అక్కినేని నాగార్జున, అక్కినేని సమంతలు నంటించిన రాజుగారి గది-2 చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ శ్యామలకు వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అసలు విషయం ఏంటంటే గురువారం రాజుగారి గది-2 చిత్రంలో భాగంగా ప్రమోషన్స్లో పాల్గొన్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సందర్భంలో ఆయనను యాంకర్ శామల మీసం ఎందుకు తీసేశారని ప్రశ్నించింది. ఇలాగే చాలామంది బాగుందంటున్నారు… ఏం బాగాలేదా.. అని నాగ్ ఎదురు ప్రశ్నించారు. దానికి శ్యామల సమాధానమిస్తూ.., …
Read More »TimeLine Layout
October, 2017
-
13 October
కేసీఆర్ సర్కార్కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురు!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. బాలల హక్కులను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేస్తూ ఈ రోజు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా, బాలల హక్కులను పరిరక్షించే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ కమిషన్ను ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ సభ్యుల నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్చుతారావు నెల రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు …
Read More » -
13 October
రత్తాలు మత్తులో కుర్రకారు….!
సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. అలాంటి అందమైన ప్రపంచంలో అందాల్ని ఆరబోస్తూ అవకాశాలు కొల్లగొట్టడంలో రాయ్ లక్ష్మీ ని మించిన వారు లేరని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గా ఎన్ని పాత్రలు చేసినా, బ్రేక్ రాకపోవడంతో ఐటం సాంగులతో మెరిపించడం మొదలెట్టింది. ఆ సమయంలోనే అనుకోని రీతిలో బాలీవుడ్ సినిమా జూలీ-2లో నటించే అవకాశం రావడంతో , ఎలాగైనా ఈ సినిమాతో పాపులర్ అయిపోవాలని , తనలో ఉన్న టాలెంట్లను …
Read More » -
13 October
సాయిపల్లవి టెంప్ట్ అవ్వడంలేదా..!
శేఖర్ కమ్ముల సెన్షేషన్.. ఫిదా సినిమాలో భానుమతి పాత్రలో సాయిపల్లవి జీవించిన తీరు ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్నే తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత బడా బడా తెలుగు దర్శక నిర్మాతలంతా సాయిపల్లివి కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆమె ఎవరినీ కనికరించలేదుట. ఆఖరికి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు ఆఫర్ చేసినా ఆమె టెంప్ట్ అవ్వలేదు. దీంతో ఆమెకు అసలు తెలుగు సినిమాలు చేసే ఉద్దేశమే లేదని ఫిల్మ్నగర్లో ప్రచారం …
Read More » -
13 October
కర్నూలు: మోటారే యమపాశమైంది!
విద్యుద్ఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా సంజామల మండల పరిధిలోగల మిక్కినేనిపల్లిలో ఈ రోజు చోటుచేసుకుంది. కాగా, మిక్కినేనిపల్లికి చెందిన ముగ్గురు రైతులు రోజూ లాగే.. ఈ రోజు కూడా పొలం పనులు చేసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వ్యవసాయపొలం వద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లారు. మోటార్ ఆన్ చేస్తున్న క్రమంలో ఒకరికి కరెంట్ షాక్ తగిలింది. ఇలా ఒకరిని ఒకరు కాపాడే …
Read More » -
13 October
జగన్ పాదయాత్రకు అయ్యే ఖర్చులను భరించడానికి ముందుకొచ్చిన యువ ఎంపీ ..?
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క ఎన్నికల హమీను నేరవేర్చకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు కొనసాగిస్తున్న పలు అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ..రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేండ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాలికి వదిలేసిన తీరుకు నిరసనగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More » -
13 October
ఏపీలో దారుణం…ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్.. బీటెక్..నిరుద్యోగులు సూసైడ్
‘అమ్మా నాన్నా.. అవ్వా.. తాతా.. నేను ఇలా చేయడం తప్పే.. అయితే నాకు వేరే దారి కన్పించలేదు.. జీవితం మీద విరక్తి వచ్చింది.. ఇలా మీకు తెలీకుండా వెళ్లిపోతున్నందుకు నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్లిపోవడానికి కారణం నాకు జాబు రాకపోవడమే..’ – వడ్డె నవీన్ అనే నిరుద్యోగి సూసైడ్నోట్ ‘ఎమ్మెస్సీ బీఈడీ చేశాను.. మూడేళ్లుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను.. కుటుంబం గడవడం కష్టమవుతోంది.. ఇంకా ఉద్యోగం రాలేదా.. …
Read More » -
13 October
జబర్దస్త్ రష్మీ అవుట్.. రియల్ స్టోరీ..!
సోషల్ మీడియాలో ఒక వారం రోజుల నుండి బుల్లి తెరకు సంబంధించిన ఒక వార్త హాట్ టాపిక్గా మారింది. బుల్లితెర హాట్ కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి రహ్మీ గౌతమ్ని తీసేసి బిగ్బాస్ ఫేం హరితేజని తీసుకుంటున్నారనే వార్తలు రచ్చ రచ్చ చేసాయి. ఇక చాలా కాలంగా ఎక్స్ట్రా జబర్దస్త్ కు రష్మీ యాంకరింగ్ చేస్తున్న నేపథ్యంలో జనాలకు బోర్ కొట్టేసిందని.., దీంతో ఆమెను మార్చాలని మల్లెమాల టీమ్ …
Read More » -
13 October
క్రికెట్ ఫ్యాన్య్కు గుడ్ న్యూస్!
పలానా రోజున క్రికెట్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఆ రోజున క్రికెట్ అభిమానులకు పండగే.. పండగ. అటువంటి క్రికెట్ అభిమానులకు (భారత్ అంతర్జాతీయ క్రికెట్ మండలి) ఐసీసీ గుడ్ న్యూస్ అందించింది. కాగా, ఇప్పటికే వన్డేలకు, టీ20లకు ఛాంపియన్ షిప్ ఉన్న నేపథ్యంలో.. టెస్ట్లకు కూడా సిరీస్ ఛాంపియన్ షిప్ నిర్వహించాలన్న మీమాంసలో క్రికెట్ పండితులు ఉన్న సమయంలో టెస్ట్ సిరీస్ ఛాంపియన్షిప్ నిర్వహించాలా..? వద్దా..? అన్న ప్రశ్నలకు ఐసీసీ గ్రీన్ …
Read More » -
13 October
వైసీపీ అధినేత జగన్ కు ఈ రోజు చాలా ముఖ్యం .ఎందుకంటే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల రెండో తారీఖున నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో ,దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే . అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ కుట్రల ఫలితంగా జగన్మోహన రెడ్డి మీద అక్రమ కేసులు …
Read More »