శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పేరొందిన పిక్నిక్ స్పాట్, ప్రశాంత వాతావరణానికి మారుపేరైన రాజారాంపురం తీరంలోని జీడిమామిడి తోటలో ఆదివారం ఓ యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. జలుమూరు మండలం సుబ్రహ్మణ్యపురం గ్రామానికి చెందిన మెట్ట రాజశేఖర్(17) నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. అదే కళాశాలలో నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని కూడా ఇంటర్ సెకెండియర్ చదువుతోంది. రాజశేఖర్తో తమ అమ్మాయి రెండురోజుల …
Read More »TimeLine Layout
October, 2017
-
16 October
భారత్ ఆలయాలన్నింటిలో అడుక్కుంటా…రష్యన్ యువకుడు
ఇండియాలో ఈజీమనీకి కేరాఫ్ అడ్రస్ ఆలయాలేనన్న సత్యం మరోసారి రుజువైంది. అయితే, ఈ సత్యాన్ని ఓ రష్యన్ యువకుడు నిరూపించడం గమనార్హం. అప్పటికీ తనను రష్యాకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. తను మాత్రం భారతదేశంలోని ఆలయాలన్నింటిలో అడుక్కోవడమే టార్గెట్ గా పెట్టుకున్నానని చెప్పడంతో పోలీసులు ఖంగుతిన్నారు. సెల్ఫీల మోజులో ఉన్న వారినీ అతను వదల్లేదు. వారినుంచీ అందినకాడికి దండుకుంటున్నాడీ రష్యన్ యువకుడు. కాగా, ీ ఈ నెల 9న కాంచీపురం …
Read More » -
16 October
జియో ఫోన్ కేవలం …700 రూపాయలు..
రూ.1500 రీఫండబుల్ సెక్యురిటీ డిపాజిట్తో రిలయన్స్ జియో తన స్మార్ట్ ఫీచర్ ఫోన్ను డెలివరీ చేయడం ప్రారంభించింది. తొలి దశలో బుక్ అయిన 6 మిలియన్ యూనిట్లను కంపెనీ తన కస్టమర్ల చేతికి అందిస్తోంది. దశల వారీగా అందిస్తున్న ఈ ఫోన్పై ఇప్పటికే డెలివరీ లేటు అయిందంటూ ట్విట్టర్లో నిరాశవ్యక్తమవుతూ ఉంది. తాజాగా ఓ కస్టమర్ చేసిన ట్వీట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఫోన్ను పొందిన కొందరు ఆన్లైన్ …
Read More » -
15 October
దేశ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన మంత్రి కేటీఆర్….
ఓ మంచి సంప్రదాయాన్ని పాటిస్తూ.. తోటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. మంత్రి కేటీఆర్. తన వరంగల్ పర్యటనకు ఒకరోజు ముందు.. కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తనకు స్వాగతం చెబుతూ వరంగల్ లో భారీగా వెలసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించి.. వాటిని ఏర్పాటు చేసిన వారికి జరిమానా విధించాలంటూ ఆయన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించడం సంచలనంగా మారింది. ఇంకెవరికో …
Read More » -
15 October
పిర్యాదు చేయడానికెళ్ళిన యువకుడికి పోలీసులు సడెన్ సర్ ప్రైజ్….
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓయువకుడికి అనుకోని సర్ప్రైజ్ ఎదురైంది.ముంబయికి చెందిన అనీశ్ అనే యువకుడు శనివారం ఫిర్యాదు చేయడానికి స్థానిక సకినక పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. అక్కడ కంప్లైంట్ రాస్తూ తన వివరాలన్నీ పేర్కొన్నాడు. అక్కడి ఎస్సై అనీశ్ రాసిన ఫిర్యాదుని చదివి అతన్ని కాసేపు కూర్చోమని చెప్పి బయటకు వెళ్లాడు. తనని ఎందుకు కూర్చోమన్నారో అర్థం కాక అనీశ్ తెగ భయపడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు …
Read More » -
15 October
జగన్ పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగబోతుందా…!
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నవంబర్ 2 నుంచి తలపెట్టనున్న పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందా..పాదయాత్ర చేస్తే వచ్చే ఎన్పికల్లో తమకు ఓటమి తప్పదని టీడీపీకి భయపడుతుందా..అందుకే జగన్ పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదంటూ సిబిఐ తమ ప్రత్యేక కోర్టులో పిటీషన్ దాఖలు చేయడం వెనుక టీడీపీ పెద్దలు ఉన్నారా..ప్రస్తుతం ఏపీలో టీడీపీ నాయకులు చేస్తున్నరగడ చూస్తుటే జగన్ పాదయాత్రను …
Read More » -
15 October
వైఎస్ఆర్ చలువతో చిన్న పిల్లలకు శస్త్ర చికిత్సలు…!
ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదల పాలిట వరంగా మారింది..గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులను చూసి చలించిపోయిన వైఎస్ మదిలో పుట్టిందే ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం ద్వారా వైట్ కార్డు ఉన్న పేదలందరికీ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఖరీదైన వైద్యం అందించింది వైఎస్ ప్రభుత్వం. లక్షలాది మంది పేదల ప్రాణాలను కాపాడింది ఈ ఒక్క ఆరోగ్యశ్రీ పథకం. రాష్ట్ర విభజన తర్వాత …
Read More » -
15 October
పాము కరిచిందని చెల్లెలు చెప్పిన వెంటనే అన్న చేసిన పనికి నిజంగా గ్రేట్
సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే ఎంతటి ఆపద నుంచైనా బయటపడొచ్చని ఓ బాలుడు నిరూపించాడు. తన చెల్లెలు పాము కాటుకు గురైనా ఏ మాత్రం ఆందోళన చెందకుండా.. నోటితో విషాన్ని తీసేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెల్తంగడీ తాలుకాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొక్కడ గ్రామంలో రాజు అనే పాడి రైతు కుటుంబం నివసిస్తోంది. ఆయన కుమార్తె 11 ఏళ్ల శరణ్య ఉదయాన్నే 4:30 గంటల సమయంలో పొరుగింటి …
Read More » -
15 October
ఏపీలో దారుణం -ఒకేరోజు 15మంది డెంగ్యూ విషజ్వరాలతో మృతి ..
ఏపీ పిలో కొన్ని జిల్లాలలో డెంగ్యూ వ్యాది విస్తరిస్తున్న తీరుపై ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనాన్ని ప్రచురించింది . ఒక్క శుక్రవారం రోజే మూడు జిల్లాలలో పదిహేను మంది డెంగ్యూవిషజ్వరాలతో చనిపోయారని ఆ పత్రిక తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పది మంది మరణించగా, ప్రకాశం ,గుంటూరు జిల్లాలోని పల్నాడులలో కూడా మరణాలు సంభవించాయని ఆ కథనం వివరించింది.నెల్లూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ వ్యాది …
Read More » -
15 October
మంత్రి నారాయణ కళాశాలో దారుణం ..లేఖ పెట్టి మరి విద్యార్ధిని అదృశ్యం ..
ఏపీలో మరో దారుణం జరిగింది ..రాష్ట్ర మంత్రి అయిన నారాయణకు చెందినా నారాయణ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్దిని అదృశ్యమవడం ఇప్పుడు సంచలనం రేకిత్తిస్తుంది . అంతే కాదు ఏకంగా మంత్రి నారాయణ విద్యాసంస్థలను మూసేయండి అని లేఖ పెట్టడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో చదువుతున్న సాయి …
Read More »