TimeLine Layout

November, 2017

  • 1 November

    టీఆర్ఎస్ లోకి రేవంత్ ముఖ్య అనుచరుడు

    తెలంగాణ  ముఖ్య‌మంత్రి, అధికార  టీఆర్ఎస్ పార్టీ  అధినేత   కేసీఆర్‌ను ప‌లువురు టీటీడీపీ నేత‌లు ఇవాళ  క‌లిశారు. కొద్ది సేప‌టి క్రితం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డిని క‌లిసిన టీడీపీ నాయకుడు  కంచర్ల భూపాల్‌రెడ్డి, అత‌డి సోద‌రులు, ప‌లువురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు కాసేపు చ‌ర్చించారు. అనంత‌రం మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న కేసీఆర్ వ‌ద్ద‌కు వారిని తీసుకొచ్చారు.కంచర్ల భూపాల్‌రెడ్డి టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. ఇటీవ‌లే ఈయన పార్టీ నాయకులపై …

    Read More »
  • 1 November

    ​జహంగీర్ పీర్ దర్గాలొ సీసీ కెమెరాల ఏర్పాటు.

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లా కోత్తూరు మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం హజరత్ జహంగీర్ పీర్ దర్గా గర్భ గుడిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.దర్గా షరీఫ్ లోపల ఈ కెమెరాలు ఏర్పాటు కావడం శుభ పరిణామం.రోజువారిగా అక్కడ జరిగే ప్రక్రియ రికార్డ్ అవుతుంది. భద్రతతొ పాటు,దొంగల బెడద,దోపిడీ ఉదంతాలు సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయి.సుమారు లక్ష రూపాయలతో కాంట్రాక్టరే దర్గా లోపల …

    Read More »
  • 1 November

    షట్లర్ శ్రీకాంత్‌కు పద్మశ్రీ..!

    స్టార్ షట్లర్ శ్రీకాంత్ ఈ ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. గత రెండువారాల్లో వరుసగా డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గి శ్రీకాంత్ తన సత్తా నిరూపించాడు. శ్రీకాంత్‌కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ ఇవాళ హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు లేఖ రాశారు. అయితే పద్మా నామినేషన్లకు సెప్టెంబర్‌ 15వ తేదీనే డెడ్‌లైన్‌ ముగిసింది. ప్రస్తుతం విజయ్‌ …

    Read More »
  • 1 November

    రాహుల్ అఖిడో నేర్చుకుంటుంది అందుకేనా ..?

    సాంప్రదాయక మార్షల్ ఆర్ట్స్‌లో అఖిడో ఓ మాడ్రన్ స్టంట్. ఆత్మరక్షణకు ఈ టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. అయితే రాహుల్ అఖిడో నేర్చుకుంటున్న ఫోటోలను కాంగ్రెస్ నేత దివ్య స్పందన పోస్ట్ చేసింది. శిక్షకుడు దగ్గర రాహుల్ అఖిడో టెక్నిక్స్ నేర్చుకుంటున్న ఈ ఫోటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో రాహుల్.. ఒలింపిక్ బాక్సర్ విజేందర్‌తో మాట్లాడారు. అప్పుడు రాహుల్ ఆ బాక్సర్‌కు అఖిడో గురించి చెప్పారు. …

    Read More »
  • 1 November

    వైజాగ్ లో అందాల పోటీలు

    మిస్ వైజాగ్ పోటీలు మొత్తానికి ఆగిపోయాయి. ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్ ను అడ్డుకున్న మహిళా సంఘాలు పోటీలు నిర్వహించరాదంటూ విశాఖపట్నంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు ఈ నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 14వ తేదీన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మిస్ వైజాగ్ పోటీలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచి మహిళా సంఘాలు ఈ పోటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని …

    Read More »
  • 1 November

    ఐశ్వర్యరాయ్ దగ్గర అప్పు తీసుకున్న…అమితాబచ్చన్

    బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్. వయసు పెరిగినా కూడా ఇంకా అదే ఎనర్జీతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు పలు టీవీ యాడ్స్.. పలు ప్రాజెక్టులకు అంబాసిడర్ గా కూడా చేస్తున్నారు. మరి బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ ఉన్న అలాంటి వ్యక్తికి డబ్బులు కొదువ ఉంటుందా..? కానీ అలాంటి అమితాబచ్చన్ కూడా అప్పుల్లో ఉన్నాడట. ఆశ్చర్య ఏంటంటే.. ఆ అప్పులు తీసుకుంది ఎవరిదగ్గర అనుకుంటున్నారా..? వారు …

    Read More »
  • 1 November

    కోడంగల్ టీడీపీ అభ్యర్ధి ఖరారైనట్లేనా ..?

    టీటీడీపీ మాజీ నేత ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను టీడీపీ పార్టీకి ,ఆ పార్టీ వలన వచ్చిన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్ లో చేసి తెలంగాణ శాసనసభ స్పీకర్ కు ఒక ప్రతి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా …

    Read More »
  • 1 November

    వేల కోట్ల రుణ మాఫీ చేసిన మేము..400 కోట్ల వడ్డీ ఇవ్వడానికి భయపడతామా..

    శాసనసభలో పంటలకు మద్దతు ధరపై చర్చ జరుగుతున్నది. ప్రతిపక్షనాయకులు జానారెడ్డి ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. జానారెడ్డి తనకు ఉదార వైఖరి ఉందన్నారని.. అందుకు ధన్యవాదాలన్నారు. జానారెడ్డి కూడా రైతు బిడ్డే, వ్యవసాయం చేస్తడు… అయనకు రైతుల పట్ల ఉన్న చింత నిజంగా హర్షించదగ్గదని సీఎం అన్నారు.మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతుల గురించి మాట్లాడిన మాటలపై ఆయన స్పందించారు. రూ. 8000 కోట్లు పెట్టి ధాన్యం కొన్నామని మంత్రి …

    Read More »
  • 1 November

    కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు…ఉద్రిక్తత

    కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat