కాజల్ అగర్వాల్ అటో కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసిన ముద్దుగుమ్మ ..కుర్ర హీరో మొదలు మెగాస్టార్ వరకు అందరితో నటిస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది .లేటెస్ట్ గా నందమూరి కళ్యాణ రామ్ హీరోగా వస్తోన్న ఎమ్మెల్యే మూవీలో ఈ అమ్మడు నటిస్తుంది . ఈ మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ అడవుల్లో జరుగుతుంది .ఈ మూవీ చిత్రీకరణలో భాగంగా ఎమ్మెల్యే …
Read More »TimeLine Layout
October, 2017
-
21 October
ఈ నెల 30న వైసీపీలోకి కోట్ల కుటుంబం ..
ఏపీ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో బాగా పేరున్న కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం త్వరలో వైసీపీలో చేరనున్నారు .రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, గత మూడున్నర ఏండ్లుగా అవినీతి అక్రమాలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట కట్టుకున్న ప్రస్తుత అధికార టీడీపీ పార్టీలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం ఆయన ఫ్యామిలీ మౌనంగా ఉన్నారు . గత కొంత కాలంగా కోట్ల కుంటుంబం త్వరలో …
Read More » -
21 October
బుట్టా రేణుక నిన్ను చంపేస్తాం… ఫోన్ కాల్స్
వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎంపి బుట్టా రేణుకకు అపరిచిత కాల్స్ ఎక్కువయ్యాయి. పార్టీ మారనని చెబుతూనే ఉన్నట్లుండి తెదేపాకు మద్ధతిస్తున్నట్లు బుట్టా రేణుక ప్రకటించడంతో కొంతమందికి ఆమెపై ఎక్కడా లేని కోపమొచ్చింది. అయితే వైసీపీ అధినేత జగన్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఈ విషయంపై మండిపడుతున్నారు. అయితే పార్టీ మారిన కొన్ని రోజుల తరువాత ఆమెకు కొంతమంది అపరిచితులు ఫోన్లు …
Read More » -
21 October
సంగారెడ్డిలో జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్….
వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …
Read More » -
21 October
హీరో నితిన్ ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో… త్వరలో పెళ్లి
టాలీవుడ్ హీరో నితిన్ పైన ఇప్పటివరకూ ఎలాంటి రూమర్లు రాలేదు. జయం సినిమా దగ్గర్నుంచి నటించుకుంటూ వస్తున్న నితిన్ పైన ఎఫైర్ల ముద్ర లేనేలేదు. కానీ లై చిత్రంలో మేఘ ఆకాష్తో నటించిన దగ్గర్నుంచి అతడిపై గుసగుసలు వస్తున్నాయి. ఆ హీరోయిన్తో నితిన్ పీకల్లోతు ప్రేమలో పడిపోయాడనీ, త్వరలో వీళ్లద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐతే ఈ వార్తలకు కొద్దిరోజులుగా ఫుల్స్టాప్ పడినప్పటికీ మళ్లీ తాజాగా వీరి …
Read More » -
21 October
సిరిసిల్లలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం..కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించారు. ఫిజికల్ డైరెక్టర్ గొట్టె అంజయ్య పదవి విరమణ కార్యక్రమంలో, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మహిళా ఆర్గనైజర్ రేణుక, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… పిల్లలకు చదువుతో పాటు ఆటలపోటీలు కూడా …
Read More » -
21 October
టీమిండియా ఆటగాళ్లతో నెట్లో సచిన్ కుమారుడు ప్రాక్టీస్
టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్గా వచ్చాడు. న్యూజిలాండ్తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …
Read More » -
21 October
రేపు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్
రేపు వరంగల్ రూరల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రేపు మ.2.20 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం బయలుదేరనున్నారు. మ.2.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. మ.2.30 గంటలకు హెలికాప్టర్లో వరంగల్ రూరల్ జిల్లాకు బయలుదేరుతారు. మ.3.30 గంటలకు గీసుకొండ మండలం శాయంపేట గ్రామానికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం కాజిపేట్ ఆర్వోబీకి సీఎం శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. …
Read More » -
21 October
జర్నలిస్టుల కోసం వెల్నెస్ సెంటర్.. మంత్రి హరీశ్
వచ్చే నెల సంగారెడ్డిలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం వెల్నెస్ సెంటర్ను ప్రారంభిచనున్నట్లు మంత్రి హరీశ్ రావు ఉద్ఘాటించారు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి హరీశ్ రావు.. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో 10 పడకల డయాలసిస్ కేంద్రం ప్రారంభమవడం సంతోషంగా ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో 6 డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మంత్రి …
Read More » -
21 October
పోలీస్ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళి
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వారి సేవలను స్మరించుకున్నారు. ప్రజల మన, ధన, ప్రాణ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడిన పోలీసు అమరుల సేవలను జాతి ఎన్నటికీ మరువదన్నారు. అమర పోలీసుల స్ఫూర్తితో పోలీసు ఉద్యోగులు తమ విధి నిర్వహణకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరులైన పోలీసు కుటుంబాలను ఆదుకోవడానికి, వారి …
Read More »