తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్ సమాధానం ఇచ్చారు.2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బస్సులు తిరిగితే.. 2022లో 9,057 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాడు 3,554 బస్సులు అందుబాటులో …
Read More »TimeLine Layout
March, 2022
-
12 March
అమెజాన్, ఫ్లిప్కార్ట్లో సూపర్ ఆఫర్లు.. మార్చి 16 వరకే
హైదరాబాద్: ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్,అమెజాన్ మరోసారి అద్భుతమైన ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చాయి. ‘ఫ్యాబ్ ఫోన్ పెస్ట్, ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ పేరుతో అమెజాన్.. బిగ్ సేవింగ్స్ డేస్ పేరిట ఫ్లిప్కార్ట్ ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్లో మార్చి 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఆఫర్లు..మార్చి 14 వరకు కొనసాగనున్నాయి. ఫ్లిప్కార్ట్లో మార్చి 12 నుంచి మార్చి 16 వరకు అమల్లో ఉండనున్నాయి. అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్, ఫ్యాబ్ టీవీ …
Read More » -
12 March
హైదరాబాద్లో రూ. 985 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు- మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి(ఎస్ఎన్డీపీ) కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద రూ. 985 కోట్ల 45 లక్షల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎస్ఎన్డీపీ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. …
Read More » -
12 March
మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్ ..?
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా ప్రాంగణంలో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పర్వాలేదు. నన్ను సూర్యాపేటకు రమ్మన్న పర్వాలేదు. నాపై పోటికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More » -
12 March
RR కోచ్ గా లసిత్ మలింగ
ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (RR)కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ లసిత్ మలింగ నియమితులైనాడు. ఈ నెల ఇరవై తారీఖున మొదలు కానున్న ఈ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లసిత్ మలింగ సేవలను అందించనున్నాడు. మరోవైపు ప్యాడీ ఆప్టన్ ను టీమ్ క్యాటలిస్టుగా నియమించుకుంది …
Read More » -
12 March
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు- ఆ ముగ్గురే కీలకం
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్లాన్ వేసిన నిందితులను పట్టుకోని విచారిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కక్షలు,ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ లోని షేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలో …
Read More » -
12 March
వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు అభినందనలు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు 92నుండి 56కు తగ్గించాము. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాము. ఇందులో కేసీఆర్ కిట్లు అత్యంత కీలక పాత్ర పోషించింది. అమ్మఒడి వాహనాలు,ఆరోగ్య లక్ష్మీ వంటి పథకాల వల్ల కూడా రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు,ప్రజల పట్ల టీఆర్ఎస్ …
Read More » -
12 March
అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చుక్కలు చూయించిన ఎమ్మెల్యే బాల్క సుమన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గత ఐదు రోజులుగా జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా నిన్న శుక్రవారం అసెంబ్లీలో పలు పద్దులపై జరిగిన చర్చల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చురకలు అంటించారు. సమావేశాల్లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ ప్రజలకు చెందిన ఆస్తిని ,సంపదను కొల్లగొట్టే …
Read More » -
12 March
సీఎం కేసీఆర్ సూపర్ హీరో
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆ పార్టీకి చెందిన అర్మూర్ ఎమ్మెల్యే ,పీయూసీ చైర్మన్ అశన్నగారి జీవన్ రెడ్డి ప్రసంశల వర్షం కురిపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పలు పద్దులపై జరిగిన చర్చల్లో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ రైతాంగానికి జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు,రైతులకు సూపర్ హీరో అని …
Read More » -
11 March
కామన్ పీపుల్కి అందుబాటులో జియో ఫోన్ నెక్స్ట్.. ధర ఎంతో తెలుసా?
దిల్లీ: ప్రఖ్యాత సంస్థ గూగుల్తో కలిసి ప్రముఖ టెలికాం కంపెనీ జియో తీసుకొచ్చిన కొత్త మొబైల్ మోడల్ జియో ఫోన్ నెక్స్ట్. ఇటీవల ఇది మార్కెట్లోకి వచ్చింది. కామన్ పీపుల్ని దృష్టిలో ఉంచుకుని అందుబాటు ధర, 4జీ సౌకర్యం, ఇతర కొత్త ఫీచర్లతో ఈ మొబైల్ను డెవలప్ చేశారు. లేటెస్ట్గా ఈ మొబైల్ను ఆఫ్లైన్లోనూ అమ్మకాలు చేపట్టారు. దీని ధర రూ.6,499. రిలయన్స్ డిజిటల్, జియో స్టోర్, బిగ్ సి, …
Read More »