TimeLine Layout

March, 2022

  • 15 March

    కాంగ్రెస్‌లో ప్రకంపనలు.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లపై సోనియా వేటు

    దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్‌ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ …

    Read More »
  • 15 March

    ఆ విద్యార్థుల మెడిసిన్‌ కోర్సు ఖర్చు మేమే భరిస్తాం: కేసీఆర్‌

    హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్‌ వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మెడిసిన్‌ విద్య మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మెడిసిన్‌ పూర్తి చేసేందుకు  ఆ …

    Read More »
  • 15 March

    ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌ ఉద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌

    హైదరాబాద్‌: ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, సెర్ప్‌ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇకపై సమ్మె చేయడంలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు.  మరోవైపు సెర్ప్‌ ఉద్యోగులకు  ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు …

    Read More »
  • 15 March

    జరగనిది జరిగినట్లు టీడీపీ విషప్రచారం: జగన్‌

    విజయవాడ: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 55వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో ఎవరైనా సారా తయారీ చేస్తారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చకు పదేపదే టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడుతూ గందరగోళం సృష్టిస్తుండటంతో  సీఎం మాట్లాడారు. సారా తయారీ దారులపై ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. ఎక్కడో మారుమూల పల్లెల్లో అంటే నమ్మడానికి అర్థముంటుందని.. వార్డు సచివాలయాలు, పోలీస్‌స్టేషన్‌, మున్సిపల్‌ …

    Read More »
  • 15 March

    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో గత కొన్ని వారాలుగా  కొవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,568 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది… గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా మహమ్మారి భారీన పడి 97 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళలోనే 78 మంది మరణించడం విశేషం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917కి …

    Read More »
  • 15 March

    పేరు మార్చుకున్న శ్రీకాంత్ తనయుడు.. ఎందుకంటే..?

    సీనియర్ నటుడు.. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తన పేరు మార్చుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందలి చిత్రాల్లో నటించి రోషన్ తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్నాడు. ఈ క్రమంలో  తాజాగా తన పేరులో మార్పులు చేసుకున్నాడు ఈ యువహీరో. న్యూమరాలజీ ప్రకారం Nను అదనంగా జోడించి Roshannగా మార్చుకున్నాడు శ్రీకాంత్ తనయుడు. తాను నటించిన  మొదటి రెండు చిత్రాలు యావరేజ్ గా …

    Read More »
  • 15 March

    పవన్ కళ్యాణ్ పై మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు

    జనసేన అధినేత,పవర్ స్టార్..సీనియర్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వేదికగా ఏపీ రాజకీయాలు నడుస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మొదలు మంత్రుల వరకు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై,,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. దీంతో పవన్ కు ఘాటుగా రిప్లై ఇచ్చారు …

    Read More »
  • 15 March

    గొప్ప మనసు చాటుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

    పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన రాధే శ్యామ్ మంచి హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాపీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తనదైన మంచి మనసు చాటుకున్నాడు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రభాస్ అభిమాని చల్లా పెదకోటి రాధేశ్యామ్ విడుదల సందర్భంగా థియేటర్ వద్ద బ్యానర్ కడుతూ …

    Read More »
  • 15 March

    యువహీరోతో శ్రీవల్లి రోమాన్స్

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరోతో రోమాన్స్ చేయడానికి సిద్ధమైంది నేషనల్ క్రష్ .. అందాల రాక్షసి రష్మికా మందాన్న. పుష్ప హిట్ చిత్రంతో మంచి ఊపులో ఉంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా యువ హీరో రామ్, హిట్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో హీరోయిన్ రష్మికను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మూవీ కథను ఆమెకు చెప్పగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక …

    Read More »
  • 15 March

    శ్రీవల్లి చాలా కాస్ట్ లీ గురు.. కోట్లకు పడకలెత్తిన రష్మికా మందాన.. ఎన్ని కోట్లో తెలుసా..?

    ఒక్క మూవీ హిట్ అయితే రెమ్యూనేషన్ భారీగా పెంచే హీరోయిన్లు ఉన్న ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే ఆ హీరోయిన్ రెమ్యూనేషన్ ఆకాశాన్ని తాకుతుందనడంలేదు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నాక ఐటెం సాంగ్ లో నటించిన సీనియర్ నటి.. హాట్ బ్యూటీ సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat