టాలీవుడ్ నటుడు నాని నటించిన మజ్ను చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన కేరళ కుట్టి అను ఇమ్మానుయేల్ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. గోపీ చంద్ సరసన నటించిన ఆక్సిజన్ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. మజ్ను సినిమాలో హోమ్లీగా కనబడిన అను ఇమ్మాన్యువల్ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కొద్దిగా గ్లామర్ గా కనబడింది. మరోవైపు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కళ్ళలో ఎలా …
Read More »TimeLine Layout
October, 2017
-
25 October
ఆత్మహత్యల విజేత… సనా ఇక్బాల్ది హత్యేనా..?
ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా బైక్రైడ్ చేసి స్పూర్తి నింపిన హైదరాబాద్కు చెందిన ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్(32) మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు. భర్త అబ్దుల్ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ …
Read More » -
25 October
రాజశేఖర్ కోసం సన్నీ వస్తోందిగా..!
ఎవరెన్ని అనుకున్నా సన్నీలియోన్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేమీ కాదు. లక్కీగా మన తెలుగు సినిమాల్లో ఆమెను అడపా దడపా తీసుకోవడం వల్ల తెలుగు ఫంక్షన్లలో కూడా అడపా దడపా కనిపిస్తోంది. ఆ మధ్య ఓ బడా కాంట్రాక్టర్ అయితే.. తన బర్త్డేకు సన్నీని ప్రత్యేకంగా ఆహ్వానించుకుని డ్యాన్స్ చేయించుకుని చూసి తరించారు. త్వరలో రాబోయే గరుడవేగ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ నెంబర్ ఉంది. ఇప్పటికే ఈ పాట వీడియో …
Read More » -
25 October
మెగాస్టార్ సైరా నుండి మరో వికెట్ అవుట్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం ఖైధీ నెం 150 తో ఘనంగానే చాటుకున్నారు. అయితే ఆ తర్వాత ఓ భారీ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారు. చారిత్రక నేపద్యం ఉన్న కథని ఎంచుకున్నారు. అదే సైరా నరసింహా రెడ్డి.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇంత వరకు షూటింగ్ మాత్రం పట్టాలు ఎక్కలేదు. దీంతో సైరా ఆలస్యం ఆ సినిమా యూనిట్ కి కొత్త కొత్త సమస్యల్ని …
Read More » -
25 October
చారిత్రకనేపథ్యంతో తెలుగు వారు గర్వపడేలా అమరావతి నిర్మాణాలు ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ షెట్టి, ఉన్నతాధికారుల బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని భవన నిర్మాణాలకు చెందిన పలు ఆకృతులను …
Read More » -
25 October
మోహన్ బాబూ.. మరీ ఇంత విలనిజమా!
మోహన్బాబు హీరోగా ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి గాయత్రి అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. కాగా, ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. అందులోనూ మోహన్బాబు అటు కథానయకుడిగా.. ఇటు ప్రతినాయకుడిగా రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి …
Read More » -
25 October
భరతమాత సాక్షిగా జనసేన పార్టీ ఆఫీస్..!
టాలీవుడ్ పవర్ స్టార్గా పిచ్చ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యాణ్ అనూహ్యాంగా రాజకీయాల్లోకి దూసుకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి మద్దతు పల్కిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీలోకి దిగబోతోందని తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే జనసేన టీం ప్రణాళికలు రచించుకుంటున్నారు. అయితే తాజాగా.. హైదరాబాద్లో జనసేన పార్టీ పరిపాలనా కార్యాలయాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇక ముఖ్యమైన విషయం …
Read More » -
25 October
రేవంత్ అధ్యక్షతన రేపు టీడీఎల్పీ సమావేశం
టీడీఎల్పీ సమావేశం తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు జరగనుంది. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమావేశం జరగనుంది. 27వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Read More » -
25 October
ఫిక్సింగ్ కలకలం… రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా?
పిచ్ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్ కుంభకోణం నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది. అయితే, పిచ్ కుంభకోణానికి పాల్పడిన క్యూరేటర్ను వెంటనే సస్పెండ్ చేస్తామని, మ్యాచ్ రద్దు చేయలా? లేక కొనసాగించాలా? అన్నది రిఫ్రీ నిర్ణయం …
Read More » -
25 October
‘జై లవ కుశ’ క్లోజింగ్ కలెక్షన్స్ సెకండ్ బిగ్గెస్టే.. కానీ!
మొత్తానికి తన లేటెస్ట్ మూవీ జై లవ కుశతో తారక్ మొదలు పెట్టిన దండయాత్రకు ఎండ్ కార్డు పడింది. జై క్యారెక్టర్లాగే ఈ చిత్రం వీర విహారం చేసి చివరకు చల్లబడింది. బయటి శక్తుల సహకారం లేకుండా కేవలం తారక్ నట విశ్వరూపంతో ఈ చిత్రం బాక్సాఫీస్ను చీల్చి చెండాడి అతని స్టామినా ఏంటో బాక్సీఫీస్కు చాటి చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ, ఈ మూవీ మాత్రం సేఫ్ జోన్లోకి …
Read More »