TimeLine Layout

October, 2017

  • 4 October

    మంత్రి అచ్చెన్నాయుడుపై తిరగబడిన టెక్కలి ప్రజలు …

    ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిపై రాష్ట్రంలోని టెక్కలి మండలంలోని రావివలస గ్రామ ప్రజలు ,కార్మికులు తిరగబడ్డారు .ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని మెట్‌కోర్‌ ఎల్లాయిస్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ పరిశ్రమ కార్మికులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడున్నరెండ్లుగా తమకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించని యాజమాన్యం.. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేతనంగా ఇవ్వలేదని కార్మికులు వాపోయారు.మొత్తం దాదాపు 200మంది కార్మికులు …

    Read More »
  • 4 October

    ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగళం..!

    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు అనుచరుడిగా వ్యవహరించిన లైసెన్సెడ్‌ సర్వేయర్‌ సీహెచ్‌.గోవిందరాజులు ఇంట్లో మంగళవారం ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్‌ నేతృత్వంలో సీఐ గణేష్‌తో పాటు సిబ్బంది సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ ఆశీలు మెట్టలో గల గోవిందరాజులు ఇంట్లో పలు కీల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎస్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా అనే కంపెనీని …

    Read More »
  • 4 October

    కోదాడ, హుజూర్‌నగర్‌లను పట్టించుకోని భార్యాభర్తలు..!

    ఉమ్మడి నల్గొండ జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాలు కోదాడ, హుజూర్‌నగర్‌‌లు ఆర్థికంగా  శక్తివంతమైనవి. ఈ రెండు నియోజకవర్గాలు రైస్‌బౌల్‌గా నిలుస్తున్నాయి..అంతే కాదు చుట్టూ సిమెంట్ ఫ్యాక్టరీలతో హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలు పారిశ్రామిక కేంద్రాలుగా పేరుగాంచాయి.అయితే అభివృద్ధిలో మాత్రం ఈ రెండు నియోజకవర్గాలు పూర్తిగా వెనుకబడిపోయాయనే చెప్పాలి. కోదాడ, హుజూర్‌నగర్‌లలో అంతర్గత రోడ్లు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. నిత్యం వందలాది సిమెంట్ లారీలు రెండు నగరాలలో ప్రధాన రహదారులపై పయనిస్తుండడంతో కాలుష్యం …

    Read More »
  • 4 October

    హన్మకొండ-ఖాజీపేట వద్ద రెండో ఆర్వోబి మంజూరు..!

    హన్మకొండ నుంచి ఖాజీపేటకు వెళ్లాలంటే ఆ ఒక్క రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబి) మాత్రమే మార్గం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయినా, మరమ్మత్తులు చేపట్టినా తొందరగా వెళ్లాలనుకునే వారికి నరకం కనపడాల్సిందే. ఈ ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి లభించాలంటే ఆర్వోబి పక్కనే సమాంతరంగా మరొక ఆర్వోబి ఉండాలని వరంగల్ వాసులు చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ ఇన్నాళ్లుగా డిమాండ్ గానే మిగిలింది. గత …

    Read More »
  • 4 October

    కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన..

    ఏపీలో కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ రోజు ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. ఈ రోజు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వెనుక గేటు సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఒంటిపై కిరోసిన్ పోసుకొని …

    Read More »
  • 4 October

    మహబూబాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం… ఎంపీ కవిత

    తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ మానుకోట‌ జిల్లాను  అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని నిజామాబాద్  ఎంపీ కవిత అన్నారు. నిన్న  సింగరేణి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఈ రోజు  మహబూబాబాద్‌కు వచ్చిన ఎంపీ  కవిత ఈసందర్భంగా మీడియాతో మాట్లాడారు. “కొత్తగూడెంలో సింగరేణి ప్రచారం ఘనంగా ముగిసింది. గ్రామాలను అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం. తెలంగాణలో నిరంతరం విద్యుత్ ఇచ్చి …

    Read More »
  • 4 October

    తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసిన మంత్రి హరీష్

    తపాస్‌పల్లి రిజర్వాయర్ ఎడమ కాలువ ద్వారా సిద్ధిపేట, కొండపాక మండలాల్లోని 20 గ్రామాలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. గోదావరి నీళ్లు మొట్టమొదటి సారి సిద్ధిపేట జిల్లాకు తెచ్చామని తెలిపారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు అని చెప్పారు. ఉమ్మడి మెదక్ …

    Read More »
  • 4 October

    శ్రీలంకతో టీంఇండియా సిరీస్‌ షెడ్యూల్‌ ను ప్రకటించిన బీసీసీఐ ..

    ప్రస్తుతం ఆసీస్ తో  జరుగుతున్న సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా  శ్రీలంకతో ఆడనుంది.దీనిలో భాగంగా ఇరు జట్టుల మధ్య వచ్చే నెల నవంబర్ 16 నుండి డిసెంబర్ 24 వరకు జరగనున్న సిరీస్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో మూడు టెస్టులు, వన్డేలు, టి20 మ్యాచ్‌ల్లో ఆడనున్నాయి .ఇందులో భాగంగా మొదట ముందుగా టెస్టు సిరీస్‌ జరుగుతుంది. ఈ సిరిస్ లో భంగంగా వచ్చే నెల 11 నుంచి …

    Read More »
  • 4 October

    పవన్ మోసం చేస్తే..రేణు దేశాయ్‌ని తిడుతున్నతిక్క‌ ఫ్యాన్స్…!

    టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి బ్యార్య నందినీకి విడాకులు ఇచ్చి బ‌ద్రి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రేణుదేశాయ్‌తో స‌హ‌జీవ‌నం చేసి ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నాళ్ళు కాపురం చేశాక.. ప‌వ‌న్ రేణూకి కూడా విడాకులు ఇచ్చి.. మూడోసారి విధేశీ భామ‌ని పెళ్లి చేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్ ఒక ఇంట‌ర్వ్యూలో మ‌ళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్నాన‌ని.. …

    Read More »
  • 4 October

    షర్మిలకు ఎంపీ సీటును ఖరారు చేసిన జగన్ ..?

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat