తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఇచ్చిన సరదా సమాధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.రెండు రోజుల క్రితం దసరా పర్వదినం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రావణుడి పైకి శ్రీరాముడు బాణం వేస్తున్నట్లుగా ఉన్న ఫోటోను మంత్రి కేటీఆర్ పోస్ట్ చేసాడు . దీనిపై ఓ నెటిజన్ కేటీఆర్! …
Read More »TimeLine Layout
October, 2017
-
2 October
శివ బాలాజీ బిగ్ బాస్ ఇచ్చిన 50లక్షలను ఏమి చేశాడో తెలుసా…?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మా టీవీ అభిమానులను గత డెబ్బై రోజులుగా అలరించిన బిగ్ బాస్ సీజన్ 1 ముగిసింది.ఈ షో లో మొత్తం పదహారు మంది పార్టిసిపేట్ చేశారు .ఆసాంతం ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ సీజన్ లో చివరి వరకు నిలబడి ప్రముఖ ఒకప్పటి హీరో ఇప్పుడు సెకండ్ రోల్ నటుడు శివబాలాజీ బిగ్ బాస్ 1 …
Read More » -
2 October
పరిటాల శ్రీరామ్ పెళ్లి..రేవంత్కు ప్రాణ సంకటం…!
ఎంకి పెళ్లి, సుబ్బి చావుకు వచ్చినట్లు పరిటాల శ్రీరామ్ పెళ్లి తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ప్రాణ సంకటంగా మారింది. నిన్న ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, పరిటాల రవి వివాహంలో తెలంగాణ సీఎం కేసీఆర్కు దక్కిన గౌరవం, ప్రజాదరణ చూసి ఉంటే రేవంత్ మొహం మాడిపోయి ఉండేది..సొంత పార్టీ నేత అయిన రేవంత్రెడ్డికి ఆహ్వానం దక్కలేదో..మరి ఆహ్వానం వచ్చినా రేవంత్ వెళ్లలేదో కానీ వెళ్లి …
Read More » -
2 October
ఈ నెల 4న టీసీఏల్పీ భేటీ ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష (సీఎల్పీ )సమావేశం ఈ నెల నాలుగో తేదిన జరగనున్నది .ఈ నెల రెండో వారంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో సమావేశాల్లో తమ పార్టీ వ్యూహాలను ఖరారు చేసేందుకు అసెంబ్లీలోని హాలు1 లో నాలుగో తారుఖు బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి .
Read More » -
2 October
తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి ..!
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు .గతంలో జిల్లాలో ఇబ్రహీం పట్నం అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున 1972-78మధ్య కాలంలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయిని అనంతరెడ్డి కన్నుమూశారు . నాయిని గ్గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ వైద్య ఆస్పత్రిలో నిన్న ఉదయం 8.30గంటలకు తుది శ్వాస విడిచారు .రాజకీయ …
Read More » -
2 October
ఏపీ ప్రజల అభిమానంపై మంత్రి కేటీఆర్ స్పందన ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న ఆదివారం ఏపీలో ఆ రాష్ట్ర మంత్రి పరిటాల సునీతరవి తనయుడు అయిన పరిటాల శ్రీరాం వివాహమోత్సవానికి హాజరైన సంగతి విదితమే .తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగం పేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకొని అక్కడ …
Read More » -
2 October
బిర్యానీ ఆకుతో ఎన్ని లాభాలో తెలిస్తే.. వెంటనే వాడుతారు..!
ఘుమ ఘుమలాడే బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే. చాలా మంది బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటారు. అయితే అందులో వేసే బిర్యానీ ఆకు గురించి మీకు తెలుసా..? దాంతో బిర్యానీకి చక్కని టేస్ట్ వస్తుంది. మంచి సువాసన వస్తుంది. అయితే ఇదే కాదు, బిర్యానీ ఆకు వల్ల మనకు ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను ఈ ఆకులతో నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక …
Read More » -
2 October
ఇదేనా గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం…లైంగిక దాడి..ఆభరణాల చోరి
ముంబయిలోని ఎల్ఫిన్స్టోన్ ప్రమాదంలో అవాక్కయ్యే ఘటనలే కాదు…సిగ్గుతో తలదించుకునే ఉదంతాలు జరిగాయి. దుర్మార్గపు పనులను చూసి సభ్యసమాజం తలదించుకునే ఉదంతాలకు కొందరు పాల్పడ్డారు. కొన్ని సెకన్లలో మరణం సంభవిస్తుందనే ఉదంతాలు ఉండగా ఓ మహిళ ఆభరణాల చోరీ జరిగింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి జరిగింది. ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం జరిగిన తొక్కిసలాట సమయంలో ఒక మహిళా బాధితురాలిపై లైంగిక దాడి జరిగిన విషయం ఆలస్యంగా …
Read More » -
2 October
పీకే పక్కా స్కెచ్ .. జగన్ పాదయాత్ర ఎలా ఉండబోతోందో తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దుష్టపాలన.. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలు.. ఓట్లేసి గెలిపించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించమని భాద్యతలని చంద్రబాబుకు ఇస్తే.. బాబు రైతులని.. ప్రజలని.. డ్వాక్రా మహిళలని ఎలా మోసం చేస్తున్నాడో అందరికి తెలిసేలా.. రాష్ట్ర ప్రజలకు వివరించేలా జగన్ పాదయాత్ర చేపడుతానని ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే పాదయాత్రని ముందుగా అక్టోబర్లో స్టార్ట్ చేయాలని అనుకున్నా.. కొన్ని కారణాలవలన నవంబర్ 2కి మారింది. …
Read More » -
2 October
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఏపీ బీజేపీ మంత్రి….!
ఏపీ సీఎం చంద్రబాబుకు మిత్ర పక్షం బిజేపీకి చెందిన సీనియర్ మంత్రి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు..ఇటీవల టీటీడీ ఛైర్మన్గా కడప జిల్లా మైదుకూరుకు చెందిన టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ను ఎంపిక చేసిన సంగతి తెల్సిందే..దీంతో పదవీ ప్రమాణ స్వీకారానికి సిద్దమవుతున్న తరుణంలో సుధాకర్కు టీటీడీ ఛైర్మన్ పదవి అందినట్లే అంది దూరమవుతుంది..పుట్టా సుధాకర్ యాదవ్కు టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించిన చంద్రబాబు నిర్ణయాన్ని బిజేపీకి చెందిన మంత్రి …
Read More »