ఎన్నికలలో మళ్లీ తీర్పు కోరిన తర్వాతే రాజదానిపై నిర్ణయం చేయాలన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబునాయుడికి దమ్మూ ధైర్యం ఉంటే తన పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి.. మళ్లీ ప్రజాతీర్పు కోరాలని ఆయన సవాల్ చేశారు. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును ప్రజలు స్వాగతిస్తున్నారని, కానీ చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే దీనిని వ్యతిరేకిస్తూ …
Read More »