TimeLine Layout

June, 2021

  • 18 June

    రాబ‌డుల‌ను పూర్తిగా కోల్పోయాం:-మంత్రి కేటీఆర్

    కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి …

    Read More »
  • 18 June

    కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు

    తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చ‌ర‌ర్ల‌కు బేసిక్ పే అమ‌లు చేస్తున్న‌ట్లు రాష్ట్ర మంత్రి హ‌రీష్ రావు గారు స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 ల‌ను కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్ల జేఏసీ నేత‌ల‌కు మంత్రులు హ‌రీష్ రావు, జ‌గ‌దీశ్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేత‌ల‌ను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల‌ చేసినందుకు వారు …

    Read More »
  • 18 June

    ఈ నెల 26న నెక్లెస్‌రోడ్డు లో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం

    తెలంగాణ రాష్ట్రంలోని పేద‌లు గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని నెక్లెస్‌రోడ్డు అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో నిర్మించిన 330 డ‌బుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గారు గురువారం ప‌రిశీలించారు. ఈ నెల 26వ తేదీన ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారి చేతుల మీదుగా డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభిస్తామ‌ని మంత్రి త‌ల‌సాని పేర్కొన్నారు. …

    Read More »
  • 18 June

    దేవరాయాంజల్‌ భూముల సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    దేవరాయాంజల్‌ భూములను ప్రభుత్వం నిరభ్యంతరంగా సర్వే చేయొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల్లోకి వెళ్లేముందు పిటిషనర్లకు ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని సూచించింది. భూముల సర్వేకు ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీని ఏర్పాటు చేస్తూ జారీ చేసిన 1014 జీవోను కొట్టి వేయాలని కోరుతూ సదాకేశవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. జీవో 1014 అమలును నిలిపివేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఆలయ …

    Read More »
  • 17 June

    పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే సీఎం కేసీఆర్ ఉద్దేశం

    తెలంగాణలోని పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ పట్టణ వాసుల కోసం సిద్ధాపూర్ లో రూ.31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం …

    Read More »
  • 17 June

    నటి కవిత ఇంట్లో విషాదం

    ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

    Read More »
  • 17 June

    మైక్రోసాఫ్ట్ కొత్త చైర్మ‌న్‌గా స‌త్య నాదెళ్ల‌

    ఇన్నాళ్లూ మైక్రోసాఫ్ట్ కార్ప్ సీఈవోగా ఉన్న స‌త్య నాదెళ్ల‌ను కొత్త చైర్మ‌న్‌గా ప్ర‌క‌టించింది ఆ సంస్థ‌. ఇన్నాళ్లూ ఆ స్థానంలో ఉన్న జాన్ థాంప్స‌న్‌ను త‌ప్పించి నాదెళ్ల‌కు ఆ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం విశేషం. 2014లో కంపెనీ సీఈవో అయిన త‌ర్వాత మైక్రోసాఫ్ట్ బిజినెస్ బాగా వృద్ధి చెందింది. ఆయ‌న ఆధ్వ‌ర్యంలోనే లింక్డిన్‌, న్యువాన్స్ క‌మ్యూనికేష‌న్స్‌, జెనిమ్యాక్స్‌లాంటి కంపెనీల‌ను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంది. 2014లో బిల్ గేట్స్ నుంచి చైర్మ‌న్ ప‌ద‌విని …

    Read More »
  • 17 June

    దర్శకుడు శంకర్‌ పై మరో కేసు

    ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేదాకా శంకర్‌ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్‌ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …

    Read More »
  • 17 June

    గ్రామాల వారిగా కలెక్టర్ తనిఖీలు నిర్వహించాలి

    తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు,ఆశలు నెరవేర్చడంలో ఉద్యోగులు ముందుండాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణం ఆ దిశగా సాగుతోందని అందుకు అనుగుణంగా ఉద్యోగులు పనిచేస్తే కొట్లాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రం అభివృద్ధి లో అద్భుతమైన విజయాలు నమోదు చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో సమాజానికి సవాల్ విసురుతున్న పర్యావరణ పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుం బిగించారని అందులో భాగంగానే …

    Read More »
  • 17 June

    ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్

    తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కొదురుపాకలో ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-బీజేపీకి దమ్ముంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నారా అని నిలదీశారు. బీజేపీ-కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుబంధు ఇచ్చే సంస్కారం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ను ఎంత తిట్టినా ఎంత దూషించిన తమకు పోయేది ఏమీ లేదన్నారు. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat