సమాజం ఎటు వైపు పరుగు పెడుతుంది. మరి ఇంత దారుణంగా మహిళలపై దాడులు చేయ్యడం నిజంగా సిగ్గు చేటు. వీడు చేసిన ఘటన చాలా దారుణంగా ఉంది. తన భార్య పుట్టింటి నుంచి కట్నం తీసుకురాలేదనే కోపంతో పీకల దాకా మద్యం తాగిన భర్త అత్యంత దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బాన్స్వాడి పట్టణంలో వెలుగుచూసింది. దిలీప్కుమార్ అనే యువకుడు ఓ యువతిని పెళ్లాడాడు. భార్య పుట్టింటి నుంచి …
Read More »TimeLine Layout
September, 2017
-
27 September
తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరిచిపోలేనివి ..
తెలంగాణ కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరచిపోలేనివన్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. ఆయాన ఆలోచనలను, ఆశయలను మా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాపూజీ జయంతి సందర్బంగా ఈసీఐ ఎల్ చౌరస్తాలో మరియు చక్రిపురం లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తాడూరి. ఆయాన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్, కార్పొరేటర్ పావని మణిపాల్ …
Read More » -
27 September
జక్కన్నను ఛీ కొట్టిన స్టార్ హీరోయిన్ -కారణం ఇదే ..?
ఎస్ఎస్ రాజమౌళి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన సినిమా కెరీర్ లో ఇంతవరకు ఫ్లాప్ లు లేవు .తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బ్లాస్టర్లే .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటులు అంతా ఆయనతో కల్సి ఒక్క సినిమా అయిన చేయాలని ఆశపడుతుంటారు .తాజాగా ఆయన బాహుబలి సిరిస్ తో తెలుగు సినిమాను హిమాలయ శిఖరాల ఎత్తులో నిలబెట్టారు . బాహుబలి బిగినింగ్ ,బాహుబలి ఎండ్ అంటూ రెండు పార్టులతో …
Read More » -
27 September
జీనియస్ నుండి మరో సెన్షేషన్.. అన్నంత పనీ చేసిన వర్మ..!
వివాదాలకి జీనియస్గా ఎప్పటికప్పుడు ఏదో ఒక సంచలన వార్తను ప్రకటిస్తూ మీడియా లో హాట్ టాపిక్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వరకు బోలెడన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేసి.. వాటిల్లో పట్టాలెక్కిన వాటితో పోల్చుకుంటే, పట్టాలెక్కని సినిమాలే ఎక్కువ. ప్రత్యేకించి బయోపిక్స్ గట్రా అనమాట. ఎప్పుడు ఏ అంశం …
Read More » -
27 September
ముగ్గురు మగోళ్లు కలిసి.. ఆమె బట్టలను చించేయడమేంటి.. వీడియో తీయడమేంటి!
ఏపీలో జరిగిన ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు అధికారులు,మహిళలు, విద్య సంఘాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘ఒక వీధి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా, వేట కుక్కల్లాగా ఆమెపై పడి ఆ విధంగా చేయడం దారుణం.. ముగ్గురు …
Read More » -
27 September
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కొండా లక్ష్మణ్ బాపూజీ
విద్యార్థి నాయకుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, ఉద్యమకారులకు, గాంధేయవాదిగా, తెలంగాణ సాయుధపోరాట మద్దతుదారుడిగా, నైజాం విముక్తి పోరాటకారుడిగా, రాష్ట్ర మంత్రిగా, తెలంగాణ పోరాట యోధుడిగా, బడుగు బలహీన వర్గాల నాయకుడు.. వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ ఆయన 102వ జయంతి. అదిలాబాద్ జిల్లా ప్రస్తుత ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న పద్మశాలి కుటుంబంలో జన్మించారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ఇచ్చిన సత్యాగ్రహ ఉద్యమంలో …
Read More » -
27 September
తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …
Read More » -
27 September
తెలంగాణ తపస్వి.. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిబద్దత కల్గిన రాజకీయ వేత్త, జీవితాంతం స్వరాష్ట్ర ఆకాంక్షతో పోరాడిన తెలంగాణ వాది, బడుగుల ఆశాజ్యోతి,ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 102 వ జయంతి సందర్భంగా ఆ తెలంగాణ యోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను..కొండా లక్ష్మణ్ బాపూజీ 1915 సెప్టెంబర్ 27న ఆదిలాబాదు జిల్లా వాంకిడిలో జన్మించారు. ఆసిఫాబాదులో ప్రాథమిక విద్య చదివిన ఆయన ఆ తర్వాత హైదరాబాదులో లా చదివారు..1940లో న్యాయవాద వృత్తిన …
Read More » -
27 September
నను ఏమీ చేయవద్దండి అని వేడుకున్న వదలని..ఇన్స్ పెక్టర్
దేశంలో ఎవరికైన ఆపద వస్తే మొదటగా చెప్పేది పోలీసులకు. మరి ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాల్సిన పోలీసులే ఓ మైనర్ బాలిక జీవితాన్ని కాటేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోవింద్ నగర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఇన్స్ పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్ లు స్థానికంగా నివాసం ఉంటున్నారు. తమ బాధ్యతలను మరిచి, పదో తరగతి చదివే ఓ విద్యార్థినిని …
Read More » -
27 September
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …
Read More »