బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సమానంగా క్రేజ్ సంపాదించిన సన్నీలియోన్ ఇటీవల ఓ చిన్నారిని దత్తత తీసుకోని తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెల్సిందే. మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ చిన్నారిని సన్నీలియోన్, డెనియల్ వెబర్ దంపతులు దత్తత తీసుకొని ఆమెకు నిషా కౌర్ వెబర్ అని పేరు పెట్టారు. నిషా కౌర్ వెబర్ నల్లగా ఉండడంతో ఆమెను దత్తత తీసుకునేందుకు ఎవరు ముందుకు రాకపోగా, 11 కుటుంబాలు …
Read More »TimeLine Layout
October, 2017
-
13 October
మహిళల ప్రవేశాన్ని నిర్ణయించనున్న ‘ఆ ఐదుగురు’
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. శబరిమలాలయంలోకి మహిళలను అనుమతించాలా..? వద్దా..? అన్న విషయంపై ఐదుగురు సభ్యులున్నరాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించనుంది. కాగా, రుతుక్రమానికి లోనయ్యే 10 ఏళ్ల బాలికల నుంచి 50 ఏళ్ల మహిళల వరకు శబరిమల ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను ఆలయ బోర్డు అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇలా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడం స్త్రీల …
Read More » -
13 October
రాజుగారి గది-2 దర్శకుడికి దండం పెట్టిన నాగార్జున..!
నాగార్జున , సమంత , సీరత్ కపూర్ జంటగా.. ఆట ఫేం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాజుగారి గది-2. ఇక నాగార్జున చైతు – సమంత పెళ్లి హడావిడి లో ఉండడం తో సినిమా ప్రమోషన్స్ లలో పాల్గొనలేకపోయాడు. దీంతో ఈరోజు చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పటు చేసి చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేసారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. డైరక్టర్ ఓంకార్ కు ఓసిడి …
Read More » -
13 October
రాజు గారి గది-2.. జెన్యూన్ షార్ట్ రివ్యూ..!
బుల్లితెర పై పాపులర్ అయిన ఆట ప్రోగ్రాంతో ఫేమ్ అయిన ఓంకార్ దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే రాజుగారి గది చిత్రంతో సంచలన విజయం సాధించారు. ఇప్పుడు తాజాగా.. రాజుగారి గదికి సీక్వెల్గా రూపొందిన చిత్రం రాజుగారి గది-2. కింగ్ నాగార్జున , సమంత , సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ కామెడీ నేపథ్యం …
Read More » -
13 October
టీడీపీ ఎమ్మెల్యే అనిత గారికి.. రామ్ గోపాల్ వర్మ విజిల్స్..!
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఏ ముహూర్తాన ఎనౌన్స్ చేసాడో గాని ఈ సినిమా విషయమై రోజు రోజుకి రచ్చ పెరిగిపోతూనే వుంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో టీడీపీకి వ్యతిరేఖంగా ఏం చూపెట్టి కంపు చేస్తాడో అని టీడీపీ నేతలు హడలి చావడమే కాదు వర్మపై బెరింపులకు కూడా దిగారు. సినిమా ఎనౌన్స్ చేసినప్పవుడే రాజేంద్ర ప్రసాద్ లైన్ లోకొచ్చి వర్మ సినిమా …
Read More » -
13 October
బీజేఎం ఆందోళన.. పోలీస్ సహా మరొకరి ప్రాణం తీసింది!
డార్జిలింగ్లో జరిగిన పేలుళ్లపై గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చీఫ్ గురుంగ్, మరికొందరిపై పశ్చిమబెంగాల్ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో.. డార్జిలింగ్లోని పలు ప్రదేశాల్లో పేలుడు ఘటనలు జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలు మరువక ముందే డార్జిలింగ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ రోజు జీజేఎం ఆయుధగారంపై పోలీసులు దాడి చేశారు. అయితే, పోలీసుల రాకను ముందుగా పసిగట్టిన జీజేఎం కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితులు …
Read More » -
13 October
ఈ రోజు శుక్రవారం.. 13వ తేదీ.. మంచిది కాదా?..
ప్రపంచ వ్యాప్తంగా దేశాలతో సంబంధం లేకుండా 13వ నంబర్ను దురదృష్ట సంఖ్యగా చూస్తారు. అందులోనూ ఓ నెలలో ఇదే తేదీన శుక్రవారం వస్తే దానిని మరింత డేంజర్గా భావిస్తారు. ఇవాళ ఫ్రైడేనే. అందులోనూ 13వ తేదీ. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని దురదృష్టంగా భావించేవాళ్లు ఇవాళ ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఇదీ ఓ ఫోబియానే. దీనికి ఫ్రిగాట్రిస్కైడెకా ఫోబియా అనే పేరు పెట్టారు. ఈ రోజుల్లోనూ ఎంతగానో అభివృద్ధి చెందిన అమెరికాలాంటి పాశ్చాత్య …
Read More » -
13 October
లోకేష్ ను కని చాలా తప్పు చేశా -చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు ..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు లేదా ముగ్గురు ప్లిల్లల్ని కనాలంటూ సలహా ఇస్తున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో యువత కొరత ఏర్పడితే అభివృద్ది క్షీణిస్తుందని, పనులు చేసే వారు లేకపోతే రోబోలపై ఆధారపడాల్సి వస్తుందని, అందుకే యువత ఎక్కువ ఉండాలి అంటే తాను చేసిన తప్పు మరెవ్వరు చేయవద్దని చంద్రబాబు అన్నారు. భారత జనాబా పెరుగుతుందని అప్పటి ప్రభుత్వాలు ఎక్కువగా కుటుంబ నియంత్రణ ప్రచారం చేసిన వారిలో చంద్రబాబు …
Read More » -
13 October
జగన్ పాదయాత్రలో ఇదే సంచలనం..!
ఏపీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక జగన్ పాదయాత్ర తేదీని ప్రకటించినప్పటి …
Read More » -
13 October
సూర్యాపేట సాక్షిగా కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ సెటైర్ల వర్షం ..
తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రగతి సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలపై సెటైర్ల వర్షం కురిపించారు .మొత్తం రెండు గంటల్లో ఆరు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .అనంతరం ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైతన్యంలో ముందు నిలిచిన జిల్లా ..ఉద్యమాల పోరాటాల …
Read More »