TimeLine Layout

September, 2017

  • 27 September

    రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం

    వ్యవసాయంతో పాటు  పాడి రైతుల సంక్షేమం కోసం సీఎం కెసీఆర్  కృషి చేస్తున్నారని  మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు .  సూర్యాపేట జిల్లా ఇమాంపేటగ్రామంలో పాడి రైతుల ఆద్వర్యంలో జరిగిన హరిత హారం  కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.తెలంగాణా రాష్ట్రంలో  సీఎం కెసీఆర్వ్యవసాయాన్ని పండుగలాగా మార్చారన్నారు.  నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల వారికి  లీటర్ పాలకు నాలుగు రూపాయల   ఇన్సెన్టీవ్ ను  ప్రకటించారని అన్నారు.దీంతో పాటు    పాడి రైతులకు సబ్సీడీపై బర్రెలను కూడా అందిస్తున్నారన్నారు.సీఎం కెసీఆర్    కోరినట్లుగా  ప్రతిఒక్క పాడి రైతు తమ ఇళ్ళలో  ఆరు మొక్కలని పెంచుకోవాలని, హరిత హారం కార్యక్రమంలో  విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.

    Read More »
  • 27 September

    జ‌గ‌న్ కిరాక్‌ నిర్ణ‌యాలు.. ఫామ్‌లోకి వ‌స్తున్న వైసీపీ..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత చేప‌ట్టిన వైయస్ఆర్ కుటుంబానికి ప్ర‌జ‌ల నుండి విప‌రీత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. వైసీపీ శ్రేణులు ఊరువాడ తిరుగుతూ ప్రజలను వైయస్ఆర్ కుటుంబంలో సభ్యులుగా చేరుస్తున్నారు. మొత్తం 20రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. నేటితో 16 రోజులు అయిన సందర్భంగా 45 లక్షల మంది ప్రజలు వైయస్ఆర్ కుటుంబంలో భాగస్వామ్యమైనట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. వైసీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి వైయస్ఆర్ పాలనను …

    Read More »
  • 27 September

    ఇల్లు చిన్నదైన.. పెద్దదైన ఇంటీరియర్ పక్కా..

    మనకు నచ్చిన కలర్,మోడులర్ కిచన్ ,బెడ్ రూమ్ బాత్రూం ,డైనింగ్ టేబుల్ ,వాల్ పేపర్ ,సోఫా ,టివి,ఇలా అన్ని మనకు నచ్చినట్లు ఉంటేనే ఇల్లు అంటున్నారు ఈ తరం ఇల్లాలు.. వారి ఆలోచనకు ప్రాణం పోస్తున్నారు ఇంటీరియర్ డిసైనర్స్ . మనకు నచ్చిన ఇల్లు మన బడ్జెట్లో చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. మొన్నటి వరకు సిటీకే పరిమితమైన ఈ ఆలోచన ఇప్పుడు ప్రతి ఉరిలోను కనిపిస్తుంది..

    Read More »
  • 27 September

    చంద్ర‌బాబుకు పెస్టివ‌ల్ షాక్ ఇచ్చిన ఎంపీ గీత‌..!

    ఏపీ విశాఖ‌ప‌ట్నం అరకు ఎంపీ కొత్త పల్లి గీత తనకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందని కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయాన్ని హక్కుల కమిటీ ముందు పెడతానని కూడా గీత హెచ్చరించారు. తాను రంపచోడవరం ఐటీడీఏ సమావేశాలకు కూడా హాజరుకాబోనని ప్రకటించారు. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారు. …

    Read More »
  • 27 September

    సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగురవేయాలి

    సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండాఎగురవేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడి పిలుపునిచ్చారు. బెల్లంపల్లి శాంతిఖని గని దగ్గర నేడు టీబీజీకేఎస్ గేట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాలకు చెందిన 50 మంది కార్మికులు టీబీజీకేఎస్‌లో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్‌కు అమితమైన ప్రేమ ఉందని అన్నారు . సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తామని జాతీయ …

    Read More »
  • 27 September

    చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?

    ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …

    Read More »
  • 27 September

    ఏపీలో మ‌రో బారీ స్కాం చేస్తూ.. అధికారుల‌ను బెదిరిస్తున్న స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌..!

    ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి గ‌తంలో ఓ ప్ర‌ముఖ ప‌త్రిక సంచ‌ల‌న సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ప‌శువుల‌కి జ‌బ్బు చేసిన‌ప్పుడు వాడే యాంటీబ‌యోటిక్స్ న‌కిలీవి త‌యారు చేసి వాటిని ప్ర‌భుత్వ ఆస్ప్ర‌త్రుల‌కు విక్ర‌యిస్తున్నార‌ని స‌ద‌రు ప‌త్రిక ఓ భారీ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. కోడెల కుమార్తె విజ‌య‌లక్ష్మికి చెందిన సేఫ్ కంపెనీ ప్ర‌భుత్వ ప‌శువైధ్యాశాల‌ల‌కు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని.. అయితే సేఫ్ కంపెనీ నాసిర‌కం మందులు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని ఆ …

    Read More »
  • 27 September

    డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారం ..

    తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోంది.ఖమ్మం జిల్లాలో దమ్మపేట మండలంలో రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నారు. ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలో 20, అంకంపాలెంలో 20 చొప్పున మొత్తం 40 ఇళ్లను అర్హులైన పేదలకు అందజేశారు. తాజాగా మండల పరిధి లింగాలపల్లిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల ను మంత్రి …

    Read More »
  • 27 September

    టీబీజీకేఎస్ గెలిస్తేనే కార్మికులకు మేలు ..

    తెలంగాణ రాష్ట్రంలో యువత సైన్యంలా ముందుకుసాగి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విద్యార్థి, యువకులకు పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీఆర్‌ఎస్వీ సమీక్ష సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ నాడు స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్‌ఎస్వీ, సింగరేణి ఎన్నికల్లోనూ చురుగ్గా పాల్గొనాలని కోరారు. టీబీజీకేఎస్ …

    Read More »
  • 27 September

    స‌మంత పెళ్లి ఫొటో షూట్‌.. మరీ ఇంతా హాట్‌గా అవ‌స‌ర‌మా..!

    టాలీవుడ్ ల‌వ్ బ‌ర్డ్స్ స‌మంత‌-నాగచైతన్యల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సమంత ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసినట్లు అనిపిస్తోంది. మరి ఈ ఘాటు ఫోటో షోట్ ఇప్పుడు అవసరమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు కొందరు. ఇకపోతే సామ్ -చైతుల వివాహం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat