TimeLine Layout

January, 2022

  • 3 January

    15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు

    దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేయగా.. కొవిన్ యాప్, పోర్టల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. వ్యాక్సిన్ కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాలకు వీరికి రెండో డోసు ఇస్తారు. కాగా ప్రస్తుతం ఈ వయసు వారికి కొవాగ్జిన్ టీకా ఒక్కటే అందుబాటులో ఉంది.

    Read More »
  • 3 January

    15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

    15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొవిన్ యాప్ లేదా వెబ్సైటులో ఫోన్ నెంబర్ ఇస్తే.. ఆ తర్వాత వచ్చిన OTPని వెరిఫై చేయాలి. ఒక ఫోన్ నెంబర్ తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ” ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి ” ఆధార్ నెంబర్ లేదా టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు ” ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ …

    Read More »
  • 3 January

    ఈ నెల 10వరకు రైతుబంధు ఉత్సవాలు

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 వానకాలంలో ప్రారంభించిన రైతుబంధు ద్వారా ఈ యాసంగి దాకా నాలుగేండ్లలో 8 సీజన్లకు రైతాంగానికి రూ.50,682.30 కోట్లు పంట పెట్టుబడిగా ఇచ్చింది. ప్రస్తుతం 8వ విడత సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవుతున్నది. ఈ సీజన్‌లో గత నెల 28న ప్రారంభమైన రైతుబంధు పంపిణీ ఈ నెల 10 వరకు కొనసాగుతుంది.సోమవారం నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు అత్యంత వైభవంగా …

    Read More »
  • 2 January

    దాదాకు డెల్టా ప్లస్ కరోనా

    టీమిండియా లెజండ్రీ ఆటగాడు,బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా వైరస్ డెల్టా ప్లస్ వేరియంట్ సోకిందని వైద్యులు తెలిపారు. 2 రోజుల కిందట సేకరించిన శాంపిల్స్లో దాదాకు తాజాగా డెల్టా ప్లస్ నిర్ధారణ అయ్యింది. కాగా.. కరోనా పాజిటివ్ రావడంతో కొన్ని రోజులుగా దాదా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నాడు. గంగూలీని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

    Read More »
  • 2 January

    తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 317 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారితో మరో ఇద్దరు మరణించారు. గడిచిన 24గంటల్లో కరోనా నుంచి మరో 232 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,733 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా నేడు 28,886 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.

    Read More »
  • 2 January

    తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు

    తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా మరో 12కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79కి చేరింది. వీరిలో 27మంది బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.

    Read More »
  • 2 January

    Megastar సంచలన వ్యాఖ్యలు

    ”సినిమా ఇండస్ట్రీ పెద్దగా నేను ఉండను.. పెద్దరికం పదవి నాకొద్దు.. ఆ స్థానమే నాకొద్దు.. ఆపదలో ఉంటే మాత్రం ఎవరినైనా తప్పకుండా ఆదుకుంటా” అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనాతో ఎంతోమంది సినీ కార్మిక కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని, అలాంటివారికి ఏదైనా చేయాలన్నదే తన తాపత్రయన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్‌ ల్యాబ్స్‌లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన …

    Read More »
  • 2 January

    మహ్మద్‌ సిరాజ్‌ కి గవాస్కర్ చురకలు

    దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌ ఐదోరోజు ఆటలో భారత పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ప్రవర్తించిన తీరును బ్యాటింగ్‌ దిగ్గజం గవాస్కర్‌ తప్పుపట్టాడు. సౌతాఫ్రికా వైస్‌ కెప్టెన్‌ బవుమా పరుగు కోసం ప్రయత్నించకున్నా..సిరాజ్‌ అతడివైపు బంతి విసరడమేమిటని సన్నీ ప్రశ్నించాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో డిఫెన్సివ్‌గా ఆడిన బవుమా పరుగుకోసం ప్రయత్నించకున్నా.. ఫాలో అప్‌లో బంతిని అందుకున్న భారత పేసర్‌ దానిని బవుమాపైకి విసిరాడు. దాంతో బంతి ఎడమ పాదానికి తగిలి సౌతాఫ్రికా బ్యాటర్‌ …

    Read More »
  • 2 January

    బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ సెటైర్

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో షేక్‌పేట్‌-రాయదుర్గం ఫ్లై ఓవర్‌ను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్‌ రాయదుర్గం వైపు నుంచి ఫ్లై ఓవర్‌ ఎక్కి షేక్‌పేట వైపు వెళ్లారు. ప్రయాణంలో వంతెనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో ఎస్‌ఆర్‌డీపీ ఇంజనీరింగ్‌ అధికారుల బృందం గొప్పగా కృషి చేసిందని కొనియాడారు. అదే సమయంలో, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో దయచేసి ఈ ఫొటోలను …

    Read More »
  • 2 January

    కాజల్ అభిమానులకు శుభవార్త

    టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్ళయినప్పటి నుంచి సినిమాలు తగ్గించి.. ప్రతీ వెకేషన్‌ను భర్తతో ఆస్వాదించింది. నిన్న (శనివారం) నూతన సంవత్సరాది సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్ కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటో ను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యని జతచేశాడు.  కాజల్ గర్భిణీ అనేలా  …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat