TimeLine Layout

October, 2017

  • 30 October

    తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్…!

    శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు చెప్పారు. చిత్తూరు జిల్లా, భాకరాపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపిందని తెలిపారు. తమిళనాడు జవాదిమలైకు చెందిన ఒక స్మగ్లర్‌, 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టాస్క్ …

    Read More »
  • 30 October

    10 లక్షల రైల్వే ఉద్యోగాలు

    వచ్చే ఐదేళ్లలో 150 బిలియన్ల డాలర్ల పెట్టుబడితో 10 లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ముంబయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైల్వేను సరికొత్త పంథాలో నడిపిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఒక్క రైల్వేశాఖలోనే రూ.9.75లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. వీటి ద్వారా 10లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించవచ్చని అన్నారు. రైల్వేలో భారీగా ఉద్యోగాల కల్పనకు 2015లో …

    Read More »
  • 30 October

    భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం

    తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది. రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు …

    Read More »
  • 30 October

    నైజాంలో రవితేజ ఫస్ట్ టైమ్

    మాస్ మహ రాజా రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘రాజా ది గ్రేట్’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంధుడిగా రవితేజ నటించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోట ఘన విజయాన్ని అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ లో రవితేజ సినిమాకి …

    Read More »
  • 30 October

    రాహుల్ ,మోదీ మధ్యలో శునకం ..

    నిత్యం సోషల్ మీడియా వేదికగా కేంద్ర అధికార పార్టీ బీజేపీపై , ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ ఉండే కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు పిడి. మరో ఆసక్తికర విషయమేంటంటే.. రాహుల్‌ అధికారిక ట్విటర్‌లో ట్వీట్లు పెట్టేది కూడాఈ కుక్కేనట. రాహుల్‌ గాంధీ.. ఈ విషయాన్ని పిడి వెల్లడిస్తున్నట్లుగా ట్విటర్‌లో పేర్కొంటూ వీడియోను పోస్ట్‌ చేశారు. ‘ఇతని కోసం రోజూ ఎవరు …

    Read More »
  • 30 October

    భట్టి విక్రమార్క పగటి కలలు ..

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌రెడ్డి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క అన్నారు. రానున్న రోజుల్లో పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ఆయన చెప్పారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చే వారందరినీ స్వాగతిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ పర్యటనపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. రైతు సమస్యలు, ప్రజా …

    Read More »
  • 30 October

    మళ్ళీ తెరపైకి అమ్మ మృతి హిస్టరీ ..

    తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలిత మరణంపై నేటికీ ఎన్నో అనుమానాలు అటు కొందరు పార్టీ నేతలు, ఇటు మరికొందరు అభిమానుల్లోనూ ఉన్నాయి. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె మరణించే వరకు చోటు చేసుకున్న పరిణామాలు, సొంత పార్టీలోని పలువురు కీలక నేతల అభిప్రాయాలు, విచారణకు చేసిన డిమాండ్లే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ …

    Read More »
  • 30 October

    అతి తక్కువ ధరలో ఎయిర్‌టెల్‌ 4జీ స్మార్ట్‌ఫోన్..విడుదల

    టెలికాం మేజర్‌ భారతీ ఎయిర్‌టెల్‌ సెల్‌కాన్‌ ..మొబైల్ ఫోన్ తయారీదారు సెల్‌కాన్‌తో జతకట్టింది. ముఖ్యంగా ప్రత్యర్థి రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టేలా త క్కువ ధరలో 4 జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. తన చందాదారులకు అతి తక్కువ ధరకే మొబైల్‌ అందించే వ్యూహంలో ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుంది. సెల్‌కాన్‌ తో కలిసి రూ.1,349 కే స్మార్ట్‌ఫోన్‌ను అందజేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’ పథకంలో …

    Read More »
  • 30 October

    ఆస్పత్రిలో జక్కంపూడి రాజాను…ముద్రగడ పరామర్శ

    ఖాకీ డ్రెస్సు వేసుకున్న కేడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై దాడి చేసిన రామచంద్రపురం ఎస్సైని డిస్మిస్‌ చేయాలన్నారు. ఎస్సై నాగరాజు దాడిలో గాయపడి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జక్కంపూడి రాజాను సోమవారం ముద్రగడ పరామర్శించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాయకులకే దిక్కులేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఈ …

    Read More »
  • 30 October

    రేవంత్ రెడ్డి పై రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్

    రేవంత్ రెడ్డి పై ప్రముఖ  దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన కామెంట్  చేసారు . గత కొన్ని నిమిషాల క్రితం  తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. “రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నాకు చాలా చాలా హ్యాపీ. రేవంత్ రెడ్డి చేరటం మూలాన నాకు కాంగ్రెస్ పార్టీ మీద మళ్లీ నమ్మకం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫిల్మ్ థియేటర్ అయితే రేవంత్ రెడ్డి ‘బాహుబలి’. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat