భారత్ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఇగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఈ రోజు జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లా లిట్టర్ ప్రాంతంలో పాక్ సైన్యం ఈ రోజు ఉదయం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ బలగాలు పాక్ సైన్యం కాల్పలులను ప్రతిఘటిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతమయ్యారు. …
Read More »TimeLine Layout
October, 2017
-
14 October
కోదండరామ్ హౌస్ అరెస్ట్.. కారణం అదే!
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. కాగా, ఇవాళ జనగామలో ఆరో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను చేపట్టేందుకు టీజేఏసీ నిర్ణయించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అల్లర్లు చెలరేగుతాయన్న నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల గొప్పతనాన్ని …
Read More » -
14 October
దీపావళి తర్వాత రాహుల్కు పట్టాభిషేకం?
రాహుల్ గాంధీ త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అందుకోబోతున్నారా? సోనియా గాంధీ నాయకత్వంపై పార్టీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు ఏఐసీసీ వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. త్వరలో రాహుల్ పట్టాభిషేకం జరగబోతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు రాహుల్కు అప్పగించేందుకు పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. తొలుత దీనిపై రాహుల్ విముఖత చూపినా నాయకుల ఒత్తిడితో బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే, దీపావళి తర్వాత …
Read More » -
14 October
చంద్రబాబూ.. చేనేతంటేనే చిన్నచూపా!
అనంతపురం జిల్లా నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్ష గత 30 రోజుల నుంచి కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు తమ సమస్యలను పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోక పోవడం దారుణమని నేతన్నలు చంద్రబాబుపై పెదవి విరుస్తున్నారు. పవర్లూమ్స్ …
Read More » -
14 October
తలవంపులు తెస్తోందని లేపేశారు!
సమాజంలో ఎంతో మర్యాదగా బతుకుతున్న తమకు తమ కూతురి వల్ల తలవంపులు వస్తున్నాయని భావించిన ఆ తల్లిదండ్రులు చివరకు.. కన్నకూతుర్నే కానరాని లోకాలకు పంపించారు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం పరిధిలోగల ఓ గ్రామంలో చోటుచేసుకుంది. అయితే, అన్నలక్ష్మీ అనే పదహారేళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతుర్ని మేం చంపలేదని, పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆవేదనతో తనే ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసుల …
Read More » -
13 October
లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా ఆపేయ్…వాణీ విశ్వనాథ్ ఫైర్…వర్మ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
కాంట్రవర్సీ రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సిన్మాలకు ముందే కాంట్రవర్సీ క్రియేస్ చేసి , పబ్లిసిటీ పెంచేసుకుంటాడు..తాజాగా తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మాపై కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఏ ముహూర్తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించాడో కానీ ఎక్కడ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటులో అసలు రహస్యాలు ప్రజలకు తెలిసిపోతాయోనని టీడీపీ బ్యాచ్లో కలవరం మొదలైంది. అందుకే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాంగోపాల్ …
Read More » -
13 October
అగ్రిగోల్డ్ స్కామ్లో జగన్ పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు…!
అగ్రిగోల్డ్..తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణం..20 ఏళ్లుగా డైలీ ఫైనాన్స్ పేరుతో రోజుకు 10 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసి చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం తెలుగు ప్రజల్లో నమ్మకం కలిగించిన ఈ అగ్రిగోల్డ్ సంస్థ టర్పోవర్ వేల కోట్లకు చేరుకుంది..ఆ తర్వాత పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, రంగంలో ప్రవేశించిన అగ్రిగోల్డ్ సామ్రాజ్యం ఆ తర్వాత రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ లలో కూడా పాగా వేసింది..అలా తెలుగు …
Read More » -
13 October
అన్న కూతుర్ని రేప్ చేసి దారుణంగా…?
కామంధులు మారడం లేదు చాల అత్యంత దారుణంగా మహిళలపై రేప్ జరుపుతున్నారు. మరి దారుణం ఏమీటంటే పసి మొగ్గలపై కూడ వారి కామం తీర్చుకుంటున్నారు. తాజాగా బాలికను అపహరించి, లైంగిక దాడికి పాల్పడి, గొంతు నులిమి హత్యచేసిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం మన్నాపూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు, స్వప్న దంపతుల కుమార్తె సాయి ప్రియాంక(6)పై సొంత బాబాయి శివకుమార్(19) ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గ్రామంలోని …
Read More » -
13 October
వస్త్రాలు పంపడం లంచం కిందకే వస్తుంది..భట్టి విక్రమార్క…!
తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు..అధికార టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడంలో భాగంగా చిన్న చిన్న విషయాలపై కూడా రచ్చ చేస్తూ, పనికిమాలిన విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి..ఇటీవల బతుకమ్మ చీరలను కాల్చివేయడం కాంగ్రెస్కే మైనస్గా మారింది. ఇలా ప్రతిదానికి చిల్లర రాజకీయం చేస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నామని కూడా టీ కాంగ్రెస్ నాయకులు గ్రహించడం లేదు..ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం …
Read More » -
13 October
దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలిచిన “కండక్టర్ “…
హేట్సాఫ్ బస్సు కండక్టర్… నువ్వు సామాన్యుడివే కావచ్చు. కాని.. నీ సంకల్ప బలం గొప్పది… నీ మనసు గొప్పది.. గొప్ప వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. ఇక అసలు విషయానికి వస్తే… తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఎం యోగనాథన్ తమిళనాడు స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎన్ఎస్టీసీ)లో బస్ కండక్టర్గా పనిచేస్తున్నాడు. వయసు 48 ఏండ్లు. కాని..పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు సాయంగా గొప్ప మనసుతో గత 28 …
Read More »