TimeLine Layout

July, 2022

  • 27 July

    దేశంలో మళ్లీ పెరిగిన  కరోనా   కేసులు

    దేశంలో మళ్లీ  కరోనా పాజిటీవ్  కేసులు   పెరిగాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో అంటే నిన్న మంగళవారం 14,830 కేసులు నమోదయ్యాయి. కానీ అవి తాజాగా సంఖ్య 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం  కరోనా పాజిటీవ్ యాక్టీవ్ కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది కరోనా మహమ్మారి భారిన పడి బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక …

    Read More »
  • 27 July

    బీచ్ లో రెచ్చిపోయిన పూన‌మ్ పాండే

    Bollywood Hot Beauty పూన‌మ్ పాండే సెగ‌లు చిమ్ముతోంది. బీచ్ లుక్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా ఈ హాటెస్ట్ భామ క‌నిపిస్తోంది. కొత్త త‌ర‌హా బికినీ వేసుకున్న పూన‌మ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోల‌ను అప్‌లోడ్ చేసింది. బీచ్ ల‌వ్ అని ఆ ఫోటోల‌కు ఆమె కామెంట్ చేసింది. ఎప్పుడూ బీచ్ ఫోటోల‌తో ఆక‌ట్టుకునే పూన‌మ్ ఈసారి కూడా కొత్త ఫోటోల‌తో అద‌ర‌గొడుతోంది. మ‌ల్టీక‌ల‌ర్ బికినీల‌తో హ‌ల్‌చ‌ల్ చేసింది. పూన‌మ్ కొత్త బీచ్ లుక్‌ను …

    Read More »
  • 27 July

    చెట్టుకిందే మంత్రి ఎర్రబెల్లి… ప్ర‌జ‌ల‌తో మాటా మంతీ!

    నిత్యం జ‌నంలోనే, జ‌నంతోనే ఉండే మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌న స్థాయి, స్థానం కోసం ఏనాడూ చూడ‌రు. ఎక్క‌డ‌? ఎలా? అయినా స‌రే, జ‌నంతో ఉండ‌ట‌మే ముఖ్య‌మ‌నుకుంటారు. అలా… అనేక సంద‌ర్భాల్లో ప్ర‌వ‌ర్తించిన మంత్రి మ‌రోసారి త‌న రూటే సెప‌రేట‌ని నిరూపించారు. తాజాగా, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో మాజీ రాష్ట్ర ప‌తి అబ్దుల్ క‌లామ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వెళుతూ జ‌న‌గామ జిల్లా లింగాల ఘ‌న్‌పూర్ మండ‌లం కుందారం (ప‌టేల్ గూడెం) …

    Read More »
  • 27 July

    ఆగస్టు 1 నుండి ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం..

    తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఓటరు కార్డుకు ఆధారం అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ తెలిపారు. నిన్న మంగళవారం హైదరాబాద్ మహానగరంలోని సీఈఓ కార్యాలయం నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి .. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా …

    Read More »
  • 27 July

    నిమిషానికి మోదీ చేస్తున్న అప్పు ఎంతో తెలుసా..?

     ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ   2014ఎన్నికల్లో గెలుపొంది ఇప్పటికి రెండు సార్లు అధికార పగ్గాలను దక్కించుకుని ఎనిమిదేండ్లుగా దేశాన్ని  పాలిస్తున్న సంగతి విదితమే. అయితే గత ఎనిమిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదని విమర్శలు విన్పిస్తున్నాయి. రోజుకి ఇరవై నాలుగంటలుంటే.. గంటకు అరవై నిమిషాలుంటే నిమిషానికి మోదీ సర్కారు రెండు కోట్ల రూపాయల అప్పును చేస్తుంది. మనం సహజంగా కన్నుమూసి …

    Read More »
  • 26 July

    అల్లు అర్జున్‌ యాడ్‌ షూట్‌.. త్రివిక్రమ్‌ డైరైక్షన్‌

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ఈ షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే పలు సంస్థలతో అగ్రిమెంట్‌ చేసుకున్న అల్లు అర్జున్‌.. వాటికి సంబంధించి షూటింగ్‌లలో పాల్గొంటున్నారు.

    Read More »
  • 26 July

    హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ వద్ద MMTS ఢీ.. ముగ్గురు స్పాట్‌ డెడ్‌

    హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలోని మూల మలుపు వద్ద ఎంఎంటీఎస్‌ రైలును గమనించకుండా ముగ్గురు వ్యక్తులు పట్టాలు దాటేందుకు యత్నించారు. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. డెడ్‌బాడీలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

    Read More »
  • 26 July

    మరో మూడు రోజులు భారీ వర్షాలు.. అత్యవసరమైతే తప్ప బయటకి వద్దు!

    హైదరాబాద్‌ సహా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణశాఖ హెచ్చరించింది. మంగళవారం అతిభారీ, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. మరోవైపు సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు పలు కాలనీల్లోకి భారీగా వరదనీరు చేరింది. ఆ నీరు …

    Read More »
  • 26 July

    ఓటీటీలో భారీ బడ్జెట్‌ సినిమాలు.. ఇకపై అన్ని రోజులు ఆగాల్సిందే!

    ఇకపై థియేటర్‌లో విడుదలయ్యే భారీ సినిమాలు అంత త్వరగా ఓటీటీలోకి రావు. ఈ మేరకు తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. థియేటర్‌లో విడుదలయ్యే భారీ బడ్జెట్‌ సినిమాలు 10 వారాల తర్వాతే ఓటీటీలో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరిమిత బడ్జెట్‌తో రిలీజ్‌ అయిన సినిమాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయించారు. మరోవైపు టికెట్‌ ధరలు కూడా సాధారణ థియేటర్లు, సి క్లాస్‌లో …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat