TimeLine Layout

February, 2022

  • 8 February

    గురుకుల విద్యార్థులపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

    పలు  మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు పొందిన గురుకుల విద్యార్థుల‌పై రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో చ‌దివిన విద్యార్థులు ఎంబీబీఎస్ మొద‌టి రౌండ్ కౌన్సెలింగ్‌లో 190 మంది మెడిక‌ల్ సీట్లు పొంద‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. గ‌త ఆరేండ్ల‌లో 512 మందికి పైగా విద్యార్థులు మెడిక‌ల్ కాలేజీల్లో సీట్లు పొందారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ అభివృద్ధి …

    Read More »
  • 8 February

    పచ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌

    పచ్చదనం పెంపుదలలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది.2019తో పోల్చితే 2021 నాటికి రాష్ట్రంలో పచ్చదనం 3 శాతం పెరిగిందని రాజ్యసభలో వెల్లడించింది. రాజ్యసభ సభ్యులు కుమారి సింగ్‌డియో, డాక్టర్‌ జయంతకుమార్‌రాయ్‌ దేశంలో అటవీ విస్తీర్ణం పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌)-2021’ వివరాలను ఉటంకించారు. గత …

    Read More »
  • 7 February

    తెలంగాణ సమాజం గర్వించదగ్గ విషయం అది..

    తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు మరోసారి దేశవ్యాప్తంగా గొప్ప పేరును సంపాదించాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేంద్రం సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో భాగంగా ఎంపిక చేసిన తొలి 10 ఆదర్శ గ్రామాల్లో 7 రాష్ట్రం నుంచే ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా వెన్నంపల్లి గ్రామం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ప్రాతిపాదికన కేంద్రం వీటిని ఎంపిక …

    Read More »
  • 7 February

    ఈ వార్త పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు మాత్రమే..?

    ఈ వార్త కేవలం పెళ్ళి చేసుకోబోయే వారికి మాత్రమే. పెళ్లైన వాళ్లకు కాదు. నవ వధువులు అందంగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి. పెళ్లికి వారం ముందు నుంచే ఆల్కహాల్, కాఫీ, షుగర్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి కూరగాయలు ఎక్కువగా తినండి. శరీరం ప్రకాశిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి, పండ్లు, జ్యూస్లు అధికంగా తీసుకోండి గ్రీన్ టీ లేదా మేరిగోల్డ్ టీ తాగండి మితంగా …

    Read More »
  • 7 February

    ప్రధాని మోదీకు మంత్రి పువ్వాడ ట్వీట్

    దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తికి మీరు విరుద్ధం కానట్లైతే ఎందుకు వివక్ష చూపుతున్నారని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తూ అభివృద్ది చేస్తున్నపుడు వయసులో చిన్నదైన దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో ఒక్కటిగా నిలిచి ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష, ఉదాసీనత చూపుతున్నారని ట్విట్టర్ వేదికగా ప్రధానిని మంత్రి …

    Read More »
  • 7 February

    10 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం టీఆర్ఎస్-MLA Kp

    కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధికి చెందిన 16 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు బహదూర్ పల్లి గ్రామంలోని వార్డు కార్యాలయ ఆవరణలో  ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మైనంపల్లి హన్మంతరావు గారు ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయాలని సంక్షేమ పథకాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ …

    Read More »
  • 7 February

    TPUS డైరీ మరియు పబ్లిక్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన TRS ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు…

    తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మేడ్చల్ జిల్లా వారు రూపొందించిన 2022 నూతన సంవత్సర డైరీని  ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ గారు, మైనంపల్లి హన్మంతరావు గారు బహదూర్ పల్లిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమలో పని చేస్తున్న ప్రైవేటు ఉద్యోగులకు, కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ …

    Read More »
  • 7 February

    అభివృద్ధి, సంక్షేమాలే మా నినాదాలు….మా విధానాలు……

    తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని వార్డు నెంబర్ 6 ఇమామ్ గూడ లో 15 లక్షల రూపాయల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు పనులకు,వరద నీటి పైప్ లైన్ పనులకు,వార్డు నెంబర్ 7 మంఖాల్ లో 21 లక్షల 50 వేల రూపాయల తో నిర్మించే సీసీ రోడ్డు మరియు భూగర్భ మురికి నీటి కాలువ పనులకు,వార్డు నెంబర్ 7,8 లలో మంఖాల్ గ్రామంలో 8 లక్షల నిధులతో వీధి విక్రయదారుల …

    Read More »
  • 7 February

    మానవత్వం చాటుకున్న మంత్రి ఎర్రబెల్లి

     వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. కాగా అదే దారిలో  వెళుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అగి మృతుడి కుటుంబాన్ని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రుడిని వెంటనే వైద్య శాలకు తరలించారు. పోలీస్ లతో మాట్లాడి వేగంగా ట్రాఫిక్ నియంత్రణ, పంచనామా, శవ తరలింపు …

    Read More »
  • 7 February

    యాదాద్రిలో సీఎం కేసీఆర్

    యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. పూర్ణకుంభంతో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని సీఎం దర్శించుకున్నారు. యాగస్థలం, మహాకుంభ సంప్రోక్షణ, సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మార్చి 28న సంప్రోక్షణ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం ఆలయ నిర్మాణ పురోగతి గురించి కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat