ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి …
Read More »TimeLine Layout
October, 2017
-
4 October
ఇప్పటినుండి అలా చేస్తే కేసులే…?
ప్రయివేట్ వెబ్సైట్లు, యూ ట్యూబ్ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ‘మా’ ఫిర్యాదు మేరకు అశ్లీల వెబ్ సైట్లపై సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్ ని దెబ్బ తీయాలని చూస్తున్న వెబ్సైట్ల ఫై చర్యలు తీసుకోవాలని ‘మా’ అసోసియేషన్ సభ్యులు పోలీసులను కోరారు. ఉద్దేశపూర్వకంగా కొందరు వారి సైట్లలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేసి …
Read More » -
4 October
రాజకీయాల్లోకి సుహాసిని…!
రాజకీయాలకు, సినిమాకు విడదీయరాని అనుబంధం ఉంది. తమిళనాడులో అయితే అది కాస్త ఎక్కువే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వరకూ కొన్ని దశాబ్దాలుగా సినిమా వాళ్లే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కాగా జయ మరణం అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం సినిమా వాళ్లే ప్రయత్రాలు ముమ్మరం చేస్తున్నారు. విశ్వనటుడు కమల్హాసన్, సూపర్స్టార్ రజనీకాంత్ తమ రాజకీయ తెరంగేట్రానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరిలో ఎవరు ముందుగా పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇస్తారు?, …
Read More » -
4 October
సైకిల్పై సవారీ చేసిన మంత్రి హరీశ్…!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈ రోజు సిద్దిపేటలో సైకిల్పై సవారీ చేశారు. హరితమిత్రులకు సైకిళ్ళు పంపిణి చేసిన మంత్రి అనంతరం.. సిద్దిపేట పట్టణంలో సైకిల్ పై ఇతర కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. హరీశ్ రావు వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సతీశ్, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.
Read More » -
4 October
నీటి నిల్వకు మరో భగీరథ యత్నం…!
నేలపై జాలువారే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకొని భూగర్భజలాలు పెంచడం…ప్రకృతిని కాపాడటం..పశుపక్ష్యాదులకు నీడ కల్పించడం…పచ్చని పంటకు ఆదరువుగా ఉండటం లక్ష్యంగా ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రణాళికలలో మరో ముందడుగు వేసింది. వంతెనలను కేవలం సాఫీగా సాగే ప్రయాణం కోసమే కాకుండా…నేలపై పడిన చినుకును ఒడిసిపట్టే నీటినిల్వ కేంద్రంగా కూడా మార్చేందుకు ప్రణాళిక వేసింది. మెరుగైన ప్రజా రవాణలో భాగంగా వంతెనల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు …
Read More » -
4 October
ఫస్ట్ లేడీ లోదుస్తులపై కథనాలు..జర్నలిస్ట్ అరెస్ట్…!
ప్రపంచంలో తరచుగా ఆర్థిక మాంద్యానికి గురయ్యే దేశాలలో జింబాబ్వే ముందు వరుసలో ఉంటుంది. అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలో మరోసారి జింబాబ్వే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని దుస్థితిలో జింబాబ్వే కొట్టుమిట్టాడుతుంది. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ – పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందుకాను ముగాబే సతీమడి …
Read More » -
4 October
చంద్రబాబు జైల్లో ఉండేందుకే అర్హుడు..మహిళా నేత సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో కాదు జైల్లో ఉండేందుకే అర్హుడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పద్మజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ తూ.చ. తప్పకుండా పాటిస్తుంటే ఆరోజున కూడా అబద్ధాల్లో అంతులేకుండా మాట్లాడి చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డుకెక్కుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. గాంధీ జయంతి రోజు లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలని చంద్రబాబు చెప్పడాన్ని దుయ్యబట్టారు. ఆమె తన సొంత ఐదారు నివా సాలకు, గెస్ట్ హౌస్లకు మరమ్మతుల పేరుతో వందలకోట్ల …
Read More » -
4 October
చీటింగ్కి కేరాఫ్ @ కరాచీ బేకరీ..!
గతం లో బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమా గుర్తుందా? మనల్ని గతకాలంలోకి, భవిష్యత్ కాలంలోకి వెళ్లే టైం మిషన్ అందులో ఉంటుంది. హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన కరాచీ బేకరీ వాళ్ల దగ్గర కూడా అలాంటి టైం మెషిన్ ఉన్నట్లు తెలుస్తోంది! అందుకు ఈ బ్రెడ్ ప్యాకెట్ పై అతికించిన కాగితమే నిదర్శనం. అసలు విషయం ఏమిటంటే .. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో కరాచీ బేకరిలో ఓ వ్యక్తి …
Read More » -
4 October
భారీగా నష్టపోయిన రాజమౌళి.. ఎమ్మెల్యే రోజా..!
హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటి ధాటికి సామాన్యులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సినీ ప్రముఖులకు కూడా ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యంగా హైదరాబాదులోని మణికొండలోని పంచవటి కాలనీ ఇటీవల ఖరీదైన ప్రాంతంగా మారింది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ తరహాలో ఇక్క సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, రాజకీయ ప్రముఖులు నివాసాలు ఏర్పర్చుకున్నారు. పలు విలాసవంతమైన అపార్ట్ మెంట్లు, రహదారులు, అందమైన పార్కులు, …
Read More » -
4 October
మెగాస్టార్ సైరా నుంచి మరో టెక్నీషియన్ ఔట్..!
మెగాస్టార్ మోస్ట్ ప్రెస్టేజియస్ ప్రొజెక్ట్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని ఏ ముహుర్తాన మొదలు పెట్టారో గానీ.. ఆ చిత్రం నుండి ఒక్కో టెక్నీషియన్ మెలమెల్లగా బయటకొస్తున్నారు. ఇప్పటికే రెహమాన్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఏర్పడిన పొరపచ్చాల కారణంగా సినిమా నుంచి తప్పుకొన్నారనే వార్తలు కాస్త గట్టిగా వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో టెక్నీషియన్ కూడా సినిమా నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానుల …
Read More »