ఏపీ శాసనమండలిలొ జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఏకంగా శాసనమండలినే రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. కాగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ విప్ను సైతం ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసింది. ఆమెతో పాటు మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, శమంతకమణి సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నాడు. ముఖ్యంగా పార్టీ విప్ను ధిక్కరించిన పోతుల …
Read More »శాసనమండలిలో చంద్రబాబు, యనమల కుట్రలపై వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ ఫైర్..!
ఏపీ శాసనమండలిలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను టీడీపీ తమ పార్టీకే చెందిన స్పీకర్ షరీఫ్ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి కుట్ర చేసిన చంద్రబాబు, లోకేష్, యనమల టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఈ విషయంపై స్పందిస్తూ చంద్రబాబు, యనమలపై విరుచుకుపడ్డారు. శానసమండలిలో …
Read More »సంచలనం…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు…!
ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు …
Read More »వారెవ్వా..ఒకే ఒక్క లాజిక్తో చంద్రబాబు, లోకేష్లను ఉతికిఆరేసిన కొడాలి నాని..!
వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ టార్గెట్గా పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. కాగా శాసనమండలిలో వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును స్పీకర్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపారు. బిల్లులపై చర్చ సందర్భంగా చంద్రబాబు ఎన్నడూ లేనిది మండలికి వచ్చి 5 గంటల పాటు గ్యాలరీలో …
Read More »చంద్రబాబు, పవన్కల్యాణ్లను చెడుగుడు ఆడుకున్న వైసీపీ ఎంపీ..!
ఏపీ ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను స్పీకర్ షరీఫ్ నిబంధనలకు విరుద్ధంగా తప్పు చేస్తున్నాను అంటూనే వాటిని సెలెక్ట్ కమిటీకి పంపించారు. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది. స్పీకర్ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వారు. బిల్లులపై మండలిలో చర్చ జరిపి, ఏదైనా లోటుపాట్లు ఉంటే అసెంబ్లీకి తిప్పి పంపించాల్సింది పోయి…ఇలా సెలెక్ట్ కమిటీకి పంపించడం..అప్రజాస్వామికమని..వైసీపీ నేతలతో సహా బీజేపీ, కాంగ్రెస్, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, నేతలు విమర్శిస్తున్నారు. …
Read More »ఏపీ శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో .ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రవేశపెట్టే బిల్లులను టీడీపీ కావాలనే మండలిలో అడ్డుకుంటుందా…వికేంద్రీకరణ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉందా…ఏపీ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా…ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏపీ శాసనమండలి రద్దుపై ముందడుగు వేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన జగన్ సర్కార్…వాటిని శాసనమండలిలో …
Read More »సోషల్ మీడియాలో లోకేష్ వీడియో వైరల్..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చజరిగింది. ఏపీ వికేంద్రీరణ బిల్లుపై రూల్ 71 కింద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చ అది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో ఆ …
Read More »బాబూ..నీ డ్రామాలు నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్.. జొన్నలగడ్డ పద్మావతి అదిరిపోయే కౌంటర్…!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్లు నానాయాగీ చేశారు. అమ్మభాషను చంపేస్తున్నారంటూ…బాబు, లోకేష్తో సహా, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే తెలుగు భాషకు అన్యాయం జరుగబోతుంది అంటూ..పచ్చకథనాలు వండివార్చాయి. అయితే తాజాగా అసెంబ్లీలో ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం బిల్లును ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ఆమోదం లభించగా.. మండలి …
Read More »కౌన్సిల్లో సంబరాల వేళ… బాబుకు షాక్.. వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు..!
ఏపీ శాసనమండలిలో అధికారవికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ బిల్లును విజయవంతంగా అడ్డుకున్నామని సంబరాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ ఇచ్చారు. మండలిలో బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీడీపీ విప్ జారీ చేసింది. అయితే బిల్లుకు ఓటింగ్ సమయంలో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ్ రెడ్డిలు ఓటేశారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. …
Read More »లేడీ కానిస్టేబుల్ డ్రెస్ మార్చుకుంటుంటే చిత్రీకరణ.. ఛీఛీ…ఎల్లోమీడియానా..బ్లూ మీడియానా..!
అమరావతి ఆందోళనల నేపథ్యంలో రాజధాని గ్రామాల్లో పోలీసులు బందోబస్త్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా తుళ్లూరు, మందడం వంటి గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పట్ల ఆందోళనకారులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. వారికి కనీసం తాగడానికి కూడా వాటర్ బాటిల్స్ కూడా అమ్మకుండా మా ఊరి నుంచి వెళ్లిపోండి అంటూ ఈసడించుకుంటున్నారు. కనీసం వాళ్లను నీడపట్టున కూర్చోనివ్వకుండా తారు, కారం చల్లుతూ…ఇబ్బందులు పెడుతున్నారు. ఆందోళనకారుల్లో కొందరు మదమెక్కిన మృగాళ్లు…రోజంతా ఇక్కడే డ్యూటీలు …
Read More »