టీంఇండియా ,కివీస్ ల మధ్య నేడు జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్కు దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఈ స్టేడియంలోని రెండో గేట్కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. నిన్న మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే …
Read More »TimeLine Layout
November, 2017
-
1 November
ప్రయాణికుల సౌకర్యార్థం స్పెషల్ ట్రైన్స్ ..
రైళ్ళలో జర్నీలు చేసే ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-విశాఖపట్నం, విశాఖపట్నం-తిరుపతి, తిరుపతి-కాచిగూడ మార్గాల్లో 12 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్కుమార్ తెలిపారు. కాచిగూడ-విశాఖపట్నం స్పెషల్ (రైల్ నెంబర్: 07016) కాచిగూడ నుంచి నవంబరు 7, 14, 21, 28వ తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ (రైల్ నెంబర్: 07488) విశాఖపట్నం నుంచి …
Read More » -
1 November
స్వీటీ గ్రీన్ సిగ్నల్ ..
టాలీవుడ్ రేంజ్ ను ప్రపంచస్థాయికి తెల్పిన ‘బాహుబలి,బాహుబలి ది కన్క్లూజన్’ తర్వాత స్వీటీ అనుష్క తాజాగా ‘భాగమతి’ చిత్రంలో నటించారు. జి. అశోక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తైంది. ఈ చిత్రం తర్వాత అనుష్క తన కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. ప్రభాస్ ‘సాహో’ చిత్రం కోసం దర్శక, నిర్మాతలు అనుష్కను కలిసినట్లు గతంలో వదంతులు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ …
Read More » -
1 November
న్యూయార్క్లో ఉగ్రవాది…‘అల్లాహో అక్బర్’ అంటూ పారిపోవడానికి ఎలా ప్రయత్నించాడో చూడండి
న్యూయార్క్లో ట్రక్కుతో బీభత్సం సృష్టించిన ఉగ్రవాది సైఫుల్లో సైపోవ్.. ఆ తర్వాత పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసుల రాకను పసిగట్టిన అతడు.. ట్రక్కు నుంచి దిగి పరుగు ప్రారంభించాడు. ఓ చేతిలో తుపాకీ పట్టుకొని అతడు రోడ్లపై ‘అల్లాహో అక్బర్’ అంటూ అరుస్తూ పరుగెత్తుతున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు అతణ్ని షూట్ చేశారు. ఆ కిరాతకుణ్ని సజీవంగా పట్టుకునే ఉద్దేశంతో భద్రతా సిబ్బంది అతణ్ని …
Read More » -
1 November
కేంద్రమంత్రి కాళ్లు పట్టుకున్న డీజీపీ-నిజమా ఇది ..?
కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సోఫాలో కూర్చుని ఉంటే గుజరాత్ డీజీపీ ఆయన కాళ్లు పట్టుకున్నట్లున్న ఫొటోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రొఫైల్ ఫొటో పెట్టుకున్న ఆలంగిర్ రిజ్వీ అనే వ్యక్తి ఈ ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. ‘గుజరాత్ డీజీపీ రాజ్నాథ్ కాళ్లు పట్టుకున్నారు. ఇది చూశాక ఎన్నికలు సామరస్యంగా జరుగుతాయన్న నమ్మకం నాకు …
Read More » -
1 November
స్పిన్నర్గా లసిత్ మలింగ..
ప్రపంచ క్రికెట్ ఆటలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను తన బౌలింగ్తో బెంబేలెత్తిస్తాడు శ్రీలంకకు లసిత్ మలింగ. యార్కర్ల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న ఈ ఫాస్ట్ బౌలర్ ఒక్కసారిగా స్పిన్నర్గా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.పాకిస్థాన్తో సిరీస్కు దూరమైన మలింగ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఎమ్సీఏ ఏ డివిజన్ నాకౌట్ టోర్నమెంట్లో భాగంగా టీజే లంక జట్టుకు ఆయన నాయకత్వం వహించాడు. టోర్నీలో భాగంగా ఎల్బీ ఫైనాన్స్తో జరిగిన మ్యాచులో మలింగ …
Read More » -
1 November
బాబును కలవడానికి వచ్చి ..విషం త్రాగి ..?
ఏపీ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయం వద్ద ఒక హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తనను అనుమతించాలని అక్కడి సిబ్బందిని కోరాడు. దీంతో సీఎం మంత్రివర్గ సమావేశంలో ఉన్నారని వారు చెప్పడంతో అక్కడికక్కడే విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్సనిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడు కర్నూలు జిల్లా ఆదోని వాసిగా గుర్తించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Read More » -
1 November
విజయవాడ ,ప్రకాశం, గుంటూరు సెక్స్ వర్కర్లతో నెల్లూరులో వ్యభిచారం
ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఒకటోనగర పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …
Read More » -
1 November
రేవంత్ కు షాక్-టీఆర్ఎస్ లో చేరడానికి 30 వాహనాల్లో బయలుదేరిన టీడీపీ కార్యకర్తలు
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రేవంత్ రెడ్డికి సొంత అనుచరులు షాక్ ఇచ్చారు. కోడంగల్ నియోజకవర్గం కోస్గి మండల పరిషత్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దోమ రాజేశ్వర్ లు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వీరు తమ అనుచరులతో కలసి 30 వాహనాల్లో హైదరాబాదుకు బయల్దేరారు. వీరు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ …
Read More » -
1 November
బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్లుక్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ హీరోగా అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు …
Read More »