తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 55కి చేరింది. తాజా కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ (మ) గూడెం గ్రామానికి ఇటీవల వచ్చిన ఓ యువకుడికి ఒమిక్రాన్ వచ్చింది .. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఎల్లారెడ్డిపేట(మ) నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ …
Read More »TimeLine Layout
December, 2021
-
28 December
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు > పీచు పదార్థం సమృద్ధిగా ఉండి జీర్ణవ్యవస్థను > మెరుగుపరుస్తుంది ఫైబర్ అధికంగా ఉండి అదనపు కొవ్వును తగ్గిస్తుంది. > విటమిన్ Cతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. > తక్కువ కేలరీలు ఉండటంతో బరువు తగ్గాలి > అనుకునేవారికి సహకరిస్తుంది. > విటమిన్ Bతో జీవక్రియ, నాడీవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
Read More » -
27 December
త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం-మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణకు సంబంధించి త్వరలోనే బీజేపీలో కాంగ్రెస్ విలీనం కావడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. హుజూరాబాద్లో కాంగ్రెస్ ఓట్లు బీజేపీ అభ్యర్థికి వేయించలేదా? అని ప్రశ్నించారు. ధాన్యం విషయంలో బీజేపీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలదీస్తలేదని మంత్రి అడిగారు. తెలంగాణ రాష్ట్రం …
Read More » -
27 December
చలికాలంలో దగ్గు, జలుబు ఇబ్బంది పెడుతుందా..?
చలికాలంలో చాలా మందికి దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి సమస్యలు వస్తాయి. ఈ కింది జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం పొందవచ్చు. 1. తేనెలో అల్లం కలుపుకుని తాగాలి. 2. పావు స్పూన్ మిరియాల పొడిని తేనెలో కలిపి తరచూ తీసుకోవాలి. 3. వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి. 4. వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి, కొద్దిగా చక్కెర వేసుకుని తాగాలి. 5. మిరియాలు, ధనియాలు కషాయంగా చేసుకుని తాగాలి.
Read More » -
27 December
పొద్దున లేవగానే టీ తాగుతున్నరా..?
పొద్దున లేవగానే దాదాపు అందరూ టీ తాగుతుంటారు. అయితే టీ.. మీ బరువు పెరుగుదలకు కారణమని తెలుసా? సాధారణంగా కప్పు టీలో 126 కేలరీలు ఉంటాయి. టీలో కలిపే పాలు, చక్కెర వల్ల కేలరీలు పెరుగుతాయి. ఇక రోజులో 1-5 సార్లు చాయ్ తాగే వారి శరీరంలో సుమారు 600 కేలరీలు చేరతాయి. దీంతో బరువు పెరిగి ఊబకాయం బారిన పడతారు. అయితే టీలో పాలు తగ్గించుకుని, బెల్లం వేసుకోవడం …
Read More » -
27 December
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే?
పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగాలంటే? పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి ఆకుకూరలు, మునక్కాడలు, కొత్తిమీర ఎక్కువగా పెట్టాలి చిన్నారులకు ఇచ్చే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోండి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటివి ఎక్కువ అందించాలి ఫ్రూట్ యోగర్ట్, రైతా రూపంలో పిల్లలు పెరుగు తినేలా చూడండి చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్న ఎక్కువగా తినిపించకూడదు ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి
Read More » -
27 December
CM KCR గారి ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కృషి చేద్దాం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కల సాకారం కోసం అందరం కలిసి కృషి చేద్దామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. కరోనా నుండి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని, కోవిడ్ నిబంధనలు అందరూ తప్పక పాటించాలని సూచించారు. తెలంగాణ ఆయుష్ ఫార్మాసిస్ట్ సెంట్రల్ ఫోరం రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని మంత్రి హరీశ్ రావు సోమవారం కొకాపేట …
Read More » -
27 December
భారత ఓపెనర్ రాహుల్ మరో రికార్డు
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికాలో టెస్టుల్లో సెంచరీ చేసిన రెండో భారత ఓపెనర్ గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు 2007లో వసీమ్ జాఫర్ కేప్ టౌన్లో సెంచరీ బాదాడు. అలాగే టెస్టుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్గా రికార్డు సృష్టించాడు.
Read More » -
27 December
కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …
Read More » -
27 December
పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ
ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ చేశాడన్న ఆరోపణలతో 9 ఏళ్లపాటు క్రికెట్ కి దూరమైన టీమిండియా పేసర్ శ్రీశాంత్ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కేరళ తరపున రంజీ క్రికెట్ ఆడనున్నట్లు ట్వీట్ చేశాడు. వచ్చే రంజీ సీజన్ కోసం కేరళ క్రికెట్ బోర్డు ప్రకటించిన 24 మంది ప్లేయర్ల లిస్టులో శ్రీశాంత్ పేరు కూడా ఉంది. రంజీల్లో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.
Read More »