TimeLine Layout

November, 2021

  • 7 November

    తెలంగాణ ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష

    తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్దన్​, ఎండీ సజ్జనార్​ పాల్గొన్నారు. ఆర్టీసీపై డీజిల్‌ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్​ను కోరారు. ఛార్జీల …

    Read More »
  • 7 November

    దుమ్ము లేపోతున్న భీమ్లా నాయక్ Latest Song

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో రూపొందుతున్న సూప‌ర్ హిట్ చిత్రం భీమ్లా నాయ‌క్. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళంలో ఈ సినిమాను చూసిన సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత నాగ వంశీ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులు ద‌క్కించుకున్నారు. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌నే …

    Read More »
  • 7 November

    TRS విజయ గర్జన సభ స్థలం పరిశీలన

    టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 29 దీక్షా దివస్ న వరంగల్ లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఎమ్మెల్సీ రైతుబంధు రాష్ట్ర నాయకులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లతో కలిసి స్థల పరిశీలన చేసిన చేసిన ములుగు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్.వరంగల్ దేవన్నపేట లోని టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలి, పార్కింగ్ స్థలం, …

    Read More »
  • 7 November

    విమాన ప్రమాదంలో సింగర్ మృతి

    ఊహించ‌ని ప్ర‌మాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండ‌గా, ఆ విమానం కుప్పకూలిపోయింది. ప్ర‌మాదంలో మారాలియాతో పాటు మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు …

    Read More »
  • 7 November

    శాసన మండలి కొత్త చైర్మన్‌గా సిరికొండ మధుసూదనా చారి..?

    శాసన మండలి కొత్త చైర్మన్‌గా పార్టీ సీనియర్‌ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనా చారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మధుసూదనాచారికి ఒక బెర్త్‌ కేటాయించడంతో పాటు, కీలకమైన మండలి చైర్మన్‌ పదవి ఇవ్వడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఇప్పటికే విడుదలైన …

    Read More »
  • 7 November

    దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు

    దేశంలో కొత్తగా 10,853 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,43,55,536కు పెరిగాయి. ఇందులో 3,37,49,900 మంది కరోనా నుంచి బయటపడగా, 4,60,791 మంది బాధితులు మరణించారు. మరో 1,44,845 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 260 రోజుల్లో కనిష్టమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.కాగా, గత 24 గంటల్లో కొత్తగా 12,432 మంది కోలుకున్నారని, 526 మంది మరణించారని తెలిపింది. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల …

    Read More »
  • 7 November

    Priyamani విడాకులు తీసుకుందా..?

    ప్రస్తుతం  సెల‌బ్రిటీల వైవాహిక బంధాలు ఎక్కువ రోజులు నిల‌వ‌డం లేదు. పెళ్లైన మూడు నాలుగు సంవ‌త్స‌రాల‌కే విడాకులు తీసుకుంటున్నారు.రీసెంట్‌గా స‌మంత‌-చైతూలు విడాకులు తీసుకోగా, గ‌త కొద్ది రోజులుగా ప్రియాంక త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతున్న‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. గతంలో ముస్తఫాకు నేను విడాకులు ఇవ్వ‌లేద‌ని, ఇప్ప‌టికి నేను అత‌ని భార్య‌నే అని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించింది. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్‌ మీడియా వేదికగా …

    Read More »
  • 7 November

    BJPకి నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ Good Bye

    బీజేపీ ప్రాథమిక సభ్యత్వం వైదొలగాలని నిర్ణయించుకున్నట్టు నటుడు, బీజేపీ నేత జాయ్ బెనర్జీ తెలిపారు. చాలా కాలంగాపార్టీ తనను నిర్లక్ష్యం చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. బీజేపీతో తన అనుబంధాన్ని వదులుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాసానని తెలిపారు. బీజేపీ నుంచి వైదొలగాలనే నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ, సామాన్య ప్రజానీకం కోసం తాను పోరాడాలనుకుంటున్నానని, బీజేపీలో కొనసాగుతూ ఆ పని చేయడం సాధ్యం కాదని …

    Read More »
  • 7 November

    త్వరలోనే TsRTC ఛార్జీలు పెంపు

    TS ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌ రేట్లు పెరగనున్నాయి. త్వరలోనే చార్జీలు పెరుగుతాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రెండేళ్లుగా డీజిల్‌ రేట్లు 30శాతానికి పైగా పెరిగి ఆర్టీసీపై భారం పడుతుండడంతో టికెట్‌ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రయాణికులపై ఎక్కువ భారం మోపకుండా చార్జీలు పెంచే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. నల్లగొండ, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోలను శనివారం ఆయన తనిఖీ చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా …

    Read More »
  • 7 November

    రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీ

    సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి పండుగ సందర్బంగా ‘అణ్ణాత్త’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ చిత్రం ‘పెద్దన్న’గా రిలీజైంది. ఈ మూవీకి మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం వహించాడు. భారీ అంచనల మధ్య విడుదైలన ‘అణ్ణాత్త’ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ – శివ కాంబినేషన్‌లో మరో మూవీకి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో అజిత్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat