికి ముందు జగన్ని ప్రేమతో ముద్దాడారు తల్లి విజయమ్మ. పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కుమారుడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత షర్మిల తన …
Read More » -
6 November
జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మేడారం జాతర
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మేడారం జాతరపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టుగా మేడారం జాతర నిర్వహిస్తామన్నారు. జాతర నిర్వహణకు ఆర్థికసాయం చేయాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. సమ్మక్క – సారలమ్మ జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. గతంలో ఈ జాతరపై వివక్ష ఉండే అని తెలిపారు. గత ప్రభుత్వాలు రూ. …
Read More » -
6 November
పాదయాత్ర జరిగినన్ని రోజలు.. జగన్ నిద్రించేది అక్కడేనా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం, రాత్రి టెంట్లలోనే జగన్ బస చేసేలా వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. …
Read More » -
6 November
పాదయాత్రలో వైఎస్ జగన్ తొలి అడుగు… అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్ జగన్ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన ‘ప్రజా సంకల్ప’ యాత్రను కొనసాగిస్తున్నారు. అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు …
Read More » -
6 November
వైఎస్ఆర్ కుటుంబం మాట తప్పదు..మడమ తిప్పదు..!
రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ఇవాళ ప్రారంబించారు.ఈ క్రమంలో ఇడుపులపాయలోని సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీ కదిలేవరకూ, తెలుగుదేశంను ఇంటిదారి పట్టించే వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ఆగదని రోజా స్పష్టం …
Read More » -
6 November
నాపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లని నడిరోడ్డుపై ఉరితీయండి
తనపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లని నడిరోడ్డుపై ఉరితీయాలని భోపాల్ అత్యాచార బాధితురాలు డిమాండ్ చేసింది. ఆదివారం ఆమె ఓ మీడియాతో మాట్లాడుతూ…. ‘రేపిస్టులను వదిలిపెట్టొద్దు. వారిని నడిరోడ్డుపై ఉరి తీయండి. నాకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు సహకరించలేదు సరికదా హేళనచేసి మాట్లాడారు. ఆ ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పించారని ఆ బాధిత యువతి ఆవేదన …
Read More » -
6 November
అమ్మాయిలు ఎవరి పక్కలో పడుకుంటే మీకేంటి..?
సుచీలీక్స్ బారిన పడిన కోలీవుడ్ భామల్లో ఆండ్రియా జెర్మయ్ ఒకరు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్లే బాయ్ అయిన అనిరుథ్తో చేసిన రొమాన్స్ అంతా సుచీలీక్స్ పేరుతో లీక్ అయిన విషయం తెలిసిందే. ఇక కమల్ హాసన్తో విశ్వరూపంలో మెరిసిన ఆండ్రియా.. విశాల్ తాజా చిత్రం తాజాగా డిటెక్టీవ్లో నటిస్తోంది. తమిళ్లో హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో నవంబర్ 10న రిలీజ్ కానుంది. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్లో …
Read More » -
6 November
“మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం”..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో అద్భుత ఫలితాలు వచ్చాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మిషన్ కాకతీయపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకం వల్ల చెరువులకు జలకళ రావడమే కాకుండా.. పూడికతీతతో భూగర్భ జలాలు కూడా పెరిగాయన్నారు. చెరువులు పునరుజ్జీవం పొందాయన్నారు. మిషన్ కాకతీయతో సత్ఫలితాలు వచ్చాయని …
Read More »