TimeLine Layout

July, 2022

  • 6 July

    “ఈగ”కు నేటితో పదేళ్లు

    రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. ఆయన తీసిన మూవీస్‌లో ఈగ చాలా ప్రత్యేకం. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు అయింది. హీరో చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ ఓ ఈగలోకి వచ్చి విలన్‌ను ముప్పతిప్పలు పెట్టడం ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈగ సినిమా ముందు, తర్వాత ఇలాంటి సినిమా రాలేదు. స్టార్‌ …

    Read More »
  • 6 July

    పుష్ప-2 లో మరో విలన్‌గా ఆ స్టార్‌ హీరో..!

    పుష్ప.. పుష్ప రాజ్‌ తగ్గేదేలే.. అంటూ పుష్ప: ది రైజ్‌ సినిమా సృష్టించిన సంచలనం మామూలుగా లేదు. హీరో అల్లు అర్జున్‌ డైలాగ్స్‌, యాక్షన్‌తో ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాడు. చిన్నా పిల్లాడి నుంచి ముసలి వారి వరకు ఆయన మేనరిజాన్ని బాగా ఫాలో అవుతున్నారు. అంతలా ఎట్రాక్ట్‌ చేసిన ఈ సినిమా పార్ట్‌-2 పై ఆడియన్స్‌ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2లో పవర్‌ఫుల్‌ విలన్‌గా …

    Read More »
  • 6 July

    దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటీవ్ కేసులు

    దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. నిన్న మంగళవారం 13,086 కేసులు నమోదయిన సంగతి తెల్సిందే. అయితే  తాజాగా  కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 16,159కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా  మొత్తం కేసులు 4,35,47,809కి చేరాయి. ఇందులో 4,29,07,327 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,270 మంది కరోనా భారీన  మరణించారు. అయితే గత కొన్ని రోజులుగా కరోనా బాధితులు భారీగా పెరుగుతుండటంతో …

    Read More »
  • 6 July

    వంట గ్యాస్‌ సిలిండర్‌ పై సామాన్యులకు షాక్

    డొమెస్టిక్‌ ఎల్పీజీ సిలిండ్‌ ధర మరోసారి పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో రూ.1055గా ఉన్న గ్యాస్‌ బండ ధర రూ.1105కు చేరింది. ఢిల్లీలో రూ.1003గా ఉన్న సిలిండర్‌ ధర రూ.1053కు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి అదేవిధంగా ఐదు కేజీల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.18 పెరిగింది. అయితే …

    Read More »
  • 6 July

    ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి

     ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని తెలంగాణ రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఉన్న బేయర్‌ పత్తి విత్తన, జెన్యు పరిశోధన కేంద్రాన్ని మంత్రి నిరంజన్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమకు అది మూలాధారహని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల పత్తిపంటల్లో 90 శాతం గాస్పియం …

    Read More »
  • 6 July

    దోబిఘాట్, రాచకొండ స్మశానవాటిక అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని గాజులరామారం దోబిఘాట్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని రజకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దోబిఘాట్ లో షెడ్డు ఏర్పాటు, స్టోర్ రూం, టాయిలెట్స్, రోడ్డు నిర్మాణం, కాంపౌండ్ వాల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొందుపర్చారు. చిత్తారమ్మ ఆలయం వెనకాల రాచకొండ స్మశానవాటికలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి …

    Read More »
  • 6 July

    సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం

    మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని త‌న నివాసానికి వెళ్ళిన ఆయ‌న‌కు గ్రాండ్‌గా వెల్క‌మ్ ద‌క్కింది. డ్ర‌మ్స్‌తో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. అయితే ఆయ‌న భార్య ల‌తా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్త‌కు వెల్క‌మ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద బ్యాండ్‌ను సెట‌ప్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ స‌తీమ‌ణి ల‌తా కూడా బ్యాండ్ …

    Read More »
  • 6 July

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్  ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న   హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్  నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం  డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు …

    Read More »
  • 6 July

    ఆ విషయం పెద్దగా పట్టించుకోను

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బక్కగా ఉండి అందచందాలను ఆరబోసే హాటెస్ట్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌.. అయితే రకుల్ తాను గ్లామర్‌ డాల్‌ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్‌ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితర దిగ్గజాల పక్కన నటించి తన సత్తా ఏంటో చాటుకున్నది. ఈ హాట్ బ్యూటీ ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలోమాట్లాడుతూ”‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat