TimeLine Layout

April, 2022

  • 11 April

    మాజీ మంత్రి కొడాలి నానికి కీలక పదవి?

    ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత కొడాలి నానికి కీలక పదవి ఇచ్చే యోచనలో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా కొడాలి నానిని నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఛైర్మన్‌ పదవికి కేబినెట్‌ హోదా కల్పించాలనేది జగన్‌ ఆలోచనగా వైసీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరోవైపు ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌గా మరో …

    Read More »
  • 11 April

    ఏపీలో మళ్లీ 5 మంది డిప్యూటీ సీఎంలు.. మంత్రుల శాఖలివే..

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ కొలువుదీరింది. నూతన మంత్రులుగా 25 మంది ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ వారితో ప్రమాణం చేయించారు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శాఖలను కేటాయించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ,అంజాద్‌ బాషా, నారాయణస్వామికి డిప్యూటీ సీఎం పదవులు వరించాయి. నారాయణస్వామి గత మంత్రివర్గంలోనూ డిప్యూటీ …

    Read More »
  • 11 April

    కుల వివక్ష పై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు పూలే

    జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. పూలే జయంతి ని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పూలే చిత్ర పటానికి పలువురు వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు తదితరులతో కలిసి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కుల వివక్ష …

    Read More »
  • 11 April

    జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్

    దాదాపు నాలుగేళ్ళ‌కు జూనియర్ ఎన్టీఆర్  ట్రిపుల్ ఆర్‌తో తన అభిమానుల‌ను పలకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ క‌లెక్ష‌న్ల‌ను సాధించింది. రీసెంట్‌గానే ఈ చిత్రం 1000కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతో తార‌క్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేస్తున్నాడు. ప్ర‌స్తుతం హాలీడే ఎంజాయ్ చేస్తున్న తార‌క్ త్వ‌ర‌లోనే కొర‌టాల శివ‌తో త‌న నెక్ట్స్ సినిమాను మొద‌లు పెట్టనున్నాడు. ఇక ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో …

    Read More »
  • 11 April

    ఆర్కే రోజాకు టూరిజం .. రజినికి వైద్యారోగ్య శాఖ

    ఏపీలో నూతనమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వాళ్లకు ఆయా శాఖాలను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగా అత్యంత  కీల‌క‌మైన హోంశాఖ‌ను తానేటి వ‌నిత‌కు అప్ప‌గించారు సీఎం జ‌గ‌న్. మ‌రో కీల‌క‌మైన వైద్యారోగ్య శాఖ‌ను విడ‌ద‌ల ర‌జ‌నీకి కేటాయించారు. ఆర్కే రోజాకు ప‌ర్యాట‌కం, సాంస్కృతిక‌, యువ‌జ‌న శాఖ కేటాయించారు. క‌ల్యాణ‌దుర్గం ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీచరణ్‌కు మ‌హిళా, శిశు సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి జగన్ …

    Read More »
  • 11 April

    రైతులను మోసం చేస్తున్న కేంద్రం, ధాన్యం కొనాలి

    ఈరోజు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు దీక్ష‌పై గుర్రాల నాగరాజు స్పందించారు, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలేదు , రైతుని మోసం చేస్తున్న కేంద్ర నాయకత్వం త్వరలోనే దాని పర్యవసానాలు చూస్తారు అని అన్నారు. ఈరోజు తెలంగాణ రైతుల గురించి మాన్య ముఖ్య మంత్రి ఆధ్వర్యములో చేపట్టిన పోరాటంలో ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోంద‌న్నారు. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం …

    Read More »
  • 11 April

    టీఆర్ఎస్ దీక్షలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య

     ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా  ధాన్యం సేక‌ర‌ణ‌పై టీఆర్ఎస్ దీక్ష చేప‌ట్టింది. ఈ దీక్ష‌లో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, వ‌రి కంకుల‌తో స‌భాస్థలికి చేరుకున్నారు. ఆకుప‌చ్చ రంగు త‌ల‌పాగ ధ‌రించి రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. కావ‌డికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వ‌రికంకుల‌ను ఉంచి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు …

    Read More »
  • 11 April

    ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు

    తెలంగాణ రైతాంగం పండించిన యాసంగి ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్ పాల్గొని ప్ర‌సంగిస్తూ  రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వంపై  తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ఏం జ‌రుగుతోందని తికాయ‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రైతులు మ‌ర‌ణిస్తూనే ఉండాలా? అని ప్ర‌శ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే …

    Read More »
  • 11 April

    కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు

     ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగిస్తూ  కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలో భూకంపం సృష్టిస్తాం.. పీయూష్ గోయ‌ల్ ప‌రుగులు తీయాల్సిందేన‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. హిట్ల‌ర్, నెపోలియ‌న్ వంటి అహంకారులు కాల‌గ‌ర్భంలో క‌లిసిపోయారు.. పీయూష్‌కు ఎందుకు ఇంత అహంకారం అని కేసీఆర్ నిల‌దీశారు.పీయూష్ గోయ‌ల్ ఉల్టాఫల్టా మాట్లాడుతున్నారు. ఆయ‌న‌కు రైతుల‌పై ఏమైనా …

    Read More »
  • 11 April

    ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ 24 గంట‌ల డెడ్‌లైన్

    దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ  కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని  తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు . 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి సుమారు 2 …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat