ఏపీ మున్సిపల్శాఖ మంత్రి నారాయణ పై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన వాఖ్యలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ ఉన్న సంగతి మనదరికి తెలిసిన విషయమే . నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు మెర్జ్ అయిన సంగతి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థలను కలిపి ‘చైనా’ (చైతన్య, నారాయణ) సంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ …
Read More »TimeLine Layout
October, 2017
-
28 October
రవితేజపై రామ్ షాకింగ్ కామెంట్!
ఒక కథ ఎవరి దగ్గరకో వెళ్తుంది. కానీ.. చివరికి ఇంకెవరో హీరోగా తెరకెక్కుతుంది. అలా తారుమారైన సినిమా రాజా ది గ్రేట్. ఈ కథ ముందు యువకథా నాయకుడు రామ్ దగ్గరకు వెళ్లిందట. అయితే నేను శైలజతో హిట్ కొట్టి ఊపు మీద ఉన్న రామ్ ఈ సినిమా చేసేందుకు ఎక్కవ పారితోషకం అడగడంతో దిల్రాజు అతడిని పక్కన పెట్టేసినట్టు వార్తలొచ్చాయి అప్పట్లో. ఆ తరువాత ఎన్టీఆర్ దగ్గరికి కూడా …
Read More » -
28 October
రోబో గెటప్లో తమన్నా!
సూపర్స్టార్ రజనీకాంత్.. దాదాపు సినిమా అభిమానులంతా ఆయన అభిమానులే. భాషతో సంబంధం లేకుండా అందరి మనస్సుల్లో చోటు సంపాదించుకున్నారు భాషా. ఇక రజనీ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరూ ఆయన స్టైల్ని ఫాలో అయ్యేవాళ్లే. ఇప్పుడు తమన్నా కూడా రజనీ గెటప్ వేసింది. రోబోలో చిట్టి రజనీలా మారింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ లిప్సిన్ బ్యాటిల్ అనే అనే టీవీ షోకి హోస్ట్గా …
Read More » -
28 October
మహేష్ సినిమా ప్లాప్ కావడానికి కారణం తెలుసా?
మహేష్బాబు హీరోగా నటించిన టక్కరి దొంగ చిత్రం 2002లో భారీ అంచనాల మధ్య రిలీజైంది. అయితే ఘోర పరాజయం పొందింది కూడా. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన టక్కరి దొంగ చిత్రంలో బిపాసాబసు, లిసారే హీరోయిన్లుగా నటించారు. మహేష్బాబు కౌబాయ్గా నటించడంతో ఆ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. అయితే, ఇన్నాళ్లకు ఆ సినిమా డిజాస్టర్ కావడానికి కారణం చెబుతున్నారు ఆ చిత్ర …
Read More » -
28 October
విజయ్ అంత పెద్ద తప్పు చేస్తున్నాడా!
ఇటీవలె అర్జున్రెడ్డి చిత్రంలో సంచలన విజయాన్ని అందుకున్న విజయదేవరకొండ ప్రస్తుతం అంగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. కాగా, దాంతోపాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఓన మాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి క్లాసికల్ చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు క్రాంతి మాధవ్. అయితే ఇటీవల సునీల్ హీరోగా ఉంగరాల రాంబాబు …
Read More » -
27 October
హైదరాబాద్ విషయంలో…ఫలించిన సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కృషి
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆర్థికంగా బలోపేతమైంది. గడిచిన రెండేళ్ల క్రితం సంస్థ ఖజానా కేవలం రూ. 10కోట్లకు మించని పరిస్థితి నుంచి ప్రస్తుతం రూ. 432 కోట్లకు చేరి స్వయం సమృద్ధిని సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యానికి గురై..చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రతిపాదిత ప్రాజెక్టులు పట్టాలెక్కక, ఇటు నిధుల కొరతతో అసంతృప్తి నిలిచిపోయిన పథకాలు, అనుమతుల జారీలో అవినీతి మయం..మొత్తంగా హెచ్ఎండీఏ అంటేనే …
Read More » -
27 October
గల్ఫ్ కార్మికులను షేక్ నుంచి విముక్తి కలిగించిన మంత్రి కేటీఆర్
దేశం కాని దేశంలో ఉపాధి కోసం యజమాని నమ్మించి మోసం చేస్తే…మంత్రి కేటీఆర్ ఆదుకున్నాడు. కువైట్లో ఉపాధి కోసం వెళ్లగా…వారి యజమాని నుంచి గత తొమ్మిది నెలలుగా సమస్యలు ఎదుర్కొంటుండగా మంత్రి ఆదుకున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామానికి చెందిన మగ్గిడి రాజశేఖర్, భీంగల్ మండలానికి చెందిన నీలం గంగాదర్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని హనుమాన్ గల్లీకి చెందిన కందుల సాయికుమార్ ఉపాధి కోసం కువైట్ …
Read More » -
27 October
విజయవాడలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనం మీదికి
విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్పేట డిపోకు చెందిన ఆర్టీసీ నంబరు ఏపీ 16జెడ్ 6604 సిటీ బస్సు వేగంగా దూసుకొచ్చి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మాచవరం వెళుతున్న మైలవరానికి చెందిన తల్లీకూతుళ్ళు షేక్ ఖుర్షీద్ బేగం …
Read More » -
27 October
హనీమూన్ ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారో తెలుసా…?
టాలీవుడ్లో కొద్ది సంవత్సరాలు ప్రేమించుకొంటున్న అక్కినేని నాగచైతన్య, సమంత జీవిత భాగస్వాములుగా మారారు. వీరి వివాహం గోవాలో వేద మంత్రాల నడుమ, హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగిేన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త జంట హనీమూన్ లో మునిగి తేలుతున్నారు. హనీమూన్ ఎంజాయ్ .. నాగచైతన్య, సమంతలు ప్రస్తుతం లండన్లో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత చైతూ, సమంత ఇద్దరూ అక్కడి నుంచి స్కాట్లాండ్ వెళ్లనున్నారు. …
Read More » -
27 October
కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలా చేసింది..
చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కలిగించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పీ. సుధాకర్రెడ్డి తెలిపారు. తొలిరోజు మండలి సమావేశం వాయిదా ఆనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. చర్చలో పాల్గొనకుండా కాంగ్రెస్ పార్టీ కావాలనే తొలిరోజు సమావేశానికి అంతరాయం కల్గించిదన్నారు. ఇదంతా వారి ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగిందని వెల్లడించారు. టీఆర్ఎస్ విప్ బీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సభా సమావేశాల సజావుకు పూర్తి సహకారం అందిస్తామని …
Read More »