చంద్రబాబు సర్కార్ ఏపీని అనారోగ్య రాష్ట్రంగా మార్చేసిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ రోజు ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు. నారాయణ, చైతన్యలకు పరిమితి మించి హాస్టల్స్ను ఎలా మంజూరు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి పదవిలో ఉన్న గంటా శ్రీనివాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More »TimeLine Layout
October, 2017
-
14 October
వాణి విశ్వనాథ్ పై సోషల్ మీడియాలో పెలుతున్న సెటైర్ లు
నూతనంగా టీడీపీ తీర్ధం తీసుకున్న ప్రముఖ నటి వాణి విశ్వనాద్ ఇచ్చిన స్టేట్ మెంట్ టిడిపి అదినేతకు బాగానే నచ్చవచ్చు. ఆమె మరో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆమె ఒక హెచ్చరిక చేశారు. ఎన్.టిఆర్ పై ఆయన సినిమా తీయరాదట. ఒక వేళ తీసినా అందులో ఏదైనా తేడా ఉంటే తాను ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ దేవుడు అని, ఆయన …
Read More » -
14 October
మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం!
వైకాపా అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సారథ్యంలో.. వైఎస్ఆర్సీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన మంత్రి సుజయ్ కృష్ణకు గడ్డుకాలం మొదలైంది. మంత్రి సుజయ్ కృష్ణా రంగారావు టీడీపీలో ఇమడలేక పోతున్నారా..?, టీడీపీ నేతలతో ఆయనకు పొసగడం లేదా..? అన్న ప్రశ్నలకు వస్తున్న సమాధానాలే ఇందుకు నిదర్శనం. పై ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు విజయనగరం జిల్లా వాసులు. విజయనగరం జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని …
Read More » -
14 October
స్పైడర్ ప్లాప్తో.. మహేష్ సంచలన నిర్ణయం..!
సినీ ఇండస్ట్రీ జూదం లాంటిది. కొంత మంది రాత్రికి రాత్రే.. స్టార్లుగా, కోటీశ్వరులుగా మారిపోగా.. మరికొందరు దివాలా తీసి రోడ్డున పడుతున్నారు. ఇక కేవలం సినిమా చేశామా.. డబ్బులు తీసుకున్నామా అని కాకుండా సినిమా ప్లాప్ అయితే ఆ నిర్మాతలను ఆదుకోవడం వంటివి చాల తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. తాజాగా ఆయన నటించిన స్పైడర్ మూవీ తెలుగు, తమిళంలో …
Read More » -
14 October
టాలీవుడ్ లో హాట్ టాపిక్ -మహేష్ సంచలన నిర్ణయం…
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు మరిసారి తన ఉదారతను చాటుకున్నాడు .ఇటీవల తను హీరోగా నటించిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు మూవీలో ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావైపోతాం అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలుసు .అంత పాపులర్ అయిన ఈడైలాగ్ మాదిరిగా తాజాగా మహేష్ బాబు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు . అసలు విషయానికి వస్తే తను హీరోగా …
Read More » -
14 October
గ్రామంలోని యువకులతో అలా తిరుగుతుందని ..తల్లిదండ్రులే
కన్న కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల బాగోతం తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీప గ్రామంలో వెలుగుచూసింది. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల కూతురు ఉంది. పదో తరగతిలో ఫెయిల్ అయిందనే ఆవేదనతో తన కూతురు అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు. పోలీసులు అన్నలక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. …
Read More » -
14 October
లక్ష్మీస్ ఎన్టీఆర్.. వైస్రాయ్ ఎపిసోడ్ని వర్మ టచ్ చేసేనా..!
కాంట్రవర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితంలోని ఓ కోణాన్ని తీస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ఇది చర్చనీయాంశంగా మారింది. రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకంగా ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి అంశాన్ని తీసుకోవడం టీడీపీకి ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ సినిమాను ఒకే యాంగిల్లో తెరకెక్కిస్తారేమోని, ఇంకే విషయాలు ప్రస్తావిస్తారోననే …
Read More » -
14 October
‘ఏ మొహం పెట్టుకొస్తారు’.. టీడీపీ నేతలకు మరో పరాభవం!
వైఎస్ఆర్ కడప జిల్లాలో టీడీపీ నేతలకు మరో పరాభవం ఎదురైంది. కాగా, ఈ రోజు కడప 26వ వార్డులో టీడీపీ ఇంటింటికి కార్యక్రమం జరుగింది. కార్యక్రమం ప్రారంభంలోనే టీడీపీ నేతలను ఆ పార్టీ కార్యకర్తలే వార్డులోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు. ఎన్నికల సమయంలోనే మీకు కార్యకర్తలు గుర్తుకొస్తారా..? మిగిలిన సమయాల్లో కార్యకర్తలు గుర్తుకు రారా? అంటూ టీడీపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలే ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యకర్తలను పట్టించుకోకుండా …
Read More » -
14 October
కూతురిపై తండ్రి, కొడుకులు అత్యాచారం..పోలీసులు గొడవలెందుకు రాజీ అంట?
దేశంలో ప్రతి రోజు ఒకటి మరువక ముందే మరొక తలదించుకునే ఘటన జరుగుతోంది. అత్యంతా దారుణంగా ఏపీలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా విశాఖలోనే. కన్నకూతురు పైనే కోరిక తీర్చుకుంటూ తండ్రి రాక్షసత్వాన్ని చాటుకుంటే తామేం తక్కువ కాదంటూ పశువుల్లా ప్రవర్తించిన అన్నదమ్ములు . ఆ ఆడకూతురు ఎవరికి చెప్పుకోవాలి. న్యాయంకోసం పోలీస్టేషన్కు వెళితే మతిస్థిమితం కోల్పోయిందని ఓసారి గొడవలెందుకు రాజీ కుదుర్చుకోమంటూ నీరుగార్చే సలహాలు ఇచ్చారు. వివరాలను పరిశిలిస్తే మిలిటరీ …
Read More » -
14 October
వరంగల్ లో 1.20 లక్షల మందికి ఉపాది అవకాశాలు-మంత్రి కేటీఆర్ …
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీరామారావు ఈ రోజు గ్రేటర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నగరంలోని హరితా హోటల్ లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు .ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ త్వరలో తమ ప్రభుత్వం నిర్మించనున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో నేరుగా …
Read More »