TimeLine Layout

October, 2021

  • 5 October

    Junior NTR సంచలన నిర్ణయం

    అక్టోబ‌ర్10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్ర‌చారాల‌లో వేడి పెరుగుతుంది. మాట‌ల తూటాలు పేలుస్తూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్య‌క్ష బ‌రిలో మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ఉండ‌గా వీరు ఓట‌ర్లని ఆకర్షించేందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ స‌పోర్ట్ ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, మంచు విష్ణు ప‌లువురు ప్ర‌ముఖుల స‌పోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి క‌లిసి …

    Read More »
  • 5 October

    చైతూ-సమంత విడాకులపై సమంత ఫాదర్ “సంచలన వ్యాఖ్యలు”

    టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ అక్కినేని నాగ చైత‌న్య‌- స‌మంత విడాకుల వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశంగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోతున్న‌ట్టు ఈ జంట ప్ర‌క‌టించ‌గా, ఈ నిర్ణ‌యంపై చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. తాజాగా స‌మంత తండ్రి స్పందించారు. విడాకుల విష‌యం తెలిసి …

    Read More »
  • 5 October

    అభివృద్దే మంత్రి “పువ్వాడ” బ్రాండ్

    అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను …

    Read More »
  • 5 October

    సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్

    దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్‌పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ.68,500గా నిర్ణయించగా ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచారు.ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది.

    Read More »
  • 5 October

    కూలీ నుంచి ఓనర్‌గా..

     దళితబంధు పథకం దళితుల దశ మార్చేస్తున్నది. నిన్నామొన్నటి దాకా వ్యవసాయ కూలీలుగా, చిన్నాచితక పనులు చేసుకొంటూ కుటుంబాలను పోషించుకున్న వారికి ఆర్థిక భరోసా ఇస్తున్నది. ఆగస్టు 16న సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ శాలపల్లిలో దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అదే రోజు తొలి దళితబంధు లబ్ధిదారుల్లో జమ్మికుంటకు చెందిన సంధ్య-గంగయ్య ఎంపికయ్యారు. అనంతరం జరిగిన సర్వేలో సూపర్‌మార్కెట్‌ పెట్టనున్నట్టు సంధ్య అధికారులకు తెలుపగా, వారు ఓకే చేశారు. సూపర్‌ మార్కెట్‌కు …

    Read More »
  • 5 October

    ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ‌లో గ్రామాలు అభివృద్ధి

    ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ‌లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించారు అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా గ్రామాల్లో వైకుంఠ‌ధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ద‌యాక‌ర్ రావు స‌మాధానం ఇచ్చారు.రాష్ట్రంలో 12,769 గ్రామ‌పంచాయ‌తీల‌కు గానూ ఇప్ప‌టి వ‌ర‌కు 12,672 వైకుంఠ‌ధామాలు, 12,737 …

    Read More »
  • 5 October

    త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలో ఐదో స్థానంలో తెలంగాణ

    త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌ని విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 2020-21 ఆర్థిక సంవ‌త్స‌రానికి త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు. మొత్తం త‌ల‌స‌రి వినియోగానికి సంబంధించి దేశంలోనే తెలంగాణ ఐదో స్థానంలో ఉంద‌న్నారు. వృద్ధిరేటులో మొద‌టి స్థానంలో ఉంద‌న్నారు. …

    Read More »
  • 4 October

    ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ బాటలు- మంత్రి ఐకే రెడ్డి

     తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.సోమ‌వారం మండ‌లిలో ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గూడెం స‌త్యనారాయణ స్వామి, గంగాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌పై ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, ఇత‌ర స‌భ్యులు బాల‌సాని ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఎగ్గె మ‌ల్లేశం, ప్రభాకర్‌ర్ రావు అడిగిన‌ అనుబంధ ప్రశ్నలకు మంత్రి స‌మాధానం …

    Read More »
  • 4 October

    తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ వేసిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల ను అభినందించిన మంత్రి కేటీఆర్

    రెండు రోజుల కింద తన వాహనానికి ట్రాఫిక్ చలాన్ విధించిన ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య ను మంత్రి కే. తారకరామారావు అభినందించారు. రాంగ్ రూట్ లో వచ్చిన మంత్రి వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ట్రాఫిక్ సిబ్బందిని తన కార్యాలయానికి పిలిపించుకుని మరి అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజలు అయినా అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులైనా….నిబంధనలు అందరికీ ఒకటే అని, ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. …

    Read More »
  • 4 October

    హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయం

    హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రతి ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత పేర్కొన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచిందని కాబట్టి ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్‌గా తీసుకుంది …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat