అవును ఆ ఒకటో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమ్మ అలిగింది. ఇప్పటికి అమె అలకమానలేదు, అన్నం తినలేదు… పెళ్లి అనేది ఇద్దరు మనుషులకు సంభందించినది కాదు. రెండు మనసులకు సంబందించిన విషయమని,చాలా మంది అంటుంటారు. ఇది అక్షరాల నిజం అనటానికి ఈ కథే ఉదాహరణ.. జగిత్యాల్ జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఈమె పేరు ఖాజమ్మ. చిన్నవయసులోనె ఖాజమ్మ తల్లీతండ్రులు ఆమెకు వివాహం …
Read More »