TimeLine Layout

July, 2022

  • 6 July

    సామాన్యులకు షాక్: భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ రేటు

    సామాన్యులకు బ్యాడ్‌ న్యూస్‌. మరోసారి గ్యాస్ సిలిండర్‌ ధర భారీగా పెరింది. నిత్యం ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 పెంచాయి చమురు సంస్థలు. దీంతో హైదరాబాద్‌లో గ్యాస్‌ ధర రూ.1055 నుంచి రూ.1105కు చేరింది. ఈ రోజు నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి

    Read More »
  • 6 July

    ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు ఇకలేరు

    ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌ రాజు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళం భాషల్లో వచ్చిన ఎన్నో సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. గౌతమ్‌ రాజు మృతితో సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. చిరంజీవి సహా పలువురు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆది, కిక్‌, గబ్బర్‌ సింగ్‌, రేసుగుర్రం, ఖైది నెం 150, …

    Read More »
  • 5 July

    ‘అల్లు’ ఫ్యామిలీ ఫారిన్‌ టూర్‌.. ఫొటో వైరల్

    ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున తన ఫ్యామిలీతో ఫారిన్‌ టూర్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్‌, అతడి భార్య స్నేహారెడ్డి, కుమారుడు అల్లు అయాన్‌, కుమార్తె అల్లు అర్హ టాంజానియాలో ఉన్నారు. అక్కడి నేషనల్‌ పార్కును అల్లు ఫ్యామిలీ సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోను స్నేహారెడ్డి తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు అల్లు అర్జున్‌ అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం …

    Read More »
  • 5 July

    కోమాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమాని మృతి

    ఏపీలోని శ్రీకాళహస్తికి చెందిన ఎన్టీఆర్‌ అభిమాని జనార్దన్‌ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదానికి గురై గతకొంతకాలంగా కోమాలో ఉన్న అతడు ఈరోజు చనిపోయాడు. ఇటీవల తన అభిమానులతో విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్‌ జనార్దన్‌ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. దేవుడిని నమ్మాలని భరోసా ఇచ్చాడు.అంతేకాకుండా జనార్దన్‌ చెవి దగ్గర ఫోన్‌ పెట్టడంతో అతడితో ఎన్టీఆర్‌మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ విధికి కనికరం పుట్టలేదు. జనార్దన్‌ ఆరోగ్యం మరింత విషమించడంతో ఈరోజు …

    Read More »
  • 5 July

    తడి చెత్తతో రూ.6లక్షల ఆదాయం: కేటీఆర్‌ అభినందన

    పంచాయతీలో తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారుచేసి రూ.6లక్షల ఆదాయాన్ని సంపాదించిన ఆదిలాబాద్‌ జిల్లా ముఖ్రాకే గ్రామ సర్పంచ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. గ్రామంలోని ప్రతి ఇంటికీ అందిన సంక్షేమ నిధుల వివరాలతో బోర్డు ఏర్పాటు చేయడం.. ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకుంటూ ముఖ్రాకే ఆదర్శంగా …

    Read More »
  • 5 July

    జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు: కేసీఆర్‌ ఆదేశం

    రాష్ట్రంలోని భూముల సమస్య పరిష్కారానికి జులై 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రతి మూడురోజులకు ఒక మండల కేంద్రం చొప్పున 100 టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సదస్సుల్లో జేసీ, డీఆర్వో, ఆర్డీవో, స్థానిక ఎమ్మెల్యే పాల్గొనాలని ఆదేశించారు. మరోవైపు ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించిన అవగాహన సదస్సును ఈనెల 11న నిర్వహించనున్నారు. …

    Read More »
  • 5 July

    హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు

    ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్‌, కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

    Read More »
  • 5 July

    TTD చరిత్రలోనే అత్యధిక ఆదాయం

    ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. స్వామివారికి ఆదివారం ఒకే రోజు రూ.6కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. ఇంతకు ముందు వెంకన్నకు ఒకే రోజు రూ.5.73కోట్లు కాగా.. 2012 ఏప్రిల్‌ ఒకటిన ఆదాయం లభించింది. తాజాగా ఆదివారం ఒకే రోజు రూ.6.18కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది.ఈ మేర‌కు తిరుమ‌ల …

    Read More »
  • 5 July

    తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

    కాంగ్రెస్ పార్టీ నేత.. ఆ పార్టీ భావి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ మళ్లీ తెలంగాణలో పర్యటించనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా వచ్చే  సెప్టెంబర్‌ లో మరోసారి రాష్ట్రానికి   రాహుల్ గాంధీ  రానున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  నియోజకర్గమైన సిరిసిల్ల కు సెప్టెంబర్ 17న ఆయన రానున్నారు. అక్కడి నుంచే విద్యార్థి యువజన డిక్లరేషన్‌ను విడుదల చేయనున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టాక …

    Read More »
  • 5 July

    శ్రీరామ్ నగర్ కాలనీ వాసులకు ప్రభుత్వం అండగా ఉంటుంది-MLA Kp

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కి చెందిన కాలనీ వాసులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీ ప్రైవేట్ భూముల్లో డిఫెన్స్ జోక్యంపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, నోటీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరారు. దీంతో ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat