గుండ్లపోచంపల్లి అప్పారెల్ పార్కుకు పునర్వైభవం తీసుకుని వస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఈ రోజు పార్కులో జరిగిన సమీక్షా సమావేశంలో పార్కులోని యూనిట్ల పనితీరు, ఉపాధి కల్పన, విస్తరణకు ఉన్న అవకాశాలపైన మంత్రి, టెక్స్టైల్, టియస్ ఐఐసి అధికారులతో చర్చించారు. పార్కులో అన్ని యూనిట్లు ఖచ్చితంగా అప్పారెల్ రంగానికి చెందినవే అయిండాలని, ఈ పరిశ్రమలకు సంబంధం లేకుండా కార్యకలాపాలను నిర్వహిస్తున్న యూనిట్ల స్ధలాలను వేంటనే …
Read More »