అర్జున్ రెడ్డి చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన నటీనటులు, దర్శకుడు తోపాటు టెక్నీషియన్స్ కూడా బిజీ అయిపోయారు. ఇక ఆ చిత్రంలో సినిమాలో పాటలు రాసిన గేయరచయితలు కూడా బిజీ అయిపోతున్నారు. అందులో మధురమే ఈ క్షణమే అంటూ సాగే ఓ పాట గుర్తుందిగా.. ఆ పాటని రాసింది శ్రేష్ఠ అనే ఫీమేల్ రైటర్. ఇక శ్రేష్ఠ …
Read More »TimeLine Layout
November, 2017
-
5 November
మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ, కాంగ్రెస్ నేతలు ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ నాయకులు మోరిశెట్టి ఉపేందర్, దండా వీరారెడ్డి, మీలా చంద్రకళ, ఇందుర్థి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుంటకండ్ల ముకుందరెడ్డి, కాశీ వెంకటేశ్వర్లుతోపాటు ఆయా పార్టీలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు మంత్రి జగదీష్ …
Read More » -
5 November
రంగస్థలం పాటలు పై మంచు హీరో సంచలనం..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం రంగస్థలం 1985. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా సమంతా నటిస్తోంది. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఈ చిత్రానికి రాక్స్టార్ దేవీశ్రీప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. కానీ రామ్చరణ్ మాత్రం ఈ చిత్రంలోని పాటలను హీరోమంచు మనోజ్కు వినిపించారట. ఆ పాటలు విన్నప్పటి నుండి మనోజ్ను …
Read More » -
5 November
టీడీపీ-కాంగ్రెస్ ల నుండి టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ….
2019లో టీఆర్ఎస్ దే అధికారమని టీఆర్ఎస్ ను ఏ శక్తి అడ్డుకోలేదని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.షాద్ నగర్ నియోజకవర్గంలొని సోలిపూర్,హాజిపల్లి,నాగులపల్లి గ్రామాలకు చెందిన తెలుగుదేశం – కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచ్ రంగయ్య,మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్,మాజీ ఎంపిటిసి వెంకటేష్ గౌడ్,ఇస్నాతి శ్రీనివాస్ మరొ రెండు వందల మంది కార్యకర్తలు డిప్యూటీ సీఎం మహమూద్ అలి సమక్షంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం – కాంగ్రెస్ ల …
Read More » -
5 November
ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం….
ఉత్తర ప్రదేశ్లో గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై కన్నౌజ్ ప్రాంతం వద్ద ఓ కారు ప్రమాదానికి గురికాగా అందులోని ఆరుగురు సజీవ దహనం అయ్యారు. వీరిలో ఇద్దరు మైనర్లు(2,3 ఏళ్లు) కూడా ఉండటం శోచనీయం.అర్థరాత్రి 2గం 15 ని. ప్రాంతంలో హుషేపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. డివైడర్ను బలంగా ఢీకొట్టిన కారు పల్టీలు కొడుతూ చాలా దూరం వెళ్లింది. అనంతరం …
Read More » -
5 November
అఖిల్కు నాగ్ సీరియస్ వార్నింగ్..!
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున రెండో తనయుడు అఖిల్ మాస్ వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే ఆ చిత్రం భారీ డిజాస్టర్ అయింది. అఖిల్ తన పెర్ఫార్మన్స్ పరంగా కూడా జనాలని ఆకట్టుకోలేకపోయాడు. అయితే అఖిల్ సినిమాలో అఖిల్ ప్రతి దాంట్లో వేలు పెట్టాడని అందుకే సినిమా డిసాస్టర్ అయ్యిందనే టాక్ ఉంది.అఖిల్ చాలా గ్యాప్ తీసుకుని అక్కినేని …
Read More » -
5 November
జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే ఆ పాత్ర చేయబోతున్నాడా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల చిత్రం జై లవ కుశ బాక్సాఫీస్ను కుమ్మేసింది. దీంతో తారక్ పై అంచనాలు పీక్స్ వెళ్ళిపోయాయి. దీంతో ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే …
Read More » -
5 November
రేపటి నుంచి 24 గంటల విద్యుత్.. కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీలతో సమావేశమయ్యారు. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరాకు సీఎం ఆదేశాలు జారీచేశారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి (రేపటి) నుంచి ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వారంలో ఆరు రోజులపాటు ప్రయోగాత్మకంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. …
Read More » -
5 November
వైసీపీ శ్రేణులకు విజయసాయిరెడ్డి పిలుపు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ నుంచి చేపడుతున్న ‘ప్రజా సంకల్పం’ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 9 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, శ్రేణులు సోమవారం …
Read More » -
5 November
వృద్ధురాలు అని చూడకుండా పక్కకు తోసిపారేసిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక వృద్ధురాలు అని కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా పక్కకు నెట్టిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో తిరుపతి ఎస్వీయూలోని శ్రీనివాసా ఆడిటోరియంలో జరుగుతున్న రాష్ట్ర ఎన్జీవో సంఘం 21వ మహాసభల ముగింపు కార్యక్రమం లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు . ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ–ఆఫీస్ అమలులోకొచ్చాక …
Read More »