TimeLine Layout

February, 2022

  • 8 February

    బ్రేక్ ఫాస్ట్  మానేస్తే మీకు సమస్యలే..?

     ఉదయం  బ్రేక్ ఫాస్ట్  మానేస్తే సమస్యలు మీకు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.! బ్రేక్ ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ.  బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట. దీనివల్ల మైగ్రేన్(తలనొప్పి) సమస్య వేధిస్తుంది.  బ్రేక్ఫాస్ట్ రెగ్యూలర్గా తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది.

    Read More »
  • 8 February

    మీరు మాయిశ్చరైజర్ రాసుకుంటున్నారా..?

    మాయిశ్చరైజర్ రాస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ను చర్మం పై గట్టిగా రుద్దోద్దు. క్రీమ్ ను ఒకేసారి కాకుండా చర్మంపై అక్కడక్కడా పెట్టుకొని రాసుకోండి. దీనివల్ల మాయిశ్చరైజర్ అంతటా విస్తరిస్తుంది. కొబ్బరి నూనె, తేనె, ఆలివ్ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనెను సహజ మాయిశ్చరైజర్ …

    Read More »
  • 8 February

    నిలకడగా వైసీపీ ఎంపీ ఆరోగ్యం

    నిన్న పార్లమెంటులో అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన అధికార పార్టీ వైసీపీ రాజ్యసభ  ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రాజ్యసభ ముగిసిన అనంతరం షుగర్ లెవల్స్ తగ్గడంతో ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. వెంటనే సహచర ఎంపీలు రాంమనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.

    Read More »
  • 8 February

    పెసర పిండితో అందంగా ఉండోచ్చా..?

    ముఖంపై ముడతలు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోవడానికి పెసర పిండి ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు చెంచాల పెసర పిండిని తీసుకుని అందులో కొంచెం తేనె, పావు కప్పు పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. నీట్గా ముఖం కడుకొని ఆ పేస్ట్ను అప్లై చేయండి. 20నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం అందంగా …

    Read More »
  • 8 February

    కరోనా ముప్పుపై WHO చీఫ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు

    కరోనా ముప్పుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డా.టెడ్రోస్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి ప్రభావం దశాబ్దాలపాటు ఉంటుందని, వైరస్ సోకే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందని హెచ్చరించారు. ఇక కామన్వెల్త్ దేశాల్లో కేవలం 42 శాతం, ఆఫ్రికా దేశాల్లో సగటు వ్యాక్సినేషన్ రేటు కేవలం 23 శాతమేనని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో దేశాల మధ్య వ్యత్యాసం ఉందని, అలా కాకుండా అందరికీ అందించడమే ప్రపంచ …

    Read More »
  • 8 February

    దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణం -ప్రధాని మోదీ

    దేశంలో కరోనా వ్యాప్తికి కాంగ్రెస్ పార్టీనే కారణమని ప్రధాని మోదీ ఆరోపించడంపై విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్లో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  హెచ్చరించింది. కానీ కాంగ్రెస్ నేతలు ముంబైలో వలస కార్మికులకు ఫ్రీగా రైలు టికెట్లు ఇచ్చి స్వస్థలాలకు పంపిందని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. సాయం చేసిన తమను నిందిస్తారా? ప్రభుత్వ అసమర్థత వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతే సిగ్గు లేకుండా మాట్లాడుతారా? …

    Read More »
  • 8 February

    Youtube కి చెందిన హాటేస్ట్  బ్యూటీ అరెస్ట్

    Youtube కి చెందిన హాటేస్ట్  బ్యూటీ సరయూను హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో సరయు స్నేహితులు కొందరు సిరిసిల్లలో 7 ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ ప్రారంభించారు. ఇందుకోసం సరయు ఓ లఘు చిత్రం రూపొందించారు. ఆ వీడియో గతేడాది ఫిబ్రవరిలో 7 ఆర్ట్స్‌ యూట్యూబ్‌ ఛానెల్‌, అనేక సోషల్‌ మీడియా మాధ్యమాల్లో విడుదల చేయగా వైరల్‌ అయింది. ఆ వీడియోలో కంటెంట్‌ హిందూ …

    Read More »
  • 8 February

    CM KCR ముందు చూపుతో ప్రగతి బాటలో తెలంగాణ పల్లెలు -MLC పోచంపల్లి

    సంపాదించడమే కాదు సంపాదించిన సంపదలో ఎంతో కొంత సమాజ శ్రేయస్సు కొరకు తిరిగి ఇవ్వడం కూడా ముఖ్యమేనని భావించి హైదరాబాద్ కు చెందిన ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు తన స్వంత గ్రామం వరికోలు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీకి 44 లక్షల 65 వేల రూపాయలు చెక్కులు అందించారు. ఈ వితరణ డబ్బును గ్రామంలోని వివిధ …

    Read More »
  • 8 February

    దేశంలో కొత్తగా 67,597 క‌రోనా కేసులు

     దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త 67,597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా నుంచి 1,80,456 మంది కోలుకున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 1188 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. దేశంలో ప్ర‌స్తుతం 2.35 శాతం క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు ఆ శాఖ తెలిపింది. యాక్టివ్ కేసుల మొత్తం సంఖ్య 9,94,891గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన వారి …

    Read More »
  • 8 February

    సరికొత్త రికార్డు సృష్టించిన కళ్యాణ లక్ష్మీ

     తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న.. సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక.. కల్యాణలక్ష్మి/ షాదీ ముబారక్‌ పథకం ఇంతింతై.. అన్నట్టు విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పుడు మరో కీలక మైలురాయిని దాటింది. ఏడేండ్ల క్రితం ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం.. ఇప్పటివరకు 10 లక్షల కుటుంబాలకు ఆసరాగా నిలిచి సరికొత్త రికార్డును సృష్టించింది. స్వరాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైనది కల్యాణలక్ష్మి పథకం. పేదింటి …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat