తెలంగాణ సింగరేణిలో కారుణ్య నియామకాల కింద వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు మరోసారి పునరుద్ఘాటించారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సింగరేణి కార్మికుల బాధలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సింగరేణి కార్మికుల బాధలు అందరికీ తెలిసిందే అన్నారు.ఇప్పుడు జరిగే ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలిస్తే ఏం చేస్తదో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు సీఎం. సింగరేణిలోని …
Read More »TimeLine Layout
September, 2017
-
29 September
సీఎం కేసీఆర్ చెప్పిన స్టేలు తెచ్చే ఆ రెండు ముఠాలు ఇవేనా ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సింగరేణి కార్మికుల గురించి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులతో పాటుగా రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులకు కూడా వరాల జల్లు కురిపించారు .ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ “గత ప్రభుత్వాలు కానీ జాతీయ సంఘాలు అని ఫీలవుతున్నవారు సింగరేణి లో పని చేస్తోన్న కార్మికుల అనారోగ్య సమస్యల గురించి అర్ధం …
Read More » -
29 September
రజనీ కూతురు పై ప్రముఖ డైరెక్టర్ సీరియస్.. స్టేజ్ పైనే కన్నీళ్ళు..!
కబాలి చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా నటించిన ధన్షిక అందరికీ గుర్తుండి వుంటుంది. ఆ చిత్రంలో బోల్డ్గా ఫైట్స్ చేసేసే ధన్షిక.. తాజాగా స్టేజ్పైనే కన్నీరు పెట్టుకుంది. కోలీవుడ్లో స్టార్, శింబు తండ్రి టి. రాజేందర్ ఆమెను స్టేజీపై ఏడ్చేలా చేశాడు. తాజాగా విళితిరు సినిమాలో హీరోయిన్గా ధన్షిక నటించింది.ఇందులో టి.రాజేందర్ అభిమానిగా కనిపిస్తుంది. అయితే ఈ సినిమా యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రం కోసం పనిచేసిన అందరి పేర్లను …
Read More » -
29 September
కాంగ్రెస్ అనుబంధ సంఘాలపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జరగనున్న సింగరేణి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు .మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు .మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “సింగరేణిలో టీబీజీకేఎస్ ను సింగరేణి కార్మికులు గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ టీబీజీకేఎస్ సంఘం వలనే కార్మికులకు ఉపయోగమని …
Read More » -
29 September
కార్మికులకు రూ.25లక్షలు -సీఎం కేసీఆర్ వరాల జల్లు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులపై దసరా పండగ సందర్భంగా వరాల జల్లు కురిపించారు .సింగరేణి కార్మిక గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ “సింగరేణి కార్మికులకు వారసత్వ(డిపెండెంట్ ) ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.వారసత్వ …
Read More » -
29 September
చెర్రి మూవీ మెయిన్ సీక్రెట్ లీక్ చేసిన యాంకర్ అనసూయ..!
జబర్ధస్త్ షోతో పాపులర్ అయిన హాట్ యాంకర్ అనసూయ రామ్ చరణ్ వ్యక్తిత్యం పై చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడనే సమాచారం తప్ప అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ …
Read More » -
29 September
జర్నలిస్టులకు సీఎం కేసీఆర్ దసరా బొనంజా ..
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 5న సింగరేణి సంస్థ గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే .ఈ ఎన్నికల్లో ఇటు ప్రతిపక్షాలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన అనుబంధ సంఘాలు తరపున ప్రచారాన్ని తీవ్రతరం చేస్తుంది .అదే విధంగా అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ తరపున ప్రచారం మమ్మురం చేసింది . ఈ సందర్భంగా సింగరేణి ఎన్నికల …
Read More » -
29 September
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలెట్స్ ..
తెలంగాణ భవన్లో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు .ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నేడు రోజు సింగరేణి గుర్తింపు సంగం ఎన్నికలు జరుగుతుంన్నాయి..టీబీజీకేఎస్ గెలిపించే బాధ్యత నాపై ఉంది.గతంలో 60 సంవత్సరలా నుండి కాంగ్రెస్, టిడిపి అధికారంలో ఉన్నాయి.ఏఐటీయూసీ, సీపీఐ అనుబంధ సంస్థలు మాత్రమే సింగరేణి లో కార్మిక సంఘాలు పనిచేశాయి.సింగరేణి లో జరిగిన డమేజ్ అందరికి తెలుసు.సింగరేణి లో …
Read More » -
29 September
కోహ్లీని కలిసిన ఈ అమ్మాయిలు ఎవరు…?
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీని.. మహిళా క్రికెటర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిశారు. గురువారం బెంగళూరులో భారత్-ఆసీస్ మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్, స్మృతి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం వారు కోహ్లీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంగ్లాండ్, వేల్స్లో జరిగిన …
Read More » -
29 September
భార్య వదిలేసిందని.. ఇతడిలా ఎవ్వరు ఇలా చేయలేదు
భార్యను అనుమానించి, కొట్టానన్న పశ్చాత్తాపంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ భర్త అతి భయంకరమైన బ్లాక్ మాంబా పాముతో కాటేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా పాము కాటేస్తున్న సమయంలో వీడియో తీసి దానిని సోషల్మీడియాలో లైవ్ స్ట్రీమ్ ఇచ్చాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రష్యాకి చెందిన అర్స్లాన్ వాలీవ్ అనే వ్యక్తి స్థానిక జూలో పనిచేస్తుంటాడు. కొంతకాలంగా తన భార్య ఇకాటెరినా మరొకరి స్నేహంగా ఉండటంతో ఆమెని అనుమానించాడు. …
Read More »