దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా నటించిన తాజా కొత్త చిత్రం 1945. ఈ చిత్రం పోయిన నెల కొత్త సంవత్సరం కానుకగా ఏడో తారీఖున విడుదలయింది. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకోలేకపోయింది. ప్రముఖ దర్శకుడు సత్య శివ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అందాల …
Read More »TimeLine Layout
February, 2022
-
4 February
Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్
కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో …
Read More » -
4 February
విడుదలకు ముందే లాభాల్లో “రాధే శ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …
Read More » -
3 February
Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ
‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానరులో ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్గల్’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ …
Read More » -
3 February
కాంగ్రెస్, బిజెపి లపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
రాజ్యాంగం జోలికి పోతే ముక్కలు ముక్కలు చేస్తా నంటూ బిజెపి నేత బండి సంజయ్ పై,ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పిసిసి నేత రేవంత్ రెడ్డి పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.జ్ఞానం ఉన్నోడికి చెప్పొచ్చు,లేని వాడికి కనువిప్పు కలిగించొచ్చు కానీ అజ్ఞానులకు ఏమి చెప్పగలం అంటూ ఆయన దుయ్యబట్టారు.నల్లగొండ ను నుడా గా మార్చిన నేపద్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి …
Read More » -
3 February
మీ జుట్టు తెల్లబడుతుందా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన జుట్టు నెరిసిపోవడమనేది ఇప్పుడు యువతతో పాటు పిల్లలలోనూ కనిపిస్తోంది. దీనికిగల కారణాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఆ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్లు దాటిన తర్వాత జుట్టు నెరిసిపోవడం అనేది ఒకప్పుడు కనిపించేది. ఇది అనుభవానికి సంకేతం అని అనేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఇప్పుడు యువతలోనే కాదు పిల్లల్లో కూడా జుట్టు నెరిసిపోతున్న ఉదంతాలు కనిపిస్తున్నాయి. దీనికిగల కారణాలు …
Read More » -
3 February
పంజాబ్ సీఎం కాంగ్రెస్ అభ్యర్థి అతడేనా..?
పంజాబ్ శాసన సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్కు కాంగ్రెస్ త్వరలో తెర దించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ, పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూలలో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ నెల 6న ప్రకటిస్తారని సమాచారం. పంజాబ్ శాసన సభ ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయి. ఆదివారంనాడు (ఈ నెల 6న) …
Read More » -
3 February
Lovers Day నాడే కాంగ్రెస్ కు రాజీనామా చేస్తా-ఎమ్మెల్సీ
కాంగ్రెస్ పార్టీకి ప్రేమికుల రోజునే రాజీనామా చేస్తానని ఎమ్మెల్సీ ఇబ్రహీం ప్రకటించారు. బుధవారం మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాని, అందుకు ప్రేమికుల రోజును ఖరారు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజీనామా చేశాక ఏ పార్టీపై ప్రేమ పుట్టుకొస్తుందో చూద్దామని దాటవేశారు. 14 తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు. కొత్తగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. తన ముందు జేడీఎస్, టీఎంసీ, సమాజవాది పార్టీలు ఉన్నాయన్నారు. …
Read More » -
3 February
సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్
దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …
Read More » -
3 February
కార్యకర్తలకు అందుబాటులో ఉంటా జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తా
నిత్యం కార్య కర్తలకు అందుబాటులో ఉంటూ మెదక్ జిల్లాలో టీ ఆర్ ఎస్ పార్టీ ని బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెరాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి లభించిన తరువాత తొలిసారిగా మెదక్ వచ్చిన ఆమెకు జిల్లా సరిహద్దు లోని కాళ్ళ కల్ దగ్గర నుంచి మెదక్ పట్టణం వరకు పార్టీ నాయకులు, …
Read More »