అంబానీ సోదరుల్లో ఒకరైన అనిల్ అంబానీ సారథ్యంలోని ఆర్ కామ్ సేవలు నిలిచిపోనున్నాయి. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 2జీ, 3జీతో పాటు వాయిస్ కాల్స్ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. వరుస నష్టాలతో సతమతమవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అదేసమయంలో తమ కస్టమర్లను మరో నెట్వర్క్ తలిస్తున్నట్టు కూడా ఆ కంపెనీ వెల్లడించింది. టెలికామ్ రెగ్యూలెటర్ అథారిటీ ఆదేశాల మేరకు రిలయన్స్ ఈ నిర్ణయం …
Read More »TimeLine Layout
November, 2017
-
4 November
వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ శ్రేణులకు ,ఆ పార్టీ కార్యకర్తలకు మరి ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇది నిజంగా శుభవార్త .ఈ నెల ఆరో తారిఖు నుండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట మహా పాదయాత్రను నిర్వహించనున్న సంగతి విదితమే . అందుకు తగ్గట్లు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అడ్డంకులు …
Read More » -
4 November
కలలు, ఆకాంక్షలు నెరవేరుతున్నాయి..ఎంపీ కవిత ఆసక్తికరమైన ట్వీట్
తెలంగాణ ప్రజల కలలు, ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. Dreams & Aspirations of Telangana people being realised one by one. Jai Telangana !! https://t.co/4Jr3bqkupN — Kavitha Kalvakuntla (@RaoKavitha) November 4, 2017 జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబుపేటలో నిర్మించిన రిజర్వాయర్ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు గోదావరి జలాలను …
Read More » -
4 November
సాంప్రదాయాన్ని సైడ్చేసి.. గ్లామర్ గేట్లు ఏత్తేసింది..!
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాంచి ఊపుమీదున్న హీరోయిన్ ఎవరంటే మరో మాట లేకుండా మెహ్రీన్ కౌర్ పేరు చెప్పేయొచ్చు. మెహ్రీన్ నటిగా అంత ప్రతిభావంతమైనది కాకపోయినా, తన క్యూట్ నెస్తో తెలుగు నాట మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. టాలీవుడ్లో వరస పెట్టి అవకాశాలతో, విజయవంతమైన సినిమాలతో దూసుకుపోతోంది ఈ ప్రెటీ గాళ్. కాస్తంత బొద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు తన హాట్నెస్ తో వార్తల్లోకి వస్తోంది. జవాన్ …
Read More » -
4 November
28న మెట్రో ప్రారంభం.. స్పష్టం చేసిన మహమూద్ అలీ
ఈ నెల 28న మెట్రోరైల్ను ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెట్రో ప్రారంభోత్సవంపై ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ స్పష్టమైన ప్రకటన చేశారు. పట్టణ రవాణా వ్యవస్థపై ఈ రోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతోన్న అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి హరిదీప్సింగ్ పూరి, వివిధ దేశాల నుంచి వచ్చిన 1000 మంది ప్రతినిధులు హాజరైయ్యారు …
Read More » -
4 November
సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కు వెళ్లొస్తానని భర్తకు చెప్పి
ఈమధ్య సినిమాకెళ్లడం కూడా డేంజరే అన్నట్లుగా వుంది. అతడు చక్కగా తన భార్యను తీసుకుని సినిమాకు వెళ్లాడు. సినిమా జరుగుతుండగా భార్య టాయిలెట్ కి వెళ్లొస్తానని చెప్పి వెళ్లింది. కానీ ఎంతసేపటికీ తిరిగిరాలేదు. వివరాలను చూస్తే… నెల్లూరు జిల్లా టీడీ గూడూరు మండలం వరిగొండకు చెందిన హరిత లక్ష్మి, పోలంరెడ్డి అవినాష్ రెడ్డి దంపతులు గత అక్టోబరు నెల 31వ తేదీన నెల్లూరులోని ఎస్-2 సినిమా థియేటర్కు సినిమా చూసేందుకు …
Read More » -
4 November
జగన్ ” ప్రజా సంకల్ప” యాత్ర విజయవంతం కావాలని…
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టనున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరుతూ వైఎస్ఆర్సిపి రంగారెడ్డి జిల్లా యువత అధ్యక్షులు శీలం శ్రీను ఆద్వర్యంలో నందిగామ HBL కంపెనీ ఆవరణలో గల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. 3000 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పాదయాత్రలో …
Read More » -
4 November
మంచి జోరుమీదున్న యాంకర్.. శ్రీముఖి
బుల్లితెర హాట్ యాంకర్లలో ఒకరైన అనసూయ ఒకవైపు యాంకర్ గానూ మరోవైపు వెండితెర పై మెరుస్తూనే ఉంది. ఇంకో యాంకర్ రష్మీ గౌతమ్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్.. అయితే ఇప్పుడు తాజాగా వీరికి పోటీ ఇస్తోంది యాంకర్ శ్రీముఖి. ఇప్పటికే అనసూయ, రష్మీకి యూత్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక శ్రీముఖి కూడా తన క్రేజ్ను మరింత పెంచుకునే పనిలో వుంది. నిన్నమొన్నటి వరకూ చిన్నచిన్న పాత్రలనే …
Read More » -
4 November
పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో స్పందన….చాలా సార్లు కోరిన
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఆరోపణలపై ఇండిగో వైమానిక సంస్థ యాజమాన్యం స్పందించింది. పీవీ సింధు అధిక లగేజీతో ప్రయాణానికి సిద్ధమయ్యారని ఆ సంస్థ పేర్కొంది. లగేజీని కార్గోలోకి తరలించేందుకు ఆమె అంగీకరించలేదని తెలిపింది. చాలా సార్లు కోరిన తర్వాత లగేజీని కార్గోలోకి తరలించేందుకు అంగీకరించారని పేర్కొంది. అంతకు ముందు ఇండిగో సిబ్బంది ఒకరు తనతో అమర్యాదకరంగా ప్రవర్తించినట్లు పీవీ సింధు ఆరోపించారు. అటువంటి వ్యక్తి ఉద్యోగిగా ఉంటే ఇండిగో …
Read More » -
4 November
ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో….ఎస్వీ మోహన్ రెడ్డి..టీజీ భరత్ మద్య ఈ రగడ
ఎవరు చేస్తున్నారో? ఎవరు చేయిస్తున్నారో తెలీదు కానీ.. 04038119985 ఫోన్ నెంబరు నుంచి వచ్చిన కాల్ సారాంశం మాత్రం కర్నూలు సిటీ రాజకీయాన్ని వేడెక్కేలా చేసింది. ఏడాదిన్నర తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే ఎవరు అయితే బాగుంటుందన్న విషయాన్ని చెప్పాల్సిందిగా పేర్కొంటూ ఐవీఆర్ఎస్.. అదేనండి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఓటర్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గడిచిన …
Read More »