సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్,సమంత హీరోహీరోయిన్లుగా నటించిగా విడుదలై ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమాలో “జిగేల్ రాణి” అనే ఐటెం సాంగ్ తో యావత్తు కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుంది. అయితే అటు హీరోయిన్ గా చేస్తూనే ఐటెం సాంగ్లకూ ఓకే చెప్తోంది. తాజాగా ఎఫ్-3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సందిగా ఆమె ఒప్పుకున్నట్లు …
Read More »TimeLine Layout
April, 2022
-
12 April
సరికొత్తగా రష్మికా
నేషనల్ క్రష్ రష్మికా మందాన రూట్ మార్చింది. తన కేరీర్ లోఇప్పటివరకు గ్లామరస్ పాత్రల వైపు మొగ్గు చూపిన రష్మిక ఇప్పుడు హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న స్టోరీలను ఎంచుకునే ప్రయత్నాలు షురూ చేసిందని టాక్. గీతా ఆర్ట్స్-2 సంస్థలో రష్మిక ఓ సినిమా చేస్తోందని, అదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం. అనుష్క, సమంత కూడా ఫేమ్ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు …
Read More » -
12 April
మొన్న నటుడు .. నిన్న ఎమ్మెల్యే.. నేడు మంత్రి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?
ఆయన ఒకప్పుడు నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకూ ఎవరు ఆయన ఆలోచిస్తున్నారా..?. ఇంతకూ ఎవరు అతను అంటే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాజాగా ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న సోమవారం ప్రమాణ స్వీకారం …
Read More » -
12 April
నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన టి-క్యాబినేట్ భేటీ..తీసుకునే నిర్ణయాలు ఇవేనా…?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కానున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు తెలిపాయి. నిన్న సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదిక రైతు ధర్నాను నిర్వహించిన సీఎం కేసీఆర్ కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ రైతాంగం యాసంగిలో పండించిన వడ్లను కొనే అంశం గురించి నిర్ణయాన్ని చెప్పాలని …
Read More » -
12 April
అక్కినేని వారసుడుకి షాకిచ్చిన పోలీసులు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు.. యువస్టార్ హీరో అక్కినేని నాగచైతన్యకు హైదరాబాద్ లోని బంజారాహీల్స్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. నగరంలోని జూబ్లీహిల్స్ చెక్ పోస్టు దగ్గర నిన్న సోమవారం స్థానిక ఎస్ఐ లఖన్ రాజ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా అటుగా వస్తున్న హీరో నాగచైతన్య కారును ఆపేశారు పోలీసులు. హీరో నాగచైతన్య కారు అద్దాలకు ఉన్న …
Read More » -
12 April
TSRJC ఎంట్రన్స్ దరఖాస్తులకు గడవు పెంపు
తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 30 వరకు పొడిగించారు. 2022–23 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో చేరే విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం ప్రవేశాల గడువును పెంచామని వెల్లడించారు.
Read More » -
12 April
దేశ వ్యాప్తంగా తగ్గుతోన్న కరోనా ఉధృతి
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 946 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …
Read More » -
12 April
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రాహుల్ త్రిపాఠి -వీడియో వైరల్
సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ జట్టుకు చెందిన ఫీల్డర్ రాహుల్ త్రిపాఠి గాల్లోకి ఎగురుతూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. SRH Star బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో GT Batsmen శుభమన్ గిల్ ఆఫ్ సైడ్లో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో గిల్ కొట్టిన ఆ బంతి చాలా వేగంగా గాల్లో కవర్స్ మీదుగా బౌండరీ దిశగా వెళ్తోంది. అయితే అక్కడ …
Read More » -
11 April
ఫ్యాన్స్కి చిరు ‘ఆచార్య’ సర్ప్రైజ్
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘ఆచార్య’ మూవీ టీమ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. ఈనెల 29 ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5.49 గంటలకు ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేయనున్నారు. అయితే ఈ ట్రైలర్ను ఎప్పటిలాగే యూట్యూబ్లోనే కాకుండా ఏకకాలంలో 152 థియేటర్లలోనూ రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడులోని మొత్తం 152 థియేటర్లలో …
Read More » -
11 April
నాకెలాంటి కోపం లేదు: మాజీ మంత్రి బాలినేని
మంత్రి పదవి విషయంలో తనకెలాంటి కోపం లేదని మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి అన్నారు. సీఎం జగన్తో భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి అంశంలో తాను రాజీనామా చేస్తున్నట్లు వచ్చిన వార్తలను అప్పుడే ఖండించానని చెప్పారు. జగన్ ఆలోచన మేరకే మంత్రి పదవులు వస్తాయన్నారు. వైఎస్రాజశేఖర్రెడ్డి కుటుంబానికి తాను తొలి నుంచి విధేయుడినని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పార్టీ బాధ్యతలను …
Read More »