కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు మేకవన్నె పులి నైజం బయటపడిందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. నీచమైన, నికృష్టమైన నైజం మాజీ మంత్రి శ్రీధర్ బాబు సొంతమని… టీఆర్ఎస్ పార్టీ నాయకుడిని గంజాయి కేసు లో ఇరికించాలని చూసిన వైనం బట్టబయలవడం ఇందుకు నిదర్శనమని అన్నారు. అసెంబ్లీలోని టీఆర్ఎస్ఎల్పీలో నిర్వహించిన విలేకరుల సమావేశలో ఎమ్మెల్సీ లు భానుప్రసాద్, గంగాధర్ గౌడ్తో కలిసి ఎంపీ బాల్కసుమన్ విలేకరుల …
Read More »TimeLine Layout
October, 2017
-
22 October
పార్టీ మార్పుపై స్పందించిన రేవంత్ రెడ్డి..!
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీ మార్పుపై వస్తున్న కథనాలపై స్పందించారు..ఈ రోజు మీడియాతో అయన మాట్లాడుతూ.. నేను పార్టీ మారడంలేదని, కార్యకర్తలు కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు .. టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.. అన్ని విషయాలు చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాగానే …
Read More » -
22 October
నిర్ణీత సమయానికే గ్రామ పంచాయతీ ఎన్నికలు..కేసీఆర్
గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్ణీత సమయానికే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం.. ఈ విషయాన్ని ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చెప్పిన మాట ప్రకారం.. లంబాడీ, ఆదివాసీ తండాలను, గూడెంలను పంచాయతీలుగా మార్చబోతున్నామని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడుతున్నామని తెలిపారు. …
Read More » -
22 October
పరకాలకు 50 కోట్లు.. సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ పరకాలకు వరాలు ప్రకటించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పరకాల అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విజ్ఞప్తి మేరకు పరకాలను రెవెన్యూ డివిజన్గా మారుస్తామని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలను ఇస్తామని సీఎం …
Read More » -
22 October
లక్ష మందికి పైగా ఉపాధి..సీఎం కేసీఆర్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తా యని సీఎం కేసీఆర్ అన్నారు .వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ … ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో …
Read More » -
22 October
వరంగల్ జిల్లా ప్రజలను అభినందిస్తున్నా..సీఎం కేసీఆర్
భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ ప్రజల అందరిని అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల …
Read More » -
22 October
సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్..సీఎం కేసీఆర్
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ …. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ కిట్స్ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు 12 వేల రూపాయాలు అందిస్తున్న విషయం …
Read More » -
22 October
దేశానికే తలమానికం..కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్..సీఎం కేసీఆర్
అజంజాహీ మిల్లును తలదన్నేలా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ రోజు వరంగల్ జిల్లలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, కాజీపేట ఆర్వోబీ,శంకుస్థాపన, ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ …
Read More » -
22 October
భూములు కోల్పోయినవారికి ఇంటికో ఉద్యోగం..మంత్రి కేటీఆర్
భూములు కోల్పోయిన వారి కుటుంబాల్లో.. ఇంటికి ఒకరికి టెక్స్టైల్ పార్కులో ఉద్యోగం కల్పించి … వారికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్కు శంకుస్థాపనం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.మన వరంగల్ జిల్లా నుంచి వలసపోయిన నేతన్నలతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. 1200 ఎకరాల భూమి కోల్పోతున్నప్పటికీ.. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చినందుకు వారికి …
Read More » -
22 October
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
వరంగల్ నగరానికి సరికొత్త శోభను చేకూరుస్తూ నాలుగు ప్రతిష్టాత్మక ప్రగతి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్కు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో పాటు కాజీపేట ఆర్వోబీకి శంకుస్థాపన, ఔటర్ రింగ్రోడ్డు నిర్మాణానికి భూమిపూజ, మడికొండ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఫేజ్-2కు సీఎం శంకుస్థాపన చేశారు సీఎం. మరికాసేపట్లో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. బహిరంగ …
Read More »