TimeLine Layout

November, 2017

  • 4 November

    కంగారు పెట్టిస్తున్న..”2.0″

    ద‌ర్శ‌కుడు శంక‌ర్ చిత్రాలు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. తెలుగులో రాజ‌మౌళి ఎలాగైతే త‌ను తీసే సినిమాని చెక్కుతూ ఉంటాడో.. శంక‌ర్ కూడా త‌న సినిమాని ఎటువంటి కాంప్ర‌మైజ్‌లకు చోటివ్వ‌కుండా చెక్కుతూనే ఉంటాడు. దీంతో ఒక్కోసారి వారి చిత్రాల రిలీజ్ డేట్లు మారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా ర‌జనీ కాంత్‌తో 2.0 సినిమాని ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. శంక‌ర్- ర‌జ‌నీ కాంబోలో వచ్చిన రోబో చిత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో …

    Read More »
  • 4 November

    పి.వి. సింధుకు తప్పని వేధింపులు

    ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పి.వి. సింధుకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె శనివారం 6ఈ 608 విమానంలో ముంబయికు వెళ్తుండగా విమాన సిబ్బందిలోని అజితేశ్‌ అనే వ్యక్తి అమర్యాదగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని సింధు ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్‌ స్టాఫ్‌ (స్కిప్పర్‌) మిస్టర్‌ అజితేశ్‌ నాతో చాలా అనాగరికంగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో(నాతో) సరిగ్గా మసులుకోమని ఎయిర్‌ హోస్టెస్‌ అషిమా అతడికి చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అతడు ఆమెతో కూడా …

    Read More »
  • 4 November

    ర‌ష్మీతో..మణికొండలో.. సుధీర్ సంచ‌ల‌నం..!

    జ‌బ‌ర్ధ‌స్త్ షోలో క‌మెడియ‌న్‌గా సుడిగాలి సుధీర్ ఎంత పాపుల‌ర్ అయ్యాడో.. అదే జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ర‌ష్మీతో ఎఫైర్ అంటూ నిత్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉన్నాడు. ఇక వీళ్ళ‌ద్ద‌రి గురించి వ‌చ్చిన గాసిప్స్ ఇంక‌వ‌రి మీద కూడా సోష‌ల్ మీడియాలో వ‌చ్చి ఉండ‌వు. ఇక మా ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న రిలేష‌న్ వృత్తి ప‌ర‌మైన ఫ్రెండ్ షిప్పే త‌ప్పా ఇంకేంలేద‌ని చాలా సార్లు చెప్పారు. అయినా కూడా ర‌ష్మీ-సుధీర్ …

    Read More »
  • 4 November

    జహంగీర్ పీర్ దర్గాకు సీఎం కేసీఆర్ ..

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పవిత్ర పుణ్యక్షేత్రమైన జహంగీర్ పీర్ దర్గాకు త్వరలో వస్తున్నారు.అందులో భాగంగా ఈనెల 10వ తేదీన సీఎం దర్గాలో 51 యాటల ద్వారా న్యాజ్ (కందూరు)మొక్కును చెల్లిస్తున్నారు.ప్రత్యేక ప్రార్ధనల ఏర్పాట్ల పరిశీలన కోసం రేపు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తొ పాటు మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి దర్గాకు వస్తున్నట్టు వక్ఫ్ అధికారులు తెలిపారు ఈరోజు శనివారం నాడు రంగారెడ్డి జిల్లా …

    Read More »
  • 4 November

    వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి ..

    ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తాము పోటి చేయబోయే సెగ్మెంట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు .అందులో భాగంగా గెలవగల సత్తా ఉండి సీట్లు రాని అధికార మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లో చేరడానికి సిద్ధమవుతున్నారు . ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తోలి …

    Read More »
  • 4 November

    గర్భంలో ఉండగానే ఆ శిశువులు చూపిన సోదర ప్రేమ

    ఒకే తల్లి పేగు తెంచుకొని పుట్టిన సోదరులు ఆత్మీయంగా మసలుకుంటూ.. పరస్పరం అండగా ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కష్టాలొస్తే ఉమ్మడిగా ఎదుర్కొంటుంటారు. ఇదంతా తల్లి గర్భం నుంచి బయటకొచ్చాకే జరుగుతుంటుంది. మాతృ గర్భంలో ఉండగానే ఆ శిశువులు చూపిన సోదర ప్రేమ.. వారి ప్రాణాలను రక్షించింది. వారి ఆత్మీయ కౌగిలి బంధమే.. వారికి సంజీవని అయ్యింది. బ్రిటన్‌లో నర్సుగా పనిచేస్తున్న వికీ ప్లోరైట్‌(30) రెండోసారి గర్భందాల్చింది. 10వారాల గర్భిణిగా …

    Read More »
  • 4 November

    తెలంగాణలో రాహుల్ పర్యటన ఖరారు ..

    త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …

    Read More »
  • 4 November

    బాబాయ్, అబ్బాయ్‌ల‌ను ఆకాశానికెత్తిన ఆది!

    గుండెల్లో గోదావ‌రి, మ‌లుపు, స‌రైనోడు, నిన్నుకోరి వంటి చిత్రాలతో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం మూవీతోపాటు, ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ మూవీలోనూ న‌టిస్తున్నాడు. తాజాగా మీడియాతో ముట్టిడించిన ఆది ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చాలా గొప్ప‌గా చెప్పి ప‌వ‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు చాలా సింపుల్‌గా ఉండే వ్య‌క్తి, తాను స్టార్ హీరోన‌న్న హోదాను ఏ మాత్రం చూపించుకోరు. ప‌వ‌న్ క‌ల్యాణ్ …

    Read More »
  • 4 November

    బెల్లంకొండ‌ vs పోతినేని.. వీళ్ళ‌ గొడ‌వ‌కు దారెటు..?

    టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్‌ రామ్ తాజా చిత్రం ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ విడుద‌ల అయ్యి మిశ్ర‌మ స్పంద‌న‌తో టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా వెనుకబ‌డింది. అయితే ఉన్నది ఒకటే జిందగీ సినిమా రిలీజ్ కు ముందే ఓ వివాదంలో చిక్కుకుంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ రామ్‌తో సినిమా తీద్దామని భావించి అతడికి అడ్వాన్స్ ఇచ్చాడట‌. ఎన్నాళ్లయినా సినిమా చేయకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయమంటూ ఉన్నది ఒకటే …

    Read More »
  • 4 November

    అనారోగ్యంతో వైఎస్‌ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

    అనారోగ్యంతో వైఎస్‌ఆర్సీపీ నేత, పలాస మాజీ ఎమ్మెల్యే  జుత్తు జగన్నాయకులు ఇవాళ  మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు.జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat