TimeLine Layout

September, 2017

  • 26 September

    తప్పిన అతి పెద్ద ..రైలు ప్రమాదం

    దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు కూడ జరుగుతున్నాయి. తాజాగా అలహాబాద్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను రైలు ప్రమాదం తప్పింది. హతియా – ఆనంద విహార్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌, మహభూది ఎక్స్‌ప్రెస్‌ ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైలు డ్రైవర్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిగలింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.

    Read More »
  • 26 September

    ప్రతి పేదవాడికి సొంత గూడు ఉండటమే లక్ష్యం-మంత్రి తుమ్మల ..

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల ఉండటమే లక్ష్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణమే లక్ష్యంగా సర్కారు ముందుకు పోతుంది . దీనిలో భాగంగా ముప్పై ఒక్క జిల్లాలో డబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి .ఈ …

    Read More »
  • 26 September

    స్పైడర్ సినిమా చూసి ఇచ్చిన‌ ఫస్ట్ రివ్యూ..!

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు..రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన స్పైడర్ పై వచ్చిన ఫస్ట్ రివ్యూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రతి టాప్ సినిమాకు విదేశాల నుంచి రివ్యూలు ఇఛ్చే ఉమైర్ సంధు స్పైడర్ సంగతి కూడా తేల్చేశారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆయన జైలవకుశ సినిమాకు ఏ రేటింగ్ అయితే ఇచ్చారో.. అదే రేటింగ్ 3.5 ను స్పైడర్ కు కూడా ఇవ్వటం విశేషం. …

    Read More »
  • 26 September

    ‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ

    ‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్‌లో ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …

    Read More »
  • 26 September

    ఎల్బీ స్టేడియంలో ఘనంగా “మహా బతుకమ్మ “..

    తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దేశంలో 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత …

    Read More »
  • 26 September

    జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌.. అందుకేనా పాద‌యాత్ర వాయిదా.. అది తెలియ‌క‌..!

    ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే సోష‌ల్ మీడియాలో పాద‌యాత్ర వాయిదాకు సంబందించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం కాకపోవడం., అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర కలిసి రాదనే సన్నిహితుల సూచనతో జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర వాయిదా పడిందని.. అక్టోబర్‌ 27 జగన్‌కు …

    Read More »
  • 26 September

    ఆరో రోజు కూడా నష్టాల్లో మార్కెట్లు ..

    ఈ రోజు కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా ఆరో రోజూ నష్టాలను చవిచూశాయి. నేటి సాయంత్రం వరకు ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 27 పాయింట్లు కోల్పోవడం ద్వారా నెల రోజుల కనిష్ఠానికి పడిపోయి 31,599.76 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ 1.10 పాయింట్ల నష్టంతో 9,871.50 వద్ద స్థిర పడింది.ఉత్తరకొరియా ప్రభావం ఈ రోజు మార్కెట్‌పై కొనసాగింది. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 59 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 26 …

    Read More »
  • 26 September

    ఎందుకు లంచం తీసుకున్నాడో తెలిస్తే.. ఛీఛీ అంటారు

    ఏపీలో ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్‌ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్‌ సమీపంలోనున్న వేసైడ్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్‌ కంట్రోలర్‌ అధికారులు శాంపిల్స్‌ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. …

    Read More »
  • 26 September

    2వేల నోటుపై చంద్రబాబు సంచలన వాఖ్యలు…?

    ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ ప్రవేశపెట్టిన రెండు వేల నోటు పలుమార్లు చర్చనీయాంశమైంది. రెండు వేల నోటును రద్దు చేస్తారని ఆరంభంలోనే కొన్ని అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇప్పుడు అలాంటి అభిప్రాయాన్నే వినిపించారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు వేల నోట్లను రద్దు చేయాలని ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ …

    Read More »
  • 26 September

    సచిన్ ను దాటిన రోహిత్ శర్మ ..

    మొన్న కలకత్తా ఇండోర్ స్టేడియంలోటీం ఇండియా -ఆసీస్‌ ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఓపెనర్ ఆటగాడు రోహిత్‌ శర్మ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. గత నాలుగేళ్ల రోహిత్ కెరీర్ ను పరిశీలిస్తే ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో అతడు ఈ నాలుగేళ్లలో ఓపెనర్‌గా 79 ఇన్నింగ్సుల్లో 113 సిక్స్‌లు బాదాడు. ఇక …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat