TimeLine Layout

February, 2022

  • 15 February

    Mahesh అభిమానులకు Good News

    Tollywood దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేశ్ బాబు నటించే సినిమా కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను జక్కన్న కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా మహేశ్ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేశారు. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం విడుదల కాగానే.. రాజమౌళి టీమ్.. మహేశ్ చిత్రానికి సంబంధించిన ప్రీ …

    Read More »
  • 15 February

    ఓటీటీలోకి మెగాపవర్ స్టార్

    టాలీవుడ్ స్టార్ హీరో.. మెగా‌పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేనెల్లో ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. ఆపై నెల్లో మెగాస్టార్ ‘ఆచార్య’ చిత్రాన్ని కూడా విడుదలకు సిద్ధం చేశాడు.  ఇందులో చెర్రీ సిద్ధగా ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరిగా శంకర్ దర్వకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ ను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక …

    Read More »
  • 15 February

    ముచ్చింత‌ల్ లో ముగిసిన స‌హ‌స్రాబ్ది వేడుక‌లు

    రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్‌లో ఈనెల 2వ‌తేదీన ప్రారంభ‌మైన స‌మ‌తామూర్తి సహ‌స్రాబ్ది వేడుక‌లు ఈరోజు సాయంత్రం ముగిశాయి. ఇవాళ ఉద‌యం ముచ్చింత‌ల్ యాగ‌శాల‌లో మ‌హా పూర్ణాహుతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని వీక్షించేందుకు భ‌క్తులు పెద్దఎత్తున త‌ర‌లివ‌చ్చారు. 12 రోజుల పాటు నిర్విఘ్నంగా ల‌క్ష్మీనారాయ‌ణ మ‌హాయాగం కొన‌సాగింది. చివ‌ర‌గా పారా గ్లైడ‌ర్ల‌తో స‌మతామూర్తి విగ్ర‌హంపై పుష్పాభిషేకం నిర్వ‌హించారు. హోమాలు చేసిన రుత్వికుల‌ను చిన‌జీయ‌ర్ స్వామి స‌న్మానించారు. 12 రోజుల పాటు వివిధ …

    Read More »
  • 15 February

    నువ్వు నేను మూవీని గుర్తుకు తెచ్చిన రేవంత్ యవ్వారం

    దివంగత యువనటుడు లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ హీరోగా అనిత హీరోయిన్ వచ్చిన చిత్రం ‘నువ్వు నేను’. ఈ  సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెల్సింది. అయితే ఈ మూవీ ఒక సీన్ లో క్లాస్‌ రూమ్‌ లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్‌ సునీల్‌ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్‌(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేదాకా నేను కూర్చోను …

    Read More »
  • 15 February

    దేశంలో కొత్తగా 27,409 కరోనా కేసులు

    దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. థర్డ్‌వేవ్ వైరస్‌ వణించగా.. రోజువారీ కేసులు తగ్గుతుండడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,409 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 82,817 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 347 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం దేశంలో 4,23,127 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. …

    Read More »
  • 15 February

    పవన్ అభిమానులకు Good News

    Tollywood Power Star Pavan kalyan హీరోగా వస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్ చిత్రీకరణ తుది అంకంలో ఉంది. ఈ సినిమాను విడుదల చేశాకే కొత్త సినిమా సెట్ లో అడుగుపెట్టే ఆలోచన చేస్తున్నారు. భీమ్లా నాయక్ ను ఈ నెల 25న విడుదల చేస్తారని ముందు అనుకున్నారు..కానీ ఆ రోజు రిలీజ్ అవుతుందా లేదా అనేది స్పష్టత లేదు. ఈ సినిమా విడుదల ఖరారై, ప్రచార కార్యక్రమాలు …

    Read More »
  • 15 February

    Green India Challenge లో నటుడు అమిత్

    పర్యావరణ పరిరక్షణ, కాలుష్యరహిత సమాజం కోసం TRS ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. సోమవారం నటుడు అమిత్‌ తివారి గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ పార్క్‌లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…‘స్వచ్ఛమైన ప్రాణవాయువు లభించాలంటే పచ్చదనం పెరగాలి. దాని కోసం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంపీ …

    Read More »
  • 14 February

    సీఎం కేసీఆర్‌తో మాట్లాడిన దీదీ

     ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడారు. దేశ స‌మాఖ్యా స్పూర్తిని ప‌రిర‌క్షించుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆమె అన్నారు. బెంగాల్‌లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ జ‌య‌భేరీ మోగించింది. ఈ నేప‌థ్యంలో ఆమె మాట్లాడారు. సాధార‌ణ ప్ర‌జ‌ల బాగు కోసం విన‌మ్రంగా క‌లిసి ప‌నిచేయాల‌ని దీదీ పిలుపునిచ్చారు. యూపీ ఎన్నిక‌ల్లో టీఎంసీ బ‌రిలోకి దిగ‌లేద‌ని, చాలా విశాల‌మైన ఉద్దేశంతో ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు …

    Read More »
  • 14 February

    ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు

     ప్ర‌తిప‌క్షాల‌కు ప‌నిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ ప‌థ‌కాలు ఇత‌ర రాష్ట్రాల్లో అమ‌ల‌వుతున్నాయా? ద‌మ్ముంటే చూపించాల‌ని ప్ర‌తిప‌క్షాల‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.ముస్తాబాద్‌లో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. కేసీఆర్ అమ‌లు చేసే అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయ‌ని …

    Read More »
  • 14 February

    అది కేసీఆర్ స్థాయి, గొప్పతనం

    తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత నిప్పులు చెరిగారు. ఎవ‌రి ద‌యాదాక్షిణ్యాల వ‌ల్ల తెలంగాణ రాలేదు. కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డింద‌న్నారు. అది గిఫ్ట్ కాదు అని క‌విత తేల్చిచెప్పారు.భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat