ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వైసీపీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైసీపీలో చేరారు. లోటస్పాండ్లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ …
Read More »