దేవదాసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి దాదాపు టాలీవుడ్ హీరోలందరితో ఆడిపాడిన ముద్దుగుమ్మ ఇలియానా. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే అమ్మడి అందం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్ లో తన నడుముతో కుర్రకారుకు మతి పోగొట్టేలా చేసింది. కానీ టాలీవుడ్ లో బోర్ కొట్టిందనుకుందో ఏమో గాని బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇలియానా సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లవుతోంది. అమ్మడి వయసు ఇప్పుడు …
Read More »TimeLine Layout
September, 2017
-
26 September
టీడీపీ ఎమ్మెల్యేను.. టిడిపి కార్యకర్తే నిలదీయడానికి కారణం కూడా అదే
రాజకీయాల్లో ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు వాటి ఫలితం విమర్శల రూపంలోనే కాదు అనుభవపూర్వకంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమెల్యే అశోక్ రెడ్డికి తెలిసి వచ్చింది. ఇంటింటికి టిడిపి ప్రోగ్రాం పేరుతో అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా జరుపుతున్న కార్యక్రమంలో ఈయన కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా రాచర్ల మండలం అనుమనపల్లె అనే గ్రామానికి వెళ్లారు. యధావిదిగానే టిడిపి గురించి భజన చేస్తూ చేయని అభివృద్ధి …
Read More » -
26 September
ఎన్టీఆర్ నటన పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..!
టాలీవుడ్ బాక్సాపీస్ను షేక్ చేస్తూ వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ ఈ మద్య బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవ కుశ చిత్రంతో మరో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలకు భిన్నంగా జై లవ కుశ చిత్రంలో మూడు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు యంగ్ టైగర్. …
Read More » -
26 September
ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .
Read More » -
26 September
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు..
తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తోన్న సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఉపరితల గనుల్లో సింగరేణి ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించి వారసత్వంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. …
Read More » -
26 September
అనంతపురంలో సినీ తారల క్రికెట్ మ్యాచ్ …ఎప్పటి నుండి అనుకున్నారా?
ఏపీలోని అనంతపురం జిల్లాలోని సినీ ప్రేక్షకులు సినీ తారల క్రికెట్ చూడబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు సినీ స్టార్స్ క్రికెట్ ఆడి పలు సేవ కార్య క్రమాలకు అండగా నిలిచినా సందర్భాలు ఉన్నాయి. తాజాగా మరోసారి బాలీవుడ్ , టాలీవుడ్ క్రికెట్ వార్ కు సిద్ధం అవుతున్నాయి. అనంతపురంలో నవంబర్ 5న ఈ క్రికెట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు షకీల్ షఫీ తెలిపారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియం మైదానంలో బాలీవుడ్, …
Read More » -
26 September
భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి మాదిరిగా అభివృద్ధి ..
నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అహర్నిశలు శ్రమించి, క్రియాశీలకంగా వ్యవహరించిన వారికి నామినేటెడ్ పదవుల్లో సముచితస్థానం ఇస్తామని, వారెవరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ వేదికగా నిన్న సోమవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయ పాలక మండలి ప్రమాణస్వీకారం చేసింది. ఛైర్మన్గా దిండిగల రాజేందర్, ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన …
Read More » -
26 September
ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. జగన్ దూకుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా.. ప్రధాన పార్టీలు అభ్యర్థుల వేటలో బిజీగా ఉన్నాయి. ఇక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల గురించి ఆలోచిస్తూనే.. బలమైన పార్లమెంట్ అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది. ఈ క్రమంలో రాయలసీమ నుండి పార్లమెంట్కు పోటీ చేసేవాళ్ళ విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాయలసీమలోని ఎనిమిది స్థానాల్లో బలమైన అంగ, ఆర్ధిక బలమున్న వాళ్ళ కోసం చేసిన అన్వేషణ ఫలించినట్టు చెబుతున్నారు. ముందుగా …
Read More » -
26 September
నిర్మాతలకు రకుల్ ప్రీత్ సింగ్ బిగ్ షాక్ ..
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ల లో ఒకరుగా ఉంటున్న అందాల భామ .వరస హిట్ల తో ఇండస్ట్రీ లో తన కంటూ ఒక స్టార్ డామ్ ను తెచ్చుకుంటుంది .లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ “స్పైడర్ “.రేపు ప్రపంచ వ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది . ఈ …
Read More » -
26 September
ఆ విషయంలో దేశంలో తొలి రాష్ట్ర౦ తెలంగాణ…
వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామంలో నిర్వహించిన భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కడియం మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఉద్ఘాటించారు. రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్న ఆయన.. …
Read More »